స్పానిష్ ఫుట్ బాల్ కోచ్ ఫ్రాన్సికో గార్సియా (21) కరోనా సోకడంతో మరణించాడు. అతడు 2016 నుంచి అట్లేటికో పోర్టడ యూత్ టీమ్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఈ వైరస్ బారిన పడి మరణించిన అతి చిన్న వయసు కలిగిన వ్యక్తి ఇతడే. గతవారం కరోనా పాజిటివ్ అని తెలియగానే రీజినల్ హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వగా ఆదివారం మరణించాడు. దాంతో స్పానిష్ లోని జరిగే …
Read More »TimeLine Layout
March, 2020
-
17 March
కరోనా లైవ్ అప్డేట్స్..దేశవ్యాప్తంగా 125కు చేరుకున్న కేసులు !
ప్రపంచవ్యాప్తంగా ప్రతీఒక్కరిని కంటిమీద కునుక లేకుండా చేస్తున్న కరోనా వైరస్ తగ్గుమొకం పెడుతుందా లేదా అనేది ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మరోపక్క ఈ వైరస్ చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టగా అక్కడ విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తం మీద ప్రపంచం మొత్తం చూసుకుంటే 1,67,414 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 6507మంది మరణించారు. ఇక కొత్తగా 16,051 కేసులు నమోదు అయ్యాయి. ఇండియా …
Read More » -
17 March
కరోనా దెబ్బకు మూతబడిని బీసీసీఐ..ఐపీఎల్ ఎంత చెప్పండి !
ప్రపంచవ్యాప్తంగా ప్రజందరిని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి పెరిగిపోతుంది. అగ్రదేశాలు సైతం ఈ వైరస్ ధాటికి తట్టుకోలేకపోతున్నారు. భారతదేశంలో అయితే నిన్నటివరకు కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్, మాల్స్ వంటివి మూసేసారు. తాజాగా కేంద్రం దేశంలో అన్ని స్కూల్స్, మాల్స్, పార్క్ లు ఇలా జనసంచారం ఉన్న అన్నీ ముసేయాలని నిర్ణయించింది. ఇక కరోనాకు సంబంధించి ఇప్పటికే ఐపీఎల్ రద్దు అయిన విషయం అందరికి తెలిసిందే. కాని తిరిగి మళ్ళీ …
Read More » -
16 March
పాలకొల్లులో జనసేన, టీడీపీ అనైతిక పొత్తు..షాకవుతున్న కమలనాథులు..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, ఆయన పార్టనర్ పవన్ కల్యాణ్ల మధ్య ఉన్న చీకటి బంధం మరోసారి బట్టబయలైంది. ఏపీలో బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నాడు. అయితే చంద్రబాబే పవన్ని తెలివిగా బీజేపీతో పొత్తు పెట్టుకునేలా చేసి రెండు పార్టీలను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు పన్నాగం పన్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న జనసైనికుల పొత్తులు చూస్తుంటే..ఇది పక్కా చంద్రబాబు స్కెచ్ …
Read More » -
16 March
తెలంగాణ అసెంబ్లీ తీర్మానం స్వాగతనీయం
పౌరసత్వ చట్ట సవరణకి వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభ ఆమోదించిన తీర్మానం స్వాగతనీయమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. భారత రాజ్యాంగ మూల సూత్రాలకి విఘాతం కల్గిస్తున్న చట్టాన్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు రోజులు ఢిల్లీలో ఆ పార్టీ పొలిట్బ్యూరో సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఏఏ అంశం హిందూ, ముస్లిం అంటూ రెండు మతాలకి సంబంధించినది కాదని ఆయన …
Read More » -
16 March
ఈసీ ఎవరంటూ ఎలక్షన్ కమీషనర్ ద్వివేదిని వేలు చూపించి బెదిరించలేదా చంద్రబాబు..ఇదిగో వీడియో సాక్ష్యం..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఏకపక్షంగా వాయిదా వేయడంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎస్ వంటి అధికార యంత్రాంగంతో సంప్రదించకుండా రాత్రికి రాత్రే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ తీరును సీఎం జగన్తో సహా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఎన్నికల వాయిదాను స్వాగతించిన చంద్రబాబు..ఎన్నికల కమీషనర్పై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం ఏంటని సుద్దులు చెబుతున్నారు. …
Read More » -
16 March
అరణ్య సినిమా విడుదల వాయిదా
టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా హీరోగా ప్రభు సాల్మన్ తెరకెక్కించిన తాజా చిత్రం అరణ్య మూవీ వాయిదా పడింది. ఏప్రిల్ 2న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని కొద్ది రోజులు వాయిదా వేశారు. మంచి కంటెంట్తో త్వరలో మీ ముందుకు వస్తామని ఈరోస్ సంస్థ తెలిపింది. త్రిభాషా చిత్రం రూపొందిన ఈ మూవీని హిందీలో ‘హాథీ మేరా సాథీ’ పేరుతో …
Read More » -
16 March
పారసిటమాల్ తో కరోనా తగ్గుతుందా.?.WHO ఏం చెబుతుంది.?
కరోనా వైరస్ తగ్గడానికి పారాసిటమాల్ వేసుకుంటే చాలంటూ ప్రచారం జరుగుతుండగా.. దీనిపై WHO ఏం చెబుతుందనే విషయాన్ని ఓ సారి చూద్దాం. కరోనా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.. దీనిలో భాగంగా పారాసిటమాల్, బ్రూఫిన్, ఏస్పిరిన్ వంటి ట్యాబ్లెట్ల వల్ల కరోనా లక్షణాలు బయటకు కనబడవని మాత్రమే WHO చెబుతోంది. పారాసిటమాల్ వల్ల కరోనా చనిపోదని, తగ్గదని.. ఈ ట్యాబ్లెట్ వల్ల కరోనాను కేవలం దాచిపెట్టగలమనే WHO చెబుతోంది.
Read More » -
16 March
త్వరలోనే 4,76,692 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
నిరుద్యోగులకు ఇది అతిపెద్ద శుభవార్త . త్వరలో 4,76,692 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు ఈ విషయాన్ని తెలిపారు. త్వరలో 4,75,000 పైగా పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు వివరించారు. 2019-20 సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB మొత్తం 1,34,785 పోస్టుల్ని భర్తీ చేయాలని సిఫార్సు చేసినట్టు జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా వివరించారు. …
Read More » -
16 March
“వర్ధన్నపేట “శ్రీమంతునికి మంత్రి కేటీఆర్ అభినందనలు
పుట్టిన ఊరు మనకు ఎంతో ఇచ్చింది… ఎంతో కొంత ఆ ఊరికి తిరిగి ఇచ్చేయాలి అన్న మాటలకు సరైన నిర్వచనం కామిడి నర్సింహారెడ్డి గారు. ఆ మధ్య శ్రీమంతుడు సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. అయితే, అతను మాత్రం తన సొంత ఆలోచనలతో సంపాదించడమే కాదు.. పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉదారంగా రూ.25 కోట్లను విరాళంగా ప్రకటించారు. అందులో రూ.1.5 కోట్ల రూపాయల చెక్కుని రాష్ట్ర పంచాయతీరాజ్, …
Read More »