TimeLine Layout

March, 2020

  • 16 March

    అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన జగన్ !

    ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు ఆమనరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రులకు ప్రాత, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనాడు. గాంధీజీ భోదించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. ఆ మహనీయుడి జయంతి సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఇందులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, …

    Read More »
  • 16 March

    ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు సీఎస్ నీలంసాహ్ని లేఖ..!

    ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ఆరువారాలపాటు వాయిదా వేయడం రాజకీయంగా వివాదంగా మారింది. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేవలం రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్వయంగా సీఎం జగన్ ఆరోపించారు. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం పట్ల అటు అధికార యంత్రాంగం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎన్నికల …

    Read More »
  • 16 March

    బాబూ… ఆరు వారాలు కాదు, 60 వారాల తర్వాతైనా నీ అడ్రసు గల్లంతే !

    స్థానిక ఎన్నికల విషయంలో ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వాయిదా వేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా …

    Read More »
  • 16 March

    ప్రభాస్ అండ్ కో ఎంత చెప్పినా వినడంలేదట..ప్రాణం కన్నా షూటింగ్ ముఖ్యమా ?

    కరోనా ప్రభావం వల్ల నిర్మాతలు అందరికి ఎలాంటి షూటింగ్ లు ఉన్నా సరే మార్చి 21వరకు నిలిపివేయాలని తెలుగు ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది. కాని ప్రభాస్ అండ్ టీమ్ మాత్రం వాటిని లెక్కచేయకుండా షూటింగ్ పనిలో జార్జియాలో బిజీగా ఉన్నారు. ఈ షెడ్యూల్ మూడు నెలలక్రితం అనుకున్నారట. ఇక్కడ ప్రభాస్, పూజా, ప్రియదర్శానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం జార్జియాలో కరోనా కేసులు ఒకటి కూడా నమోదు కాకపోవడంతో …

    Read More »
  • 16 March

    అప్పుడు బ్రేకప్ అన్నారు….ఇప్పుడు రెస్టారెంట్లో అడ్డంగా దొరికారు..ప్రేమ గాఢంగానే ఉందంట

    బాలీవుడ్ ప్రేమ జంట దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు ఎంతోకాలం నుంచి ప్రేమించుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రేమ బ్రేకప్ అయిందన్న వార్తలు బాగా వినిపించాయి. మీరు కూడ అలా అనుకున్నాకరంటే పప్పులో కాటేసినట్లే…ఎందుకంటే వీరిద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్లో చేతిలో చెయ్యివేసుకుని కనిపించారు. దీంతో వీరి బ్రేకప్‌కి బ్రేకులు పడ్డాయంటున్నారు సినీజనాలు. వీరి ప్రేమ ముసుపటిలాగే గాఢంగా ఉందట. కాకపోతే కెరీర్ పరంగా అది అడ్డుగా మారే …

    Read More »
  • 16 March

    చిరు షేక్ హ్యాండ్ ఎఫెక్ట్..దీని వెనుకున్న అసలు నిజాలు ఇవే !

    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అందరికి ఆదర్శం. ఆయన పక్కన ఉంటే చాలు ఏదైనా సాధించొచ్చు అని అనుకుంటారు. ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి కుటుంబంలోనే ఎందరో హీరోలు ఉన్నారు. వారికి సపోర్ట్ చేసుకుంటూ పోతే చాలు..కాని చిరంజీవి అలా కాదు ఆయన స్థానంలో వేరెవ్వరు ఉన్నా సరే నా కుటుంబమే బాగుండాలి అని ఆలోచిస్తారు. కాని చిరు ఇండస్ట్రీలో చిన్న వాళ్ళ నుండి అందరిని ప్రోత్సాహిస్తారు. …

    Read More »
  • 15 March

    స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు, నిమ్మగడ్డల కుట్రను బయటపెట్టిన అంబటి..!

    కరోనా వ్యాప్తి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వాయిదా వేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా ప్రశ్నించారు. కనీసం హెల్త్‌ సెక్రటరీ, చీఫ్‌ సెక్రటరీలను అయినా పిలిచి మాట్లాడారా అని నిలదీశారు. రమేష్‌కు చంద్రబాబు పదవి …

    Read More »
  • 15 March

    స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా…ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిపై సీఎం జగన్ ఆగ్రహం..!

    కరోనా ఎఫెక్ట్‌ పేరుతో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌పై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశామని చెబతూనే.. మరోవైపు అధికారులను తప్పిస్తున్నారని మండిపడ్డారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ విచక్షణ కోల్పోయారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఆయన సామాజిక వర్గానికి చెందిన రమేష్‌కుమార్‌ను …

    Read More »
  • 15 March

    స్థానిక సంస‌్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకం ఎన్నికల అధికారిపై పరిటాల శ్రీరామ్ దౌర్జన్యం..!

    స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుయుక్తులను పన్నుతున్నాడు.రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకునేలా ప్రత్యర్థులను రెచ్చగొట్టి హింసాత్మక ఘటనలు జరిగేలా చేసి వైసీపీపై బురద జల్లేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. విజయవాడలో ఆర్వో సెంటర్ వద్ద వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేసిన సంఘటన మరువక ముందే…అనంతపురంలో మరో ఘటన జరిగింది. జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. తాడిపత్రిలో జేసీ …

    Read More »
  • 15 March

    కరోనాపై ఏపీ ప్రభుత్వం అలర్ట్… సీఎం జగన్ అత్యవనసర సమావేశం…!

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కోవిడ్‌ -19) ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను సైతం భయపెడుతోంది. తాజాగా తెలంగాణలో కరోనాను కట్టడి కోసం విద్యాసంస్థలు బంద్‌ చేయడంతో అటు ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇక కరోనా మహమ్మారి ధాటికి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఈసీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వైరస్ ప్రభావంపై ముఖ్య అధికారులతో రివ్యూ నిర్వహించారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat