సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి గురువారం హైదరాబాద్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. దీనిలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే..దీనికి ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. అంతేకాకుండా ఇది పవన్ కళ్యాణ్ చేతులమీదగా లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో తేజ్ మంచి పవర్ ఫుల్ హిట్ రోల్ లో కనిపించనున్నాడు. చిత్ర …
Read More »TimeLine Layout
March, 2020
-
12 March
ఏపీ రాష్ట్రమంతా టీడీపీ అతి పెద్ద కుట్ర..వైసీపీకి పోటీ ఇవ్వలేక అష్టకష్టాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీకి పోటీ ఇవ్వలేక అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్కడక్కడ చిల్లర గొడవలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రజల ఆదరణ పూర్తిగా కోల్పోయి తిరిగి పుంజుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో సహజంగా ఉండే రాజకీయ కక్షలను రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని …
Read More » -
12 March
చంద్రబాబుకు డబుల్షాక్… వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు…!
స్ధానిక సంస్థల ఎన్నికల వేళ..చంద్రబాబుకు వరుస షాక్లు తగులుతున్నాయి. రోజుకో టీడీపీ సీనియర్ నేత సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరితే…ఇప్పుడు ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారు. వాళ్లు ఎవరో కాదు..ప్రకాశంలో జిల్లాలొ ఒకే పార్టీలో ఉన్నా బద్ధ శత్రువులుగా వ్యవహరించే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్లు. వీరిద్దరూ కలిసి ఒకేసారి …
Read More » -
12 March
స్పెయిన్ వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న సింహం..ఎవరికీ హానికలిగించడం లేదట ఎందుకంటే ?
అడవికి రాజు ఎవరూ అని అడిగితే అందరూ టక్కున చెప్పే సమాధానం సింహం. సింహం అంటే ఎవరికైనా వణుకు పుడుతుంది. అది పంజా విసిరితే ఒక్కదెబ్బకే స్పాట్ లో మరణిస్తారు. అలాంటి సింహం స్పెయిన్ వీధుల్లో చక్కర్లు కొడుతుందట. జనాలు ఎవరైనా కనిపించిన వారిని ఏమీ అనడంలేదట. దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారట. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దానిని వెతికి పట్టుకోగా అసలు విషయం బయటపడింది. …
Read More » -
12 March
క్రికెట్ ప్రపంచానికి షాక్..ఇక మాట్లాడుకోడాలు లేవ్.. ఎవరిదారి వారిదే !
క్రికెట్ లో రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే అటు అభిమానులు, ఇటు ప్లేయర్స్ ఎవరికి వారు పరస్పర అనుబంధాలతో కలిసి మెలిసి ఉంటారు. ఆట పరంగా ఎంత తేడా ఉన్నా మానవత్వం పరంగా చాలా సరదాగా ఉంటారు. వారు కలిసినప్పుడల్లా కరచాలన చేసుకోవడం దగ్గరగా హత్తుకోవడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా టాస్ వేసే సమయంలో కూడా ఇరు జట్ల సారధులు కరచాలన చేసుకుంటారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో …
Read More » -
12 March
బీహార్ రూపురేఖలు మార్చుతా..నితీష్ కు ఛాలెంజ్..ఎవరా వ్యక్తి ?
బీహార్ 2020 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, యుకెకు చెందిన ఒక మహిళ (పుష్పం ప్రియా చౌదరి) తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి జెడియు అధినేత నితీష్ కుమార్ ను సవాల్ విసిరింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని పలు న్యూస్ చానల్స్ ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా బీహార్ లో ఉన్న అసమర్ధ నాయకులను సవాల్ చేయడానికి ఆమె పార్టీ వెబ్ సైట్ ఉందని.. నాతో నడవడానికి యువకుల ముందుకు రావాలని …
Read More » -
12 March
2020 ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు లేనట్టేనా..?
మార్చి 29నుంచి జరగనున్న ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు ఆడతారా లేదా అనే అనుమానం వస్తుంది. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న వీసా ఆంక్షలతో ఈ అనుమానం వ్యక్తం అవుతుంది. ఏప్రిల్ 15 వరకు వీసా నిబందనలు వర్తించడంతో బీసీసీఐ కూడా డీలా పడింది. ఇప్పటికే ఇండియాలో 60కి పైగా కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా మొత్తం, మీద 4వేల మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరోపక్క …
Read More » -
12 March
పదో వసంతంలోకి అడుగుపెట్టిన వైఎస్ఆర్సీపీ..!
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ స్ఫూర్తితో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నేటితో అనగా గురువారం నాటికి తొమ్మిదేళ్ళు పూర్తిచేసుకొని పదో వసంతంలోకి అడుగుపెట్టింది. వైఎస్ఆర్సీపీ 2011 మార్చి 12న ఆవిర్భవించింది. తండ్రి మరణం తరువాత ఆయన అడుగుజాడల్లోనే నడవాలని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగారు. ఆయన వెన్నంట్టే ఉన్నవారితో నడుస్తూ ఎన్నో వడిదుడుకులను ఎదురుకొని ఇప్పుడు అఖండ మెజారిటీతో గెలిచి తండ్రికి …
Read More » -
11 March
చంద్రబాబుకు మరో షాక్..వైసీపీలో చేరిన రామసుబ్బారెడ్డి..!
అంతా అనుకున్నట్లే జరిగింది. గత కొద్ది రోజులుగా ఊహించినట్లే కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా రామసుబ్బారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డితో పాటు పలువురు కీలక టీడీపీ నేతలు వైసీపీలో చేరారు, ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వంపై టీడీపీలో ఎవరికీ నమ్మకం లేదని, …
Read More » -
11 March
ప్రొద్దుటూర్ పంచాయతీతో తలపట్టుకున్న చంద్రబాబు..!
వైసీపీ కంచుకోట కడప జిల్లాలో టీడీపీ నానాటికి భూస్థాపితమవుతోంది. ఇప్పటికే కడప జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, పులివెందుల ఇన్చార్జీ సతీష్ కుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇక మాజీమంత్రి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి , రాయచోటికి చెందిన మరో సీనియర్ నేత, పాలకొండ్రాయుడు సైతం వైసీపీలో చేరనున్నారు. అయితే ప్రొద్దుటూరు టీడీపీలో ఇద్దరు కీలక నేతల మధ్య విబేధాలు ఆ పార్టీ కొంప ముంచుతున్నాయి. ప్రొద్దుటూర్లో …
Read More »