TimeLine Layout

March, 2020

  • 10 March

    వైసీపీలో చేరిన మాజీ మంత్రి… ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేన అవుట్..!

    స్థానిక సంస్థల ఎన్నికల వేళ..అధికార వైసీపీలోకి టీడీపీ, జనసేన పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. మార్చి 9 వ తేదీ ఒకేరోజు టీడీపీకి చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, విశాఖ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మరో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌‌తో కలిసి ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో …

    Read More »
  • 10 March

    ఎవరు సింధియా.. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు..?

    18ఏండ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించిన సింధియా మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ వైఖరితో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.దీంతో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న సింధియా కీలక అంశాలను లేఖలో పేర్కొన్నారు.   ‘కాంగ్రెస్‌లో ఉండి దేశానికి ఏమీ …

    Read More »
  • 10 March

    ఇంటింటికెళ్లి చెత్త ఎత్తి.. ఆదర్శంగా నిలిచిన మంత్రి హారీష్

    స్వచ్ఛ సిద్దిపేటే మన లక్ష్యమని, పట్టణంలోని ప్రతి వార్డు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్య సిద్దిపేట సాధ్యపడుతుందని, దీనిపై ప్రజల్లో మరింత మార్పు తెచ్చేందుకు తానే స్వయంగా వార్డుల్లో శుభ్రత కోసం అడుగులు వేస్తాపని మంత్రి తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. సోమవారం తెల్లవారు జామునే పట్టణంలోని పలు వార్డుల్లో మార్నింగ్‌ వాక్‌ చేస్తూ చెత్త సేకరణ వాహనం వెంబడి తిరిగారు. మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులను ముందుండి …

    Read More »
  • 10 March

    యస్ బ్యాంక్‌కు, చంద్రబాబుకు ఉన్న లింకులపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

    దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న యస్ బ్యాంకు సంక్షోభంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలతో పాటు 600 కోట్ల ముడుపుల బాగోతంలో ఈడీ అరెస్ట్ చేసింది. అయితే యస్ బ్యాంకు వ్యవస్థాపక ఛైర్మన్‌ రాణాకపూర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే గత ప్రభుత్వ హయాంలో టీటీడీ సొమ్ము 1300 కోట్లు యస్ బ్యాంక్‌లో డిపాజిట్లు చేయించాడని, ప్రతిగా భారీగా కమీషన్లు నొక్కేశాడని …

    Read More »
  • 10 March

    బ్రేకింగ్ న్యూస్.. జ్యోతిరాదిత్యతో సహా 14మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై !

    మధ్యప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకి అనేక మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షోబాలు ఎదుర్కుంటుంది.మాజీ ఎంపీ  జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ రాసారు. ఇదంతా జరగకముండు సింధియా మోదీ, అమిత్ షా లను కలిసారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజకీయం తాజాగా చర్చియాంసంగా మారింది. ఆ లేఖలో 18ఏళ్ల నా రాజకియానికి అర్ధం లేకుండా పోయిందని అందుకే రాజీనామా చేతున్నానని, నేరుగా …

    Read More »
  • 10 March

    ఆస్తి కోసమే అమృత

    ఏపీ తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు శనివారం హైదరాబాద్ లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే తండ్రి మారుతీరావు ఆస్తి కోసమే అమృత డ్రామాలాడుతుందని ఆమె బాబాయి శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. మారుతీరావు నిన్నటి వరకు ఉరితీయాలని డిమాండ్ చేసిన అమృత ఇప్పుడేమో తమపై ఆరోపణలు …

    Read More »
  • 10 March

    విప‌క్షాల‌కు మైండ్ బ్లాంక్ అయింది

    “సిఎం కెసిఆర్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ చూసి విప‌క్షాల‌కు మైండ్ బ్లాంక్ అయింది. అందుకే పిచ్చి ప్రేలాప‌న‌లు చేస్తున్నాయి. అర్థం పర్థం లేని విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. వాటిని ఎవ‌రూ పట్టించుకోవ‌డంలేదు. నిజానికి సిఎం కెసిఆర్, వ్య‌వ‌సాయాన్ని పండుగ చేశారు. బ‌డ్జెట్ లో పేద రైతులకు పెద్ద పీట వేశారు. కెసిఆర్ లాంటి సీఎం నీ, ఇలాంటి బడ్జెట్ నీ, నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేద”ని రాష్ట్ర పంచాయతీ …

    Read More »
  • 10 March

    ఇరాన్ నుంచి స్వదేశానికి క్షేమంగా చేరుకున్న 58మంది భారతీయులు !

    ప్రపంచ వ్యాప్తంగా జనాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ముఖ్యంగా చైనా, ఇరాన్, ఇటలీ వంటీ దేశాలలో ఎక్కువగా ప్రభావితమై ఉంది.  ఈ నేపధ్యంలో ఇరాన్ లో ఈ వైరస్ ఎక్కువగా ఉండడంతో ఆ దేశంలో చిక్కుకుపోయిన 58మంది భారతీయులను భారతవాయుసేన మంగళవారం ఉదయం  ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది.  ఇరాన్ రాజధాని ఐన టెహరాన్ ఎయిర్ పోర్ట్ నుండి వారిని తీసుకొచ్చినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తెలిపారు. …

    Read More »
  • 10 March

    హైదరాబాద్ మెట్రోకి 3జాతీయ అవార్డులు

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్అండ్టీ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజా సంబంధాల విషయంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు మూడు జాతీయ అవార్డులు లభించాయి. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ కమ్యూనికేషన్స్ మీటింగ్ లో ఈ అవార్డులను అందుకుంది. పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డులు దక్కడం చాలా సంతోషంగా ఉంది అని సంస్థ అధికారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనతికాలంలోనే …

    Read More »
  • 10 March

    కరోనా ఎఫెక్ట్..భారత క్రికెటర్లను దూరం పెట్టిన సౌతాఫ్రికా !

    కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరిని వణికిస్తున్న విషయం తెలిసిందే. నెమ్మదిగా ప్రారంభం అయిన ఈ వైరస్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో వ్యాపిస్తుంది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మొన్నటికి వరకు ఫుట్ బాల్ ప్రియులకు చేదు అనుభవం చూపించిన వైరస్ ఇప్పుడు క్రికెట్ పై కూడా పడింది. సాదారణంగా ఇండియా ఆటగాళ్ళు అంటే అందరికి ఎంతో గౌరవం కనిపించగానే కరచాలన చేసుకుంటారు. కాని ఇప్పుడు ప్లేయర్స్ దగ్గరికి రావడానికి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat