2014 చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే అరమవాతిని రాజధానిగా ప్రకటించారు. ఆ ప్రకటనకు ముందే చంద్రబాబు అండ్ కో వేల ఎకరాలు రైతుల నుండి తీసుకున్నారు. అయితే ఒక్కకరు బడా బాబులు అయ్యారు. ఇక గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిన విషయం అందరికి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులు విషయం బయటకు వచ్చేసరికి చంద్రబాబు అండ్ కో డ్రామా స్టార్ట్ చేసారు. దీనిపై చంద్రబాబుకు ట్విట్టర్ …
Read More »TimeLine Layout
February, 2020
-
25 February
పృథ్వీ షా ఔట్..గిల్ ఇన్..?
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ నిరాశజనక ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో కేవలం 165 పరుగులకు కుప్పకూలిన టీమిండియా.. ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్ చేయలేకపోయింది. దీంతో 348 పరుగులు చేసిన కివీస్.. కీలకమైన 183 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ భారత బ్యాటింగ్ లైనప్ గాడిన పడలేదు.మూడోరోజు ఆటముగిసేసరికి 144/4తో నిలిచింది. ఇంకా ప్రత్యర్థి కంటే 39 పరుగుల వెనుకంజలో ఉంది. టాపార్డర్లో …
Read More » -
25 February
జగన్ గ్రేట్ …ఇది పూర్తైతే ఆంధ్రప్రదేశ్ లో కరువు శాశ్వతంగా లేనట్టే
ఆంధ్రప్రదేశ్ వరదాయినిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనుల్లో మళ్లీ జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు రాష్ట్రంలో సస్యశ్యామలం చేసే బహుళార్థసాధక ప్రాజెక్టు ఇది. వరద ప్రవాహంతో పొంగిపొర్లే గోదావరి నదిలో పోలవరం కారణంగా ఇప్పుడు శ్రమైక సౌందర్యం వెల్లివిరుస్తోంది. చకచకా సాగుతున్న పనుల శబ్ధాలు, వాహనాల ధ్వనులు గోదావరి సవ్వడికి మరిన్ని వన్నెలు సమకూర్చుతున్నాయి. ఇంజినీరింగ్ రంగంలో మూడు దశాబ్దాల అపార అనుభవం, సంక్లిష్టమైన …
Read More » -
25 February
ఢిల్లీకి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీకెళ్లనున్నారు. మధ్యాహ్నాం పూట బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ఢిల్లీకి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు పోచంపల్లి శాలువా కప్పి .. చార్మీనార్ మెమెంటో ఇవ్వనున్నారు. మెలానియా,ఇవాంకలకు ప్రత్యేకంగా …
Read More » -
25 February
3బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం..?
ఇండియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ,భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య ఒక రక్షణ ఒప్పందం జరగనున్నది. ఇందులో భాగంగా ఈ రోజు భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్,భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ మధ్య మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పంద పత్రాలపై చర్చ జరిగే అవకాశముంది. 24MH-60 రోమియో,ఆరు AH64E అపాచీ హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేయనున్నదని సమాచారం. నేవీకి రోమియో,ఆర్మీకి …
Read More » -
25 February
రంగంలోకి అమిత్ షా..?
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని పరిస్థితులను చక్కదిద్దడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగనున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నేడు కూడా సీఏఏ అనుకూల,వ్యతిరేక వర్గాల మధ్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో హింసాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలు కవాతు నిర్వహిస్తున్నాయి. ఇక శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ,ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ,సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో …
Read More » -
25 February
ఎన్టీఆర్ కు జోడిగా సమంత
టాలీవుడ్ స్టార్ యువహీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ .. జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా .. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల గురించి ఎంపికపై చిత్రం యూనిట్ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా అందాల రాక్షసి రష్మిక మంధాన పేరు విన్పించిన కానీ తాజాగా ఆ పేరుకు బదులు ఇంకో హీరోయిన్ …
Read More » -
25 February
ట్రంప్ పై నెటిజన్లు ఎటాక్
భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ పై నెటిజన్లు ఎటాక్ చేస్తోన్నారు. ఇందులో భాగంగా నమస్తే ట్రంప్ సభలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో కొన్ని పేర్లను తప్పుగా పలకడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకుంటున్నారు. మోదీని చాయ్ వాలా పుత్రుడిగా పేర్కోనే క్రమంలో సన్ ఆఫ్ చివాలా గా వేదాలను ద వేస్తాస్ గా ,స్వామి వివేకానందను వివేకమనసన్ గా ఉచ్చరించారు. హిందీ …
Read More » -
25 February
పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా కమిషన్లతోనే ప్రారంభం !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం అన్నీ అరాచకాలే జరిగాయి అనడంలో సందేహమే లేదు. చంద్రబాబు పేరు చెప్పుకొని ఎలాంటి సంతకం పెట్టాలన్న ఏమీ చెయ్యాలన్న కమిషన్లు ఉండాల్సిందే. ఇవన్నీ చంద్రబాబుకి తెలిసిన పట్టించుకోలేదు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జివో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతిదీ కమిషన్లు, వాటాల కోసమే. ఎల్లో మీడియా డప్పు కొడుతూ బొక్కలు బయట పడకుండా …
Read More » -
25 February
40 ఏళ్ల అనుభవం అంటే సంబంధం లేని మహిళలతో దాడులు, దుష్ప్రచారాలు సాగించడమా ?
జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ పార్టీపై ఏవేవో పుకార్లు సృష్టించింది. అన్ని రకాలుగా ప్రతీఒక్కరిని రంగంలోకి దింపి చివరికి ఏమీ చెయ్యలేక పరువు పోగొట్టుకున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా అందరిని భరిలోకి దింపిన చంద్రబాబు ఏమీ చెయ్యలేక చివరికి మహిళలను కూడా ప్రయోగించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “అమరావతికి సంబంధం లేని మహిళలతో దాడులు చేయించడం, దుష్ప్రచారాలు సాగించడమా …
Read More »