టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అవే శ్రీరెడ్డికి చుక్కులు చూపిస్తున్నాయి. తనపై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసారు. ఆమె డాన్స్ మాస్టర్ రాకేశ్ పై పేస్ బుక్ లో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుందని బుధవారం నాడు ఆయనే వచ్చి పోలీసులకు పిర్యాదు చేసాడు. మరోపక్క మంగళవారం నాడు కరాటే కళ్యాణి …
Read More »TimeLine Layout
February, 2020
-
20 February
వెలుగులోకొచ్చిన మరో ఉసేన్ బోల్ట్..శ్రీనివాస్ గౌడ్ రికార్డు బ్రేక్ !
కర్ణాటకలో జరుగుతున్న కంబాళ పోటీల్లో రోజురోజికి రికార్డులు దద్దరిల్లిపోతున్నాయి. మొన్నటికిమొన్న శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి 100మీటర్లు దూరాన్ని కేలవం 9.55 సెకండ్స్ లో పరుగెత్తి భారత్ ఉసేన్ బోల్ట్ గా పేరు సంపాదించాడు. ఈ ఘనత అతడికి ఎంతోసేపు ఉండలేదు. తాజాగా అదే కంబాళ పోటీల్లో నిశాంత్ శెట్టి అనే వ్యక్తి గౌడ్ రికార్డు ను బ్రేక్ చేసాడు. 100మీటర్లు దూరాన్ని కేలవం 9.51 సెకండ్స్ లో పూర్తి …
Read More » -
20 February
సీఎం జగన్పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ సీఎం జగన్ అక్రమాస్థుల కేసుల్లో త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు కొద్దిరోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు తమిళనాడులో శశికళను అరెస్ట్ చేయించినట్లు… కేంద్రం జగన్ను కూడా అరెస్ట్ చేయిస్తుందని ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలు బురదజల్లుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ స్పందించారు. తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఉండవల్లి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి జగన్కు, పీఎం …
Read More » -
20 February
70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది బాబూ..!
ఆరోజుల్లో రాజకీయ నేతలు అంటే పేరు వింటే బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేవారు. ఈరోజుల్లో పలానా మీటింగ్ ఉంది, ర్యాలీ ఉంది అని చెప్పినా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు అది 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకి కూడా సాధ్యం కాలేదు. ఒక్క జగన్ కే అది సాధ్యం అయ్యింది. ఈరోజుల్లో ఏదైనా మీటింగ్ అంటే ముక్కా, చుక్కా లేనిదే కష్టమే..కానీ సీఎం జగన్ విషయంలో మాత్రం ఇవన్నీ …
Read More » -
20 February
కోట్ల విలువైన భూములను తెల్లరేషన్కార్డు కలిగిన వారు కొనుగోలు..పరిటాల ఫ్యామీలీ గుట్టు రట్టు
రాజధాని ప్రాంతంగా గుర్తించిన అమరావతి సీఆర్డీఏ పరిధిలోని భూముల కొనుగోలుపై సీఐడీ కన్నేసింది. రూ.కోట్ల విలువైన భూములను తెల్లరేషన్కార్డు కలిగిన వారు కొనుగోలు చేసినట్లు తెలుసుకున్న అధికారులు తీగ లాగుతున్నారు. కనగానపల్లికి చెందిన నిర్మలాదేవి, బద్దలాపురం గ్రామానికి చెందిన జయరాంచౌదరిలు అమరావతి పరిధిలోని తాడికొండ వద్ద ఒక్కొక్కరు అర ఎకరం చొప్పున భూమి కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న వీరు రాజధాని ప్రాంతంలో …
Read More » -
20 February
ఏపీ ప్రభుత్వం మరో డేరింగ్ డెసిషన్.. ప్రకటించిన సజ్జల !
కేంద్రం తీసుకొస్తున్న సీఏఏకి సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. వైసీపీ పార్లమెంట్ లో కేంద్రానికి మద్దతు ఇచ్చినప్పుడు ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లు లేవని తెలిపారు. పార్లమెంట్లో ఈబిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడే తమవైఖరి స్పష్టంగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. దేశభద్రత, చొరబాట్లు, అక్రమ వలసల నిరోధం విషయంలోనే …
Read More » -
20 February
బ్యాంక్లో క్యాషియర్..40 మంది మహిళలతో రాసలీలలు.. ఫొటోలు, వీడియోలు హల్ చల్
అతడి వృత్తి బాధ్యతాయుతమైన బ్యాంకు ఉద్యోగం. ప్రవృత్తి మహిళలను లోబరుచుకుని ఉల్లాసంగా గడపడం. ఒకరు కాదు…ఇద్దరు కాదు ఏకంగా 40 మందికి పైగా మహిళలతో భర్త సాగించిన రాసలీలను ఫొటోలు, వీడియోల ఆధారాలతో తాళి కట్టిన భార్యే బట్టబయలు చేసింది. అరెస్ట్ భయంతో భర్త సహా ఐదుగురి కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు.వివరాల్లోకి వెళితే… తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారైకి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) పుదుక్కోట్టై జిల్లా వీరాలిమలైలోని ఇండియన్ బ్యాంక్లో …
Read More » -
20 February
చంద్రబాబుకు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో తెలుసా.. అయినా ఎందుకీ ఆరోపణలు!
తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి దేశంలోనే అతి తక్కువమండికి ఇచ్చే అత్యంత ఎక్కువ భద్రత కల్పిస్తున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరి కింద ఆయనకు సెక్యురిటీ ఇస్తున్నామని, మొత్తం 183మందితో భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విజయవాడలో 135 మంది, హైదరాబాద్లో 48 మందితో ఆయన భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. మరోవైపుతనకు భద్రత తగ్గించారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై …
Read More » -
20 February
జగన్ సర్కార్ కు భారీ గుడ్ న్యూస్.. పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో..!
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్డీసీ) కి జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు) 1,931 కోట్ల రుణం మంజూరు చేసింది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని చింతలపూడి ఎత్తిపోతల పథక నిర్మాణం పూర్తి చేసేందుకు నాబార్డు ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ కు ఈరుణాన్ని నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (ఎన్ఐడీఏ) కింద మంజూరు చేసింది. ఈ విషయాన్ని నాబార్డు ఏపీ కార్యాలయం సీజీఎం …
Read More » -
20 February
నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సీఎం సందర్శించనున్నారు. ఉదయం తాడేపల్లి నుండి హెలికాప్టర్లో బయలుదేరనున్న జగన్ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ వద్దకు చేరుకుని పరిశీలిస్తారు. తర్వాత మొదటి టన్నెల్ను పరిశీలిస్తారు. ఆపై 11.30 గంటలకు …
Read More »