TimeLine Layout

February, 2020

  • 10 February

    టీడీపీ ప్రభుత్వ హయాంలో కిలాడి లేడీ దీప్తి ఏం చేసిందో తెలుసా..!

    ఉద్యోగాలిప్పిస్తానంటూ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వసూలు చేసి ఘరానా మోసాలకు పాల్పడిన కిలాడి లేడీ మామిళ్లపల్లి దీప్తిని గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎట్టకేలకు ఆమెను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి పెదకాకానికి తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆమెకు 11 రోజుల రిమాండ్‌ విధించినట్టు ఎస్‌ఐ అనురాధ చెప్పారు. అప్పట్లో సీఎంవోలో పీఏగా పనిచేస్తున్నట్టు నకిలీ ఐడీ కార్డులతో తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడిపే …

    Read More »
  • 9 February

    ఉల్లితో లాభాలెన్నో…!

    మాములుగా పెద్దలు మన వంటింట్లో ఉండే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉల్లిగడ్డల్ని వంటల్లో వాడడమే కాకుండా వివిధ రూపాల్లో ఔషధంగా కూడా తీసుకోవచ్చు. అవేంటంటే.. *నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లలను (4 ఏండ్ల పైబడిన వారికే) నిద్రపుచ్చేందుకు ఓ చిన్న ఉల్లిపాయ పొట్టు తీయాలి. దాన్ని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రమే ఓ …

    Read More »
  • 9 February

    ఐటీ మినిస్టర్‌ కేటీఆర్ ఫోటో వైరల్..!!

    తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఒకవైపు అధికారక పర్యటనలతో బిజీబిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియా మరి ముఖ్యంగా ట్విట్టర్లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారనే సంగతి విదితమే. ట్విట్టర్లో ఎవరైన తమ సమస్యను.. బాధను విన్నవించుకుంటే క్షణాల్లో స్పందించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటారు మంత్రి కేటీఆర్ . అంతేకాకుండా మంత్రి కేటీఆర్ సమకాలిన విషయాలపై కూడా స్పందిస్తారు. తాజాగా …

    Read More »
  • 9 February

    తెలంగాణలో గ్రామీణ న్యాయాలయాలు

    తెలంగాణ రాష్ట్రంలో 55 గ్రామీణ న్యాయాలయాల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గ్రామ న్యాయాలయాల చట్టం- 2008 ప్రకారం 55 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలనాఅనుమతులిచ్చింది. ఇందులోభాగంగా 55 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జిస్థాయి జుడిషియల్‌ అధికారులను గ్రామ న్యాయాధికారిగా నియమిస్తారు. కోర్టుల నిర్వహణకు 220 మంది హెడ్‌క్లర్కులు, జూనియర్‌ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్లు, అటెండర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు. ఈ మేరకు నూతన పోస్టుల మంజూరుకు …

    Read More »
  • 9 February

    అభిమాని ఫ్యామిలీకి రూ.10 లక్షల ఆర్థిక సాయం..!!

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. తన అభిమానికిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సరిగ్గా నెల క్రితం మెగాస్ట్రార్ చిరంజీవి ఆభిమాని..గ్రేటర్ హైదరాబాద్ సిటీ చిరంజీవి యూత్ ఫ్యాన్స్ అధ్య్క్షుడు నూర్ మహమ్మద్ గుండెపోటుతో చనిపోయారు. మహమ్మద్ మరణ వార్త తెలుస్కున్న చిరంజీవి సికింద్రాబాద్ లో మహమ్మద్ ఇంటికి స్వయంగా వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరమార్శించి.. అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చాడు. …

    Read More »
  • 9 February

    సీఎం జగన్ బాటలో సూపర్ స్టార్ రజనీ

    ఒకరేమో దాదాపు పదేళ్ల పాటు అనేక అవమానాలు.. హేళనలు.. కష్టాలను ఎదురర్కుని .. ముఖ్యమంత్రి అయిన విశేష ఆదరణ ఉన్న యువనేత.. మరోకరేమో సినిమాల్లో తన నటనతో.. స్టైల్స్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు యావత్తు ప్రపంచమంతా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో.. వారే ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. మరోకరు సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే సరిగ్గా రెండేళ్ల కిందట …

    Read More »
  • 9 February

    పట్టుచీరెలపై కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రాలు

    దాదాపు పద్నాలుగేళ్ళ పాటు కోట్లాడి తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చి.. గత ఆరు ఏళ్ళుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తూ.. అన్ని వర్గాల ప్రజల మన్నలను అందుకుంటున్న ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ,మంత్రి కేటీ రామారావుపై రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో నివాసముంటున్న నేత కార్మికులు నర్సింహాస్వామి,హరిప్రసాద్ లు తమ …

    Read More »
  • 9 February

    వరుణ్ తేజ్ న్యూ లుక్

    మెగా కాంపౌండ్ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యువ హీరో.. మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తానెంటో ప్రూవ్ చేసుకుంటూ వస్తోన్న సంగతి విదితమే. ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ మూవీతో తనపై అప్పటి వరకు పలు విమర్శలకు సమాధానమిచ్చాడు ఈ యువహీరో.. తాజాగా వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ కథాంశంతో ఒక …

    Read More »
  • 9 February

    రైతు బంధు నిధులు విడుదల…!

    తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. రైతు బంధు నిధులను విడుదల చేసింది. రైతు బంధు ద్వారా 42.42 లక్షల మంది రైతులు లబ్ది పొందతనున్నారు. ఇప్పటికే 35.92 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులను జమ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రైతుల పెట్టుబడి మొత్తం వారి …

    Read More »
  • 9 February

    మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ

    రాష్ట్రంలో చెరువులు చిరునవ్వులు చిందిస్తున్నాయి. మిషన్‌ కాకతీయ ఫలితాలు మొదలైనప్పటినుంచి చెరువుల కింద ఏయేటికాయేడు సాగువిస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. గత మూడేండ్లుగా 15 లక్షల ఎకరాలతో సాగు విస్తీర్ణం స్థిరంగా కొనసాగింది. తాజా నీటిసంవత్సరంలో ప్రాజెక్టుల నీళ్లు కూడా తోడవటంతో అదనంగా పది లక్షల ఎకరాలకు జీవం పోసినట్లయింది. దీంతో చినుకు పడకున్నా చెరువుల కింద ఏటా రెండు పంటలు పండించుకొనే బంగారు భవిష్యత్తు సమీపంలో ఉన్నదనే భరోసా రైతాంగంలో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat