తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు చేస్తున్న ఎత్తుగడల గురించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 6000 వేల కోట్ల పైగా ఎన్నికల్లో పెట్టుబడిగా టీడీపీ పెడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఏపీలో టీడీపీ చేస్తున్న ధన రాజకీయంపై కేంద్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. .. 70 కోట్ల పైన ఖర్చు పెట్టగల అభ్యర్థులను ఎంపిలుగా, 25 …
Read More »TimeLine Layout
March, 2019
-
24 March
తన అనుచరులతో వైసీపీలో చేరడానికి మాజీ మంత్రి, ప్రస్తుతం కాపు కార్పొరేషన్ చైర్మన్ రెడీ
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్నా నేతలు మాత్రం బాబుపై నమ్మకం లేక వైసీపీ గూటికి చేరుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కొత్త పల్లి సుబ్బారాయుడు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. గతంలో వైసీపీలో ఉన్న కొత్తపల్లి …
Read More » -
24 March
ఏప్రిల్ 9న ఓటెయ్యండి, 5లక్షల మెజార్టీతో గెలుస్తా కంటే ఇదే పెద్ద జోక్
నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగాలతో నవ్వులు పూయిస్తున్నారు. ఎప్రిల్ 11న ఎన్నికల పోలింగ్ అయితే 9న ఓటేయ్యండని నోరు జారిన లోకేశ్ మంగళగిరిలో తనదే విజయమని 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్నారు. ఇది విన్న జనాలు పడిపడి నవ్వుతున్నారు. నియోజకవర్గంలో ఉన్నదే 2 లక్షల 23 వేల 300 ఓటర్లు అయితే.. లోకేష్ ఐదు లక్షల మెజార్టీతో ఎలా గెలుస్తారని చెప్పుకుంటున్నారు. అలాగే పసుపు-కుంకమ పై …
Read More » -
24 March
మీరు రావొద్దు ఓటు వేస్తాం అని చెప్తున్న వారికి భారతి ఏం సమాధానం చెప్తున్నారో తెలుసా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు మద్దతుగా ఆయన సతీమణి వైయస్ భారతి ప్రచార బరిలోకి దిగారు. ఇప్పటికే జగన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో మునిగిపోయి ఉన్నారు. తాజాగా వైయస్ భారతి రంగంలోకి దిగారు. వైయస్ భారతి పులివెందుల నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ కాలి నడకన ఎటువంటి ఆర్భాటం లేకుండా ప్రచారాన్ని ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే అధికారం చేపడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశఆరు. తమ …
Read More » -
24 March
చంద్రబాబు చేసేది అభివృద్ధి కాదు..కేవలం మాటలు.. అవినీతి, హత్యలతో ప్రజలు ఆందోళన
చంద్రబాబు చేసేది అభివృద్ధి కాదు.. కేవలం మాటలు చెప్తున్నాడు.. అవినీతి, హత్యలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ప్రజలను పట్టించుకునే నాథుడు కరువయ్యారని అభివృద్ధి ఆగిపోయిందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నాన్నగారు అభివృద్ధి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేయడమే కాకుండా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలోజగన్ రాష్ట్రాన్ని …
Read More » -
23 March
సీఎం కేసీఆర్ ఎన్నికల సభలు షూరు…ఇదే షెడ్యూల్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రచార సభలు షెడ్యూల్ ఖరారు అయింది. ఈనెల 29 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రతి రోజు రెండు సభలు ఉండే విధంగా షెడ్యూల్ను ఖరారు చేశారు. వేసవి కాలంలో నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు సభలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈనెల 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 13 నియోజకవర్గాల్లో షెడ్యూల్ను ఖరారు చేశారు. మొదటి …
Read More » -
23 March
తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నట్టు సాక్ష్యం ఉందా పవన్..?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై దర్శకుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి మండిపడ్డారు.పవన్ చేసిన ఆరోపణల పై అయన తీవ్రంగా ఖండించారు.ఇవాళ మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ.. తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్లను కొడుతున్నట్టు సాక్ష్యం ఉందా అని పవన్ ను ప్రశ్నిచారు. తెలంగాణలో దెబ్బలు తిన్న ఒక్కరినైనా చూపించగలవా అంటూ నిలదీశారు. పోనీ కొడుతున్నప్పుడు అడ్డుకున్నావా, ఎవరినైనా పరామర్శించావా అంటూ పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరినైనా …
Read More » -
23 March
కోదండరాం పార్టీ…పొలిటికల్ కామెడీలో భాగం
రాజకీయాల్లో ఆయా పార్టీల గురించి కొందరు నేతలు సరదాగా వ్యాఖ్యలు చేసే సంగతి తెలిసిందే. ఏపీలో ప్రజాశాంతి పారట్ఈ గురించి పలువురు ఇదే అంశాలను చర్చించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జన సమితి గురించి ఇదే మాటలు చర్చించుకుంటున్నారని చర్చ జరుగుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై టీజేఎస్ పార్టీ తర్జనభర్జన పడుతోంది. నామినేషన్ల గడువు ముగుస్తున్నా తేల్చుకోలేకపోతోంది. తొలుత …
Read More » -
23 March
ఎంపీ కవితపై కుట్ర..మోదీకి రివర్స్ పంచ్
తెలంగాణలో కలకలం సృష్టించాలని, ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ కవితను టార్గెట్ చేయాలని భావించిన భారతీయ జనతాపార్టీకి ఊహించని షాక్ తగిలింది. బజీఏపీ వేసిన గోల్ప్ బూమరాంగ్ అయింది. సెల్ఫ్గోల్గా మారింది. ఎంపీ కవితను టార్గెట్ చేయగా….అది ప్రధాని మోదీకి రివర్స్ అయింది. ఎర్రజొన్నల రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ కొందరు అన్నదాతలను రెచ్చగొట్టిన బీజేపీ నేతలు వారితో పార్లమెంటు పోరులో నామినేషన్లు వేయించారు. ఈదీనిపై ఇటీవల ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం …
Read More » -
23 March
అలీతో కలిసి వైసీపీ తరపున ప్రచారంలో దూసుకెళ్తున్న యువ హీరో తనీష్
బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ హీరో తనీష్ వైసీపీ తరపున ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చున్న తనీష్ వైసీపీ ఎన్నికల శంఖారావం సభలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ని కలిసి పార్టీలో చేరారు తాను ఏ విధమైన పదవులు ఆశించకుండా పార్టీలో కష్టపడి పనిచేస్తానని జగన్ని సీఎం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఒకవైపు సినిమాలు, రియాలిటీ షోలు చేస్తూనే పొలిటికల్గా బిజీ …
Read More »