మార్చి2వ తేదీన తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు భువనగిరి ఎంపీ బూర నరసయ్య గౌడ్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటన లో తెలిపారు. పుల్వామా ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. తన అభిమానులు, పార్టీ కార్యా కర్తలు తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని, కేకులు కట్ చేయవద్దని ఆయన …
Read More »TimeLine Layout
February, 2019
-
28 February
బాబు గురించి కిల్లి కృపారాణి సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆమెకు జగన్ వైసీపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ… ఏపీ సీఎం చంద్రబాబు తీరును ఎండగట్టారు. ప్రత్యేక హోదా నినాదం సజీవంగా ఉండడానికి కారణం జగన్ అని వెల్లడించారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే.. యూపీఏలో ఎందుకు చేరలేదు?. చంద్రబాబు గోడ …
Read More » -
28 February
కేటీఆర్ హీరో ఎవరో తెలుసా..?
పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్న భారత వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ విడుదల అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ చేతిలో బందిగా ఉన్న భారత వైమానిక దళం పైలట్ అభినందన్ వర్థమాన్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన తన హీరోగా కొనియాడారు. ఒకవైపు ‘దేశంలో స్వార్థ రాజకీయాలు, టీఆర్పీ రేటింగ్స్లో మీడియాలో యుద్ధాలు జరుగుతుంటే.. గాయాలపాలై ప్రత్యర్థికి చిక్కిన …
Read More » -
28 February
వైసీపీలోకి మరో ముఖ్యనేత…ఉత్తరాంధ్రలో కీలక పరిణామం
ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది. అధికార టీడీపీని కాదని…వైసీపీ వైపు మొగ్గు చూపుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే పార్టీలో చేరేందుకు కీలక సమావేశం నిర్వహించారు. ఆయనే సీనియర్ నేత దాడి వీరభద్రరావు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఓ వెలుగు వెలిగి…అనంతరం ఆ పార్టీ నుంచి బయటకు …
Read More » -
28 February
తోక ముడిచిన పాక్..రేపు అభినందన్ను విడుదల చేస్తాం..పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
తమ చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్ అభినందన్ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన పాకిస్థాన్ పార్లమెంట్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అయితే ఉద్రిక్తతలు తగ్గించడానికి తాము ఈ పని చేస్తున్నామని, దీనిని బలహీనతగా చూడొద్దని ఇమ్రాన్ చెప్పడం గమనార్హం. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కర్తార్పూర్ కారిడార్ను మేము తెరిచినా ఇండియా స్పందించలేదు. పుల్వామా దాడి జరిగిన …
Read More » -
28 February
ఓట్లు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన గెలవరు చంద్రం సారూ..వేణుంబాక సంచలన కామెంట్స్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.పార్టీలు మారడం,ఎమ్మెల్యే సీట్ల కోసం ఎంత డబ్బు ఐన కర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.అయితే ఎలక్షన్ లో ఒక అభ్యర్ధి గెలవాలంటే అతడు భారీగా డబ్బు కర్చుపెట్టక తప్పదు.ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..ప్రస్తుతం ఏపీలో కొన్ని నెలలుగా రూ.2వేల నోట్ల కనిపించడం లేదని బ్యాంకులు, ఏటీఎంలలో కూడా పెద్ద నోట్లు మాయమయ్యాయి అని చెప్పుకొచ్చారు. …
Read More » -
28 February
నారా లోకేష్ ఎందుకు పనికిరాని గన్నేరు పప్పు.. సంచలన వాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రోజా
విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన వైసీపీ మహిళ గర్జనలో వైసీపీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రోజా నారా లోకేష్, చంద్రబాబు సంచలన వాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆడవాళ్ల మానప్రాణాలతో చెలగాటమాడిన ఆయనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. వీధికో బార్, గ్రామల్లో విచ్చలవిడిగా వైన్ షాపులకు ముఖ్యమంత్రి …
Read More » -
28 February
షాకింగ్ న్యూస్..చంద్రబాబు భాగోతం బయటపెట్టిన ఎంపీ
ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.ఒకరిని అనేముందు తానేంటో ఒకసారి చూసుకుంటే మంచిదని చెప్పుకొచ్చారు.ఇంట్లోనుండి కాలు బయటపెట్టిన సమయం నుండి మరలా ఇంటికి వచ్చేవరకు అయ్యే కర్చు ఎంతో ప్రజలముందు పెడితే సమాధానం చెప్పలేరని వ్యాఖ్యానించారు. ఆయన అడుగు బయట పెడితే అద్దె హెలికాప్టరో, విమానమో కచ్చితంగా ఏర్పాటు చెయ్యాలి.పార్టీ పేరు చెప్పుకొని రాష్ట్రానికి అవసరమైన పని కోసం వెళ్తున్నానని చెబుతూ …
Read More » -
28 February
జగన్ సమక్షంలో.. వైసీపీలో చేరిన చంద్రబాబు బంధువు..!!
ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళా.. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగేలా షాక్లు మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు టీడీపీ నేతలు వరుసపెట్టి వైసీపీ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. పార్టీపరంగా ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరోవైపు బంధువర్గం నుంచి కూడా చంద్రబాబుకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఎన్టీ రామారావు పెద్దల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిన్న వైసీపీలో …
Read More » -
28 February
అభినందన్ కోసం దేశ ప్రజలంతా ప్రార్ధిస్తున్నారు..
శత్రుదేశం పాకిస్తాన్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రతిపక్షనేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి మనోస్థైర్యాన్నిఇవ్వాలని కోరారు. అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని భగవంతుడ్ని ప్రారిస్తున్నాని జగన్ ట్వీట్ చేశారు. బుధవారం ఉదయం పాక్ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకురాగా భారత వైమానిక దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో …
Read More »