ప్రపంచంలోనే అత్యుత్తమ టాయిలెట్ పేపర్ పాకిస్థాన్ జాతీయ జెండాయే.. ఇది అబద్ధం కాదు… ఈ విషయం గూగుల్ చెప్తోంది.. ‘Best Toilet paper in the world’ అని టైప్ చేస్తే పాకిస్తాన్ జాతీయ పతాకమే కనిపిస్తోంది. దీంతో పుల్వామా ఉగ్రదాడితో ఉడికిపోతున్న మన యువత వెంటనే వాటి స్క్రీన్ షాట్లు తీసి పాకిస్తాన్ పై ఉన్న కోపాన్ని తీర్చుకుంటున్నారు. అలాగే అందరూ చూడాలని అంతేకాకుండా నెట్లో పెట్టి షేర్ …
Read More »TimeLine Layout
February, 2019
-
18 February
బాల మేధావికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రొత్సాహం
ధాన్యాన్ని బస్తాల్లో నింపేందుకు తల్లితండ్రులు పడుతున్న కష్టానికి చలించి తొమ్మిదో తరగతి విద్యార్థి చేసిన ఒక అద్భుత ఆవిష్కరణ జాతీయ స్థాయి బహుమతి సాధించడంతోపాటు, సిరిసిల్ల ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ప్రశంసలను, ప్రోత్సాహాన్ని కూడా అందుకుంది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభిషేక్ తయారు చేసిన యంత్రానికి రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ సైన్స్ …
Read More » -
18 February
మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా
ఏపీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సాక్షర భారత్ విలేజ్ కోర్డినేటర్లు మంత్రి గంటా ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటుగా 9 నెలులుగా ఉన్న బకాయిని తీర్చాలని భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 వేల మంది విలేజ్ కోర్డినేటర్లు రోడ్డున పడ్డారని వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఏఐటీయుసీ ఆధ్వర్యంలో గంటా ఇంటివరకూ పెద్దఎత్తున …
Read More » -
18 February
ఆత్మాహుతి దాడికి పధకరచన చేసినవారితో పాటు కీలక సభ్యులను చంపి ప్రతీకారం తీర్చుకున్న భారత్
పిరికి పంద చర్యలతో పుల్వామాలో భారతీయ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత సైన్యం. కీలక సూత్రధారి జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీతో పాటు ఉగ్రవాది కమ్రాన్ను హతమార్చాయి భారత దళాలు. పింగ్లాన్ వద్ద జరుగుతున్న ఎదురుకాల్పుల ప్రదేశంలో వీరు ఆర్మీకి చేతికి చిక్కడంతో వారిని హతమార్చారు. 40మంది జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకోవడానికి పథకం రచించింది అబ్దుల్ రషీద్ ఘాజీ అని భద్రతా దళాలు …
Read More » -
18 February
ఒకే కాన్పులో ఏడుగురి పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
ఇరాక్కు చెందిన 25 ఏళ్ల మహిళకు ఒకే కాన్పులో ఆరుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి జన్మించారు. అక్కడి దియాలీ ప్రావిన్స్లోని ఆస్పత్రిలో ఏడుగురి పిల్లలకు మహిళ జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ మహిళకు సాధారణ ప్రసవం కాగా, ఏడుగురి శిశువుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, తల్లీ కూడా క్షేమంగా ఉందని స్పష్టం చేశారు. ఈ మహిళకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉండగా, వీరితో కలిపి మొత్తం పది …
Read More » -
18 February
జయరాం హత్య కేసు నిందితుడు పోలీసుల సాయంతో సెటిల్మెంట్లు చేసి.. పోలీసులకే బురిడీ కొట్టాడు
చిరుగుపాటి జయరాం హత్య కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతుంది. ఈకేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి చాలా సెటిల్మెంట్ చేసేవాడట.. పోలీసులు ఈ లావాదేవీలపై ఫోకస్ చేశారు.. దీంతో ఈ కేసులో మరికొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోలీసుల సాయంతో భూదందాలు, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల తేలింది. ఇతను భారీగా సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని, సెటిల్మెంట్కు పోలీస్లకు భారీగా నజరానాలు ఇచ్చేవాడని అధికారులు చెబుతున్నారు. …
Read More » -
18 February
రాజకీయ ప్రయత్నాలకు వాడుకోకుండా, బీసీలను గౌరవించాలనే భావనతో జగన్ ఉన్నారన్నారు
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో బీసీల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని ఆపార్టీ నాయకులు, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్తో బడుగుల్లో భరోసా కలిగిందని, మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్ధతను తీసుకువస్తామని చెప్పారు. ఏ సామాజిక వర్గానికి ఎలాంటి మేలు జరుగుతుందన్నది చెబుతామన్నారు. బీసీ డిక్లరేషన్కు మొదటి సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని, ఏడాదికి రూ.15 వేల కోట్లతో ఒక …
Read More » -
18 February
మార్చి 21న ‘ప్రేమ కథా చిత్రమ్ 2’ విడుదల
ప్రేమ కథా చిత్రమ్తో ట్రెండ్ని క్రియేట్ చేసి, జక్కన్నతో కమర్షియల్ సక్సస్ని సాధించిన ఆర్.పి.ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రోడక్షన్ నెం-3 గా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమకథా చిత్రమ్ 2. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇన్నాని జంటగా నటిస్తున్నారు.తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న నందిత శ్వేత మెయిన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది.సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న “ప్రేమ కథా చిత్రం 2” …
Read More » -
18 February
సంచలనమైన న్యూస్.. జగన్ తో భేటీ అయిన జూనియర్ ఎన్టీఆర్ మామ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరిది. మహానటుడు నందమూరి తారక రామరావు ఫ్యామిలీ నుంచి వచ్చిన నట వారసుడిగా… ఓ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ రైటర్.. మొదట్నుంచీ తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకే మద్దతు ప్రకటించారు. అయితే, కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున …
Read More » -
18 February
జగన్ ఏలూరు సభలో డిక్లరేషన్ తో పాటు అన్ని హామీలివ్వడానికి కారణమేంటి.?
వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదవారి జీవితంలో వెలుగులు నింపాలని ప్రతి కుటుంబంలో చిరునవ్వులు చూడాలని బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీలంటే బ్యాక్వర్డ క్లాస్లు కాదని భారతదేశ కల్చర్ను వేల సంవత్సరాలుగా నిలబెట్టిన మహనీయులన్నారు. మీరు వెనుకబడ్డ కులాలు కాదు.. మనజాతికి వెన్నుముక కులాలని గర్వంగా చెబుతున్నానన్నారు. తరతరాలుగా వేసుకునే దుస్తులు, తినే అహారం, ఉపయోగించే పనిముట్టు, ఇళ్లు, త్రాగునీరు, తినే …
Read More »