TimeLine Layout

February, 2019

  • 18 February

    కాశ్మీర్ లో మొబైల్ సేవలు నిలిపివేత..యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్

    సమయం లేదు సైనికా ఇక యుద్ధం చెయ్యాల్సిందే అంటున్న ఇండియన్ ఆర్మీ.పుల్వామాలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.తోక జాడిస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చేప్పల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తుంది.సుందర కాశ్మీర్ మల్లీ ఆందోళనతో భగ్గుమంటుంది.దేశమంతా ఏకధాటిగా నిలిచి ఉగ్రవాదాని తరిమేయాలని పిడికిలి బిగిస్తుంది.ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమవుతుందా?ఇప్పటికే ఆ దిశగా దృష్టి సారించిందన్న క్రమంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ …

    Read More »
  • 18 February

    మాట ఇచ్చే ముందే ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేదేముంది.. ముందుకెళ్లాల్సిందే

    వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు బీసీ గర్జన వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. మాట ఇచ్చాక మాట తప్పనని బీసీలకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేరుస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్బంగా జగన్ ఇచ్చిన హామీలు ఆయన మాటల్లోనే • బీసీల సంక్షేమానికి ఏటా రూ. 15 వేల కోట్లు వెచ్చిస్తాం • 5 ఏళ్ల‌లో రూ. 75 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తాం• బీసీ స‌బ్  …

    Read More »
  • 18 February

    అతి త్వరలోనే వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి..!

    శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. కాని అప్పుడు జరగలేదు ప్రస్తుతం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో విజయ్ఖాయమని తెలుసుకోని భానీగా అందరు గత నెల నుండి వలస వస్తున్నారు. ఇక ఇదే మంచి తరుణమని కిల్లి …

    Read More »
  • 18 February

    చంద్రబాబు అయితే పార్టీకి నిధులు కావాలని వేలంపెట్టి పారిశ్రామిక వేత్తలకు అమ్మేసేవాడు.. అవునా కాదా

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2016 డిశంబర్ 16న ఒక మాట ఇచ్చారు.. ఒక పబ్లిక్ మీటింగ్ లో ప్రజల ముందు.. ఆమాట ఏమిటంటే జంగన్న నా తండ్రి చనిపోయిన తర్వాత నాకు తండ్రిలా అండగా నిలబడ్డారు.. ఆయన గురజాల ఎమ్మెల్యే టికెట్ మహేష్ కు ఇస్తున్నాను.. ఎట్టి పరిస్థితుల్లో జంగన్నకు అన్యాయం జరగనివ్వను అంటూ మాటిచ్చారు. మళ్లీ 2019 ఫిబ్రవరి 17న ఇదే అంశంపై …

    Read More »
  • 18 February

    ఏపీలో టీడీపీకి మరో షాక్..కాసేపట్లో వైసీపీలోకి మరో టీడీపీ ఎంపీ

    ఏపీలో టీడీపీకి మరో ఎంపీ జలక్ ఇవ్వనున్నారు. ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయత్ర ముగియాగానే అధికార టీడీపీ నుండి, ఇతర పార్టీల నుండి భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు , ఎంపీలు పార్టీ మారుతుండటంతో చంద్రబాబుకు ఏం జరుగుతుందో అర్థం కావాడం లేదంట. ఎవరు ఎప్పుడు వైసీపీలోకి చేరుతారో టెంక్షన్ మొదలైయ్యిందంట. ఇప్పటికే కీలకమైన కడప జిల్లాలో రాజంపేట …

    Read More »
  • 18 February

    వెలుగులోకొచ్చిన విద్యార్థినుల భాగోతం ..పాఠశాలలోనే సిట్టింగ్

    ప్రస్తుత రోజుల్లో అబ్బాయిలకు ఏ మాత్రం తీసీపోము అన్నట్టు ప్రవతిస్తున్నారు అమ్మాయిలు.వాళ్ళలానే మద్యం సేవిస్తున్నారు మరియు సిగరెట్ కూడా కాలుస్తున్నారు.ఇది అందరికి అలవాటు అయిపొయింది.కాని అంతకుమించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.అదేమిటి అనుకుంటున్నారా ఇప్పటివరకు అమ్మయిలు పబ్స్ లేదా హాస్టల్స్ లో తాగడం చూసుంటారు కాని ఇప్పుడు ఏకంగా ధైవంగా పూజించే పాఠశాలలో మద్యం తాగి హడావుడి చేసారు.ఇదంతా ఇద్దరు విద్యార్థినులు శనివారం విజయవాడ రూరల్‌ నిడమానూరు గ్రామంలోని ఓ …

    Read More »
  • 18 February

    టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ఆధ్వర్యంలో భారీ చారిటీ..!

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ తన పుట్టిన రోజు వేడుకలు జరపకుండా వారి సూచనల మేరకు సౌతాఫ్రికలోని మూడు అతి పెద్ద సిటీస్ లో బారీ చారిటీ డ్రైవ్ కార్యక్రమాన్ని మరియు వైరా, ఖమ్మం జిల్లాలో అన్నధాన కార్యక్రమము నిర్వయించారు. వైరా ఖమ్మంజిల్లా 1. బాలవెలుగు అనాధ శరణాలయములో అన్నధాన కార్యక్రమము …

    Read More »
  • 18 February

    టీ క్యాబినెట్ మంత్రులు వీరేనా?

    మంగళవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో రాజకీయవర్గాల్లో అనేక పేర్లపై చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికి ఎనిమిది లేక తొమ్మిది మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకుంటున్నారు. పాత, కొత్త నాయకుల మిశ్రమంగా మంత్రివర్గం ఉంటుందని చెప్తున్నారు. కొందరిని ఇప్పుడు తీసుకుని, పార్లమెంటు ఎన్నికల తర్వాత మరికొందరికి అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గాన్ని కూర్పు చేస్తారని భావిస్తున్నారు. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం జిల్లాల వారిగా ఆదిలాబాద్ …

    Read More »
  • 18 February

    కీల‌క స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ఎంపీ క‌విత‌

    తెలంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కురాలు, ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌వితకు మ‌రో విశిష్ట గుర్తింపు ద‌క్కింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రగతిని నిర్దేశించే కీలక అంశాలకు సంబంధించిన చర్చాగోష్టిని ‘పాలసీ కాంక్లేవ్‌’ పేరుతో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) నిర్వహిస్తోంది. ఈనెల 22వ తేదీన ఐఎస్‌బీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో నిర్వహించబోయే ఈ చర్చాగోష్టికి తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్‌ నాయకురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఎంపీ …

    Read More »
  • 17 February

    తెలుగుదేశాన్ని తొక్కుదాం… జగన్ కు అండగా నిలుద్దాం..!!

    టీడీపీవాళ్లు మాట్లాడితే తాటతీస్తాం అంటున్నారని, తాటతీసేది ఎవరో 2019 ఎన్నికల్లో తెలుస్తుందన్నారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. 139 బీసీ కులాల సంక్షేమం గురించి ఈ సభ ద్వార వైఎస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ఇవ్వబోతున్నారని తెలిపారు. 2019 ఎన్నికల్లో బీసీలైనా, మైనార్టీలైనా, ఎస్సీలైనా వైఎస్సార్‌సీపీకే మద్దతిస్తారని అన్నారు. తెలుగు దేశాన్ని తొక్కుదాం.. జగనన్నకు అండగా ఉందామన్నారు. అస్తమించే సూర్యుడు చంద్రబాబైతే.. మన జీవితాల్లో వెలుగులు నింపే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat