శబరిమలలో అయ్యప్పస్వామిని శ్రీలంక మహిళ శశికళ (47) గురువారం రాత్రి దర్శించుకున్నారా? లేదా? అన్న అంశంపై గందరగోళం తొలిగింది. ఆమె ఆలయం లోపలికి వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారని ధ్రువీకరిస్తూ కేరళ పోలీసు వర్గాలు సీసీటీవీ ఫుటేజీని శుక్రవారం విడుదలచేశాయి. తన భర్త శరవరణ్తో కలిసి శశికళ తన తలపై ఇరుముడితో ఆలయంలో లోపలికి వెళ్లి ప్రార్థనలు చేసినట్లు ఫుటేజీ సూచిస్తున్నది. దీన్ని కేరళ సీఎం పినరాయి విజయన్ కార్యాలయ వర్గాలు …
Read More »TimeLine Layout
January, 2019
-
4 January
కార్పొరేటర్, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు తప్ప ఒక్కరు కూడా అక్కడి జన్మభూమిలో పాల్గొనలేదు. ఎందుకో తెలుసా.?
ఇద్దరు జిల్లా మంత్రులు ఉన్న జిల్లాలో ” జనం లేని జన్మభూమి”….నెల్లూరు జిల్లాలో నగరంలో 11డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో జన్మభూమి కార్యక్రమ౦ జరిగింది. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ ,టీడీపీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు తప్ప మిగతా జిల్లా,నగర నాయకులు, డివిజన్ నాయకులు ఎవ్వరు పాల్గొన్నాలేదు. అక్కడ ఉన్న ప్రజలు ప్రచారం కోసం జన్మభూమి కార్యక్రమం అని అస్సలు జిల్లా, డివిజన్ నాయకులకు ఒక్కరికి ఒక్కరు పడక గ్రూప్ …
Read More » -
4 January
కర్నూల్ జిల్లా కలచట్ల జన్మభూమి కార్యక్రమంలో ఉద్రిక్తత…!
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీపై సాయన్య ప్రజలు భగ్గుమన్నారు. జన్మభూమి కార్యక్రమం సాక్షిగా టీడీపీపై పార్టీపై ఒక్కసారిగా బట్టబయటలయ్యాయి. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జన్మభూమి గ్రామసభలు ఏపీ మొత్తం రసాభాసగా మా రుతున్నాయి. నిరసనలు.. నిలదీతలు.. ఆందోళనలు.. బహిష్కరణలు.. ఏ ఊరు చూసినా ఇదే పరిస్థితి. సమస్యలు పరిష్కారం కాగా విసుగు చెందిన ప్రజలకు నిరసనలు తెలిపేందుకు జన్మభూమి సభలను వేదికగా మార్చుకుంటున్నారు. తాజాగా శుక్రవారం కర్నూల్ జిల్లాలో కొన్ని …
Read More » -
4 January
చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, మంత్రులు, టీడీపీ నేతల్లో మొదలైన వణుకు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ హైకోర్టు ఎన్ఐఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్పై జరిగిన హత్యాయత్నం కేసుపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్ఐఏకి బదిలీ చేయాలని వైఎస్ జగన్ తరపు న్యాయవాది గత విచారణలో కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని …
Read More » -
4 January
వైసీపీ నిర్వహిస్తున్న “నిన్ను నమ్మం బాబు” కు ప్రజలనుంచి రెట్టింపు స్పందన.. కారణాలివే..
2014లో అధికారం చేపట్టి నాలుగేళ్లవుతున్నా.. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికీ మంచి చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రకారం ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. తెలుగుదేశం పాలనలో విసుగు చెందిన ప్రజలు వచ్చేఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. ఇంతకాలం పబ్లిసిటీతో మోసం చేస్తున్న చంద్యబాబును ప్రజలెవ్వరూ నమ్మడం లేదు. బాబూ.. నీకో దండం ఇక తప్పుకో అంటున్నారు. వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ …
Read More » -
4 January
622 పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా..
నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ రెండోరోజు పుంజుకుంది.దీని ఫలితమే టిమిండియా 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.130తో ఈరోజు ఆట మొదలుపెట్టిన పుజారా 193పరుగులు వద్ద లయన్ బౌలింగ్ లొ వెనుదిరిగాడు.త్రుటిలో డబల్ సెంచరీ చేజారింది.ఆ తరువాత వచ్చిన రిసభ్ పంత్ అజేయ సెంచరీతో నిలిచాడు.159 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.ఇక జడేజా తనవంతు పాత్ర పోషించాడు 81చేసాడు.జడేజా అవుట్ అనంతరం టీమిండియా …
Read More » -
4 January
పవన్ కళ్యాణ్ కు ఉహించని షాక్..ఈనెల 9వతేదీన వైసీపీలోకి నటుడు అలీ
టాలీవుడ్ లో హాస్యనటుడిగా తనకంటూ చెరిగిపోని ముద్రవేసుకున్న అలీ ఇప్పుడు కొత్త చర్చకు తెరతీశారు.సుదీర్ఘకాలం పాటు సినిమాలో నటిస్తున్న అలీ గత కొంతకాలం నుంచి రాజకీయాల పైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో బాగాంగనే నటుడు అలీ వైసీపీలో చేరనున్నారు. ఈనెల 9వతేదీన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో అలీ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. గతనెల 28న శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలీ జగన్ …
Read More » -
4 January
టీడీపీ,పవన్ విడిపోలేదు అనడానికి సాక్షాలు ఇవే..
చంద్రబాబుకు ఫైనాన్షియర్గా ఉన్న లింగమనేనే పవన్ కల్యాణ్కు ఫైనాన్షియర్గా ఉన్నారని, టీడీపీ, జనసేనకు మధ్య ఉన్న బంధానికి ఇంతకుమించి సాక్ష్యాలు అవసరం లేదని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ‘అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటావు. ఆఖరికి గాడిద కాళ్లు కూడా పట్టుకుంటావు. గత ఎన్నికల్లో బీజేపీ, పవన్తో జత కట్టావు. ఇప్పుడు కాంగ్రెస్తో అంటకాగుతున్నావు అని చెప్పుకొచ్చారు.వాళ్ళతో జత కట్టి మళ్లీ వాళ్లపైనే బురద చల్లడం …
Read More » -
4 January
ఆంధ్రాలోఎలుకలు పట్టుకుంటే రూ.8.4 కోట్లు
ఏపీలో టీడీపీ ప్రభుత్వం తల్చుకుంటే కాంట్రాక్టరుకు ఎలాగైనా లబ్ధి చేకూర్చవచ్చని నిరూపిస్తోంది. ఎలుకలను పట్టుకోవడాన్ని సైతం ఆదాయ వనరుగా మార్చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్దాసుపత్రుల్లో ఎలుకలు, కీటకాల నిర్మూలన పేరుతో ఏడాది వ్యవధిలో రూ.8.4 కోట్లు చెల్లించడంపై సిబ్బంది ముక్కున వేలేసుకుంటున్నారు. బోనులో ఎలుకలు పడకున్నా కాంట్రాక్టర్ల జేబుల్లోకి మాత్రం డబ్బులు చేరాయని విమర్శిస్తున్నారు. గత రెండేళ్లలో ఎలుకలు పట్టినందుకు సదరు కాంట్రాక్టరుకు సుమారు రూ.17 కోట్ల వరకూ …
Read More » -
4 January
“ఐ స్మార్ట్ శంకర్” పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ పూరి..
పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న తన 35వ సినిమా “ఐ స్మార్ట్ శంకర్”.ఈ చిత్రంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రం పోస్టర్ నిన్న రిలీజ్ చేసారు.పోస్టర్ చూస్తే ఎవరికైనా సరే సినిమా సూపర్ హిట్ అవ్తుండానే నమ్మకం వచేస్తుంది.టైటిల్ వెరైటీగా మరియు రామ్ కూడా డిఫెరెంట్ గా కనిపిస్తున్నాడు. అయితే రామ్ కు ఇది 17వ సినిమా కాగా దీని ముందు చిత్రం హలో గురు ప్రేమకోసమే సూపర్ హిట్ …
Read More »