తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైన దగ్గర్నుంచి పూటకో సర్వేలు వచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసాయి.. నేషనల్ మీడియాలో కొన్ని టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెలుస్తుందని సర్వే ఫలితాలివ్వగా కొన్ని నేషనల్ మీడియా చానెళ్లు ఇద్దరికీ అవకాశాలు అనే విధంగా ఫలితాలిచ్చాయి. అయితే కొందరు చేసిన సర్వేల్లో మాత్రం మహాకూటమికి అనుకూలంగా ఫలితాలు రప్పించి ప్రజల్లో గందరగోళం నెలకొల్పే ప్రయత్నాలు చేసారు. ఈ నేపధ్యంలో పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు …
Read More »TimeLine Layout
December, 2018
-
11 December
గణేష్.. దమ్ముంటే నువ్వు మాట్లాడిన మాటమీద ఉండగలవా?
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేష్.. అంతకుముందు విజయం మాదే అని పేర్కొంటూ.. ఫలితం మాకనువుగా రాకుంటే గొంతు కోసుకుంటా అని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు (మంగళవారం) ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఫలితం టీఆర్ఎస్కి అనుకూలంగా ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఉత్కంఠ పోరులో టీఆర్ఎస్ దే గెలుపు అని ఫిక్సయ్యారంతా! దీంతో అందరి చూపు …
Read More » -
11 December
టీఆర్ఎస్ సునామితో కొట్టుకుపోతున్న కాంగ్రెస్ సీనియర్లు
టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇప్పటికి 88స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..ముగ్గురు (సంజయ్ కుమార్, సాయన్న, ఆరూరి రమేష్) అభ్యర్థులు విజయం సాధించారు. మరో ఇద్దరు అభ్యర్థుల విజయం కూడా ఖరారైంది. ఇక కాంగ్రెస్ 18స్థానాల్లో, ఎమ్ఐఎమ్ 4, బీజేపీ 2, ఇతరులు ఒక్కస్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కూకట్పల్లిలో నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు. టీఆర్ఎస్ సునామీ ధాటికి కూటమి కకావికలమయింది. ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోని …
Read More » -
11 December
తెలంగాణలో కొంపముంచిన చంద్రబాబు పొత్తు..కూటమీను దెబ్బతీసిన ప్రధాన అంశాలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి గట్టి షాక్ తగిలింది. కూటమి పేరుతో చేసిన పొత్తు రాజకీయాలు ఆ పార్టీని నిండా ముంచింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సొంత ఎజెండాతో కాకుండా ప్రజల్లో విశ్వసనీయత లేని పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు తిరస్కరించారు. రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉంటూ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ చివరకు సరైన ఎత్తుగడ లేక ఎన్నికల్లో చతికిలపడింది. ముందస్తు …
Read More » -
11 December
కారు దెబ్బకు డీలా పడ్డ కూటమి…
కారు జోరుకు కాంగ్రెస్ తట్టుకోలేకపోయింది.కాంగ్రెస్కు భంగపాటు తప్పేట్టు లేదనిపిస్తోంది. కాంగ్రెస్ హేమాహేమీలు రేవంత్రెడ్డి, డీకే అరుణలాంటి నేతలు వెనకంజలో ఉన్నారు. మరోవైపు ఎవరూ ఆపలేనంత వేగంతో కారు దూసుకెళ్తోంది.అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ సత్తా చాటుతోంది.దాదాపు ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో క్లీన్స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే అన్ని చోట్ల టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో తేలుతున్నారు.ఊరురా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.కారు జోరుకు కూటమి డీలా పడిపోయింది. ఇప్పటికి టీఆర్ఎస్ ఉన్నారు. మొదటి రన్ …
Read More » -
11 December
రేవంత్ రెడ్డికి షాక్..కొడంగల్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
ఎన్నికల లెక్కింపు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ కీలక నేతలు మొదటి రౌండ్నుండే పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు రేవంత్రెడ్డి, జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు. కొడంగల్లో రేవంత్పై తెరాస అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి, వీరిలో నాగార్జున సాగర్లో జానారెడ్డి, గద్వాలలో డీకే అరుణ, నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొడంగల్లో రేవంత్ రెడ్డి, మధిరలో మల్లుభట్టి విక్రమార్క, ఆందోల్లో దామోదర …
Read More » -
10 December
సిరిసిల్లలో కేటీఆర్కు వచ్చే మెజార్టీ ఎంతో తెలుసా?
తెలంగాణలో హోరాహోరీ పోరు సాగిన సంగతి తెలిసిందే. అందరి చూపు ఇప్పుడు కౌంటింగ్పైనే పడింది. ఎవరెవరు గెలుస్తారు..ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. దీనికి తోడుగా, ముఖ్యనేతలకు ఎంత మెజార్టీ దక్కనుందనే చర్చ కూడా సాగుతోంది. ఈ తరుణంలో కే తారకరామారావు సంచలన ప్రకటన చేశారు. ప్రజలంతా టీఆర్ఎస్వైపే ఉన్నారని, వందసీట్లతో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతున్నదని విశ్వాసం వ్యక్తంచేశారు. నిశ్శబ్దవిప్లవంలో ఏకపక్ష తీర్పు రాబోతున్నదని …
Read More » -
10 December
వైఎస్ జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా.. అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మండిపడ్డారు. బీసీలను చీల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని మంత్రి అన్నారు. అంతేకాదు బీసీ సంక్షేమంపై వైఎస్ జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. బీసీలు ఎప్పటికీ టీడీపీ వెంటే ఉంటారని, వైఎస్ కుటుంబం బీసీలను అణగదొక్కిందని మండిపడ్డారు. లోటు బడ్జెట్ ఉన్నా బీసీ సబ్ …
Read More » -
10 December
దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వివాదం..
ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. వరకట్న దాహానికి ఓ యువతి బలైంది. మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా ఏదో ఒక రకమైన వేధింపులు మానడంలేదు. చంద్రగిరి మండలం లోని అక్కగారి కాలనీలో నీలిమ 20సంవత్సరాలు అనే మహిళ సోమవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. తాపీ మేస్త్రీగా పని చేస్తున్న తండ్రి పాపిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పెద్ద కుమార్తె నీలిమ …
Read More » -
10 December
ఎన్నికల ఫలితాల వేళ ఎంఐఎం షాకింగ్ డెసిషన్..
తెలంగాణ రాష్ట్రమంతటా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మజ్లీస్ పార్టీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. మరికొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడున్న తరుణంలో మజ్లీస్ తీసుకున్న ఈ నిర్ణయంతో యావత్తు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో రేపు వెలువడునున్న ఫలితాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీతో సర్కారును …
Read More »