TimeLine Layout

November, 2018

  • 16 November

    కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు రేవంత్ టీం కీల‌క భేటీ

    తెలంగాణ టీడీపీకి గుడ్‌బై చెప్పి త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి మ‌రోమారు కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారా? త్వరలో ఆయ‌న అనుచ‌రులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేయ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రెబెల్స్‌గా మారి సొంత పార్టీకే చుక్కలు చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా …

    Read More »
  • 14 November

    బాలల దినోత్సవ సందర్భంగా చైన్నె టూ సేలం ప్రయాణం

    బాలల దినోత్సవం, నెహ్రూ జయంతి సందర్భంగా విమాన ప్రయాణం చేయగలిగే ఆర్థిక స్థోమత లేని చిన్నారులను ట్రూజెట్‌ ఉచితంగా విమాన సౌకర్యం కల్పించింది. చిన్నారుల ఆశలు, కలలను పండించే విధంగా వారిని చెన్నై- సేలం మధ్య ఉచితంగా బుధవారం ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళింది. మొత్తం నలభైమంది చిన్నారులు ఈ ప్రయాణం ద్వార సరికొత్త అనుభూతితో ఉప్పోంగిపోయారు. చిన్న వయసులోనే తమకు విమానంలో ప్రయాణించే అవకాశం కలిగినందుకు వారిలో ఆనందం, సంతోషానికి …

    Read More »
  • 13 November

    తెలుగు సంస్థ చేతికి చమురు బావులు

    megha engineering

    గుజరాత్‌లోని కాంబెల్‌, అసోంలోని లక్ష్మీజెన్‌ ఆయిల్‌ ఫీల్డ్స్‌ను ప్రభుత్వం నుంచి పోటీ పద్దతిలో దక్కించుకుంచుకున్న ఎంఈఐఎల్‌ దేశ, విదేశాల్లో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను విజయవంతంగా చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ హైడ్రోకార్బన్స్‌ రంగంలో తాజాగా రెండు చమురు క్షేత్రాలను దక్కించుకుంది. గుజరాత్‌లోని కాంబెల్‌, అస్సాంలోని లక్ష్మీజెన్‌ ఆయిల్‌ ఫీల్డ్స్‌లో చమురు, సహజ వాయువును వెలికితీసే పనులను దక్కించుకున్న ఎంఈఐఎల్‌ 2020 నాటికి ఉత్పత్తిని ప్రారంభించే విధంగా పనులను కొనసాగిస్తున్నది. దేశీయంగా …

    Read More »
  • 13 November

    కోదండరాంను మేం గౌర‌విస్తే..కాంగ్రెస్ దగ్గర అవ‌మాన‌పాల‌వుతున్నారు

    తెలంగాణ సాధించేంత వరకు జేఏసీ చైర్మన్ కోదండరాంను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఇప్పుడు ఆయ‌న కాంగ్రెస్ పంచ‌న చేరి అవ‌మానాల పాల‌వుతున్నార‌ని మంత్రి హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో ప్రయివేటు ఉద్యోగుల సంఘం నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ…“వలస పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన కోదండరాం ఇవాళ అదే వలస పార్టీలకు వంత పాడుతున్నాడు. కోదండరాంపై కాంగ్రెస్ ఎంత కుట్ర చేసిందో, …

    Read More »
  • 11 November

    ప‌వ‌న్‌కు ధైర్యం లేకే తెలంగాణ‌పై ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదా?

    జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ వైఖ‌రి తెలంగాణ‌లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఎన్నిక‌ల్లో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ సార‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఒంట‌రిగా బ‌రిలో దిగుతుండ‌గా….కాంగ్రెస్ సార‌థ్యంలో టీడీపీ, టీజేఎస్‌, సీపీఐలు మ‌హాకూట‌మిగా పోటీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇక వామ‌ప‌క్షాల్లోని మ‌రోపార్టీ అయిన సీపీఎం బీఎల్‌పీ పేరుతో వేరే కూట‌మి పెట్టుకొని పోరుబాట ప‌ట్టింది. తాజాగా వైసీపీ తాను తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం …

    Read More »
  • 11 November

    కాంగ్రెస్‌తో క‌లిసినందుకు మాపై జోకులు..మీడియా సాక్షిగా కోదండ‌రాం ఆవేద‌న‌

    కాంగ్రెస్‌తో దోస్తీ అంటే ఎలా ఉంటుందో…టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెస‌ర్ కోదండరాంకు మెళ్లిమెళ్లిగా తెలుస్తున్నట్లు క‌నిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ త‌మ‌ను లైట్ తీసుకుంటుంద‌నే విష‌యాన్ని ప‌రోక్షంగా ఆయ‌నే తెలియ‌జెప్పారు. కూట‌మిలో సీట్ల కేటాయింపు జాప్యం జ‌రుగుతుండ‌టంపై కోదండ‌రాం స్పందిస్తూ ఎన్నికల కీలక సంధర్భంలో సీట్లపై తేల్చడం కుండా జాప్యం చేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికే మహాకూటమి ఉమ్మడిగా ప్రచారం మొదలు పెట్టాల్సిందని అయితే, కూటమిలో ప్రధాన పాత్ర పోశిస్తున్న కాంగ్రెస్ ఆలస్యం …

    Read More »
  • 11 November

    ఉత్తమ్ సీటుకు ఎస‌రుపెట్టిన రేవంత్‌, విజ‌య‌శాంతి

    తెలంగాణ‌ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుందా? పార్టీ నేత‌ల అసంతృప్తి ఏకంగా ఢిల్లీ పెద్దలకు చేరిందా? పార్టీలోని ఇద్దరు ముఖ్య నేత‌లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాచారం వ‌స్తోంది. ఇద్దరు మిత్రప‌క్ష నాయకులు ఏకంగా ఢిల్లీ పెద్దలకే త‌మ ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైఖరి పట్ల ఆ పార్టీ నాయకులు …

    Read More »
  • 11 November

    వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మీడియా సమావేశం

    రాజశేఖర్ రెడ్డి ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.30 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డికి అండగా ఉన్నారు.నిరంతరం ప్రజల కోసమే పాటుపడుతున్న తన కుమారుడు వైఎస్‌ జగన్‌ను జనం నుంచి వేరు చేయలేరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ తెలిపారు.ఈ నేపథ్యంలో వైఎస్‌ విజయమ్మ ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.జగన్ కు పునర్జన్మ కలిగిందని ఇదిప్రజల ప్రార్ధనల వలన బయట పడ్డారని విజయమ్మ చెప్పారు.7 …

    Read More »
  • 11 November

    హైదరాబాద్‌లో వన్‌ప్లస్‌ ఆర్‌ఆండ్‌డీ సెంటర్‌..బెంగ‌ళూరును కాద‌ని హైదరాబాద్ ను ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్ దిగ్గజం

    ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ఆవిష్కరణల సంస్థల ముఖ్యమైన కేంద్రాల ఏర్పాటుకు గమ్యస్థానంగా మారిన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు మరో భారీ సంస్థ రాక ఖరారైంది. చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వన్‌ ప్లస్‌ + తన పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం (రీసెర్చ్‌ ఆండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ ఆండ్‌ డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. బెంగళూరును కాదని హైదరాబాద్‌ను తన గమ్యస్థానంగా వన్‌+ సంస్థ ఎంచుకోవడం …

    Read More »
  • 11 November

    తెలంగాణ‌కు నీళ్లు అడ్డుకుంటున్నామన్న బాబు కూట‌మికి ఓట్లేద్దామా?

    తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పార్టీల‌ను బ‌ల‌ప‌ర్చాలో…తెలంగాణ కోసం నిరంతరం త‌పించే పార్టీకి ఓటు వేయాలనే విష‌యంలో ప్రజలకు స్వస్టత ఉంద‌ని మంత్రి హరీష్‌రావు స్వష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రైతు సమ్మేళనంలో పాల్గొన్న ఆయన…పాలమూరు -దిండి ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్ట్ అని కేంద్ర మంత్రి ఉమా భారతికి చంద్రబాబు లేఖ రాశారని…అలా లేఖలు రాసిన చంద్రబాబు ఇక్కడ ఎలా ఓటు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat