కేసీఆర్ ముందస్తు ఎన్నికలతో తెలంగాణలో రాజకీయం వేడేక్కింది. తెలంగాణ చరిత్రలో అత్యంత భారీస్థాయిలో ప్రజలను సమీకరించి వారి ముందు గత నాలుగేండ్ల పాలనకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును ప్రగతి నివేదన సభలో సెప్టెంబర్ 2న కొంగరకలాన్లో కేసీఆర్ ప్రకటించగానే ప్రతిపక్షలకు దిమ్మతిరిగినట్టు అయ్యింది. టీఆర్ఎస్ ప్రభుత్వ నాలుగేండ్ల పాలనలో దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుకుంది. అందరి చూపు తెలంగాణ వైపు తిప్పుకుంది. అందుకు కారణాలు కూడ అందరికి తెలుసు..ప్రతి ఒక్కరికి …
Read More »TimeLine Layout
September, 2018
-
8 September
తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. ఉత్తమ్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలతో నేపధ్యంలో రాజకీయం వేడేక్కింది. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కౌంటర్స్ ఇవ్వడం మొదలైంది. టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ’అమెరికాలో ఉన్నప్పుడు నా పనులు నేనే సొంతంగా చేసుకున్నాను. మీ పప్పులా కాకుండా సొంతంగా సంపాదించుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. నీలాగా ప్రజల సొమ్ముదోచుకుని …
Read More » -
8 September
ఉత్తమకుమార్ రెడ్డివి ఉత్త మాటలంటున్న తెలంగాణ ప్రజలు..!
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు ఉవ్విళ్లూరుతున్నారో చెప్పాలంటూ నానా యాగీ చేసిన వాళ్లే.. ముందుగా మ్యానిఫెస్టో ప్రకటించారంటే ముందస్తు పై ఎవరికి మక్కువ ఎక్కువన్నది తేలిపోయింది. తాము అధికారంలోకి వస్తే రాష్ర్టానికి ఏదో చేస్తామని ప్రకటించిన ఉత్తమ్కుమార్ మాటలన్నీ ఉత్తర కుమారుడి ప్రగల్భాలుగానే ఉంటే.. చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తి హామీలుగానే మిగిలిపోయే పరిస్థితి ఉన్నది. నాడు మహాభారతంలో ఉత్త ర కుమారుడు..గవాధ్యక్షా! నేను టీఆర్ఎస్ పార్టీని చిత్తు చేసి అధికారాన్ని …
Read More » -
8 September
అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధికి టీఆర్ ఎస్ పాటుపడుతోంది..
30 ఏళ్లుగా టీవీ, సినిమా రంగంలో ఎన్నో చిత్రాల్లో, సీరియల్స్లో నటించిన ప్రముఖ బుల్లితెర నటుడు, వ్యాఖ్యాత 1969లోనూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఖమ్మం జిల్లాకు చెందిన జేఎల్ శ్రీనివాస్ తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు జంజిరాల రాజేష్తో కలిసి శ్రీనివాస్ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల …
Read More » -
8 September
ట్వీట్ చేసిన ఎమ్మెల్యేను ఓ ఆట ఆడుకున్న నెటిజన్లు, సోనాలి అభిమానులు
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అమ్మాయిలను కిడ్నాప్ చేయాలంటూ యువకులకు పిలుపునిచ్చిన ఆయన తాజాగా నటి సోనాలీబింద్రే కన్నుమూసిందంటూ ట్వీట్ చేశారు. వాట్సాప్లో తనకు వచ్చిన మెసేజ్ను స్క్రీన్ షాట్ తీసి దానిని ట్వీట్టర్లో షేర్ చేశారు. అందులో ‘‘హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన నటి సోనాలి బింద్రే ఇక లేరు’’ దీంతో రామ్ కదమ్పై …
Read More » -
8 September
చంద్రబాబు నైజం తెలియని ప్రతీ టీడీపీ కార్యకర్త ఆలోచించాల్సిన అంశాలు
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు దక్కించుకున్నారనేది బహిరంగ వాస్తవమే.. ఆసమయంలో ఎన్టీఆర్ దారుణంగా చంద్రబాబును విమర్శించిన దాఖలాలూ ఉన్నాయి. అయితే అసెంబ్లీలో ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడారో అప్పుటివారికి చంద్రబాబు నైజం బాగా తెలుసు. అయితే చంద్రబాబు అసెంబ్లీలో ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఏమన్నారో చూడండి.. 1995 డిసెంబర్ 5న జరిగిన అసెంబ్లీ సమావేశంలో (ఎన్టీఆర్ను గద్దెదింపిన సందర్భంగా అసెంబ్లీలో, స్పీకర్ నివాసం వద్ద జరిగిన …
Read More » -
8 September
కేసీఆర్ వ్యూహాలకు అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్ నాయకులు
యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరు మొదలైంది. అధిష్టానం తమకే టికెట్ కేటాయిస్తుందని ఎవరికి వారు తమ కార్యకర్తల తో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామ పరిధిలోని ఓ వ్యవసా య క్షేత్రంలో పాల్వాయి స్రవంతి అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి, అధిష్టానం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిందని తనని గెలిపించాలని వారిని కోరారు. మరో వైపు …
Read More » -
8 September
గెలిపించిన ప్రజల బాగోగులు చూడకుండా టీడీపీ భూస్థాపితం అయిన తెలంగాణలో వెంపర్లాట ఎందుకు.?
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయినా ఆరాష్ట్ర ప్రయోజనాలకోసం పనిచేయడం మాని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలను కల్పించుకునేందుకు ప్రయత్నించారు. అలాగే తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చంద్రబాబు అమరావతినుంచి నిరంతరం ఫాలో అవుతున్నారు. తాజాగా అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. అమరావతిలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం కూడా ఆయన …
Read More » -
8 September
తెలంగాణ ప్రజలు ఆలోచించాలి..ఇవి నగ్న సత్యాలు..!
తెలంగాణలో జరిగే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు.శాసనసభ రద్దు తర్వాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శుక్రవారం నిర్వహించిన తొలి ప్రచార సభలో ప్రసంగించారు. శ్రావణ శుక్రవారం రోజు తొలి సభలో కాంగ్రెస్ వాళ్లను, కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ గతంలో మాదిరి విచ్చలవిడి ఎన్కౌంటర్లు లేవు. అరాచకాలు లేవు. ఎరువుల కోసం ఎదురుచూపులు లేవు. …
Read More » -
8 September
కాంగ్రెస్ నేతలకు రాష్ట్రాన్ని అప్పగిస్తే మింగేస్తారు..కేసీఆర్
తెలంగాణలో జరిగే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి .కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రభుత్వాన్ని రెన్యువల్ చేయిస్తే మరో ఐదేళ్లు అద్భుతంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణిగా, ఆకుపచ్చని తెలంగాణగా మారుస్తానన్నారు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసిన నేపథ్యంలో ‘ప్రజా ఆశీర్వాద సభ’పేరిట శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. టీఆర్ఎస్ …
Read More »