TimeLine Layout

July, 2018

  • 17 July

    కేసీఆర్ కిట్ తరహాలో మరో వినూత్న పథకం..!

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఇప్పటికే రైతు బంధు,రైతు భీమ ,కళ్యాణ లక్ష్మి ,విద్యార్ధులకు సన్నబియ్యం ,వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు.అందులో భాగంగానే కేసీఆర్ కిట్ త‌ర‌హాలో..గురుకుల విద్యార్థుల‌కు కేసీఆర్ బ్యాగుల‌ను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ బ్యాగులు చూడటానికి అందంగా , …

    Read More »
  • 17 July

    ప‌వ‌న్ క‌ళ్యాన్ అతి దారుణంగా..!

    జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌న్ను దారుణంగా మోసం చేశాడు. నాకు విడాకులు ఇవ్వ‌క ముందే మ‌రో యువ‌తితో సంబంధం పెట్టుకుని బిడ్డ‌ను కూడా క‌న్నాడు. ఈ విష‌యాల‌న్నీ జ‌గ‌మెరిగిన స‌త్యాలే. కానీ, అవ‌న్నీ తెలిసి కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌ మాత్రం న‌న్ను టార్గెట్ చేస్తూ.. తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. నాపై అబ‌ద్ధాలు రాస్తూ సోషల్ మీడియాలో అస‌త్య‌పు ప్ర‌చారం చేస్తున్నారు అంటూ …

    Read More »
  • 17 July

    వైఎస్ జగన్ 214వ రోజు పాదయాత్ర..!

    ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం వైఎస్‌ జగన్ పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి అచ్యుతాపురం, రామేశ్వరం మీదుగా కొవ్వాడ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఓ వైపు వర్షాలు కురుస్తున్న వైఎస్ జగన్ కు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. వేలాది మంది అయనతో పాటు అడుగులో …

    Read More »
  • 16 July

    సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం..

    సీజనల్ వ్యాధుల పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులు సిద్ధం చేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, గతంలో లాగే అధికారులు, వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించామని మంత్రి చెప్పారు. ఈ మేరకు మంత్రి లక్ష్మారెడ్డి ఒక ప్రటకన విడుదల చేశారు. ఈ …

    Read More »
  • 16 July

    చట్టాల సంస్కరణలు సామాన్యులకు విద్య అందించే విధంగా ఉండాలి

    యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యుజీసీ) స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇండియా-2018 పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే సంస్కరణలు సామాన్యులకు కూడా ఉన్నత విద్య అందేలా, పేదల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. యూజీసి స్థానంలో కేంద్ర ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల అభిప్రాయాలను కోరంది. దీనిపై నేడు బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ …

    Read More »
  • 16 July

    మోడీ సభలో కూలిన టెంట్..ఆ తరువాత మోడీ ఎం చేశారో తెలుసా..?

    ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మారింది.ప్రధాని మోడీ ఇవాళ పశ్చిమబెంగాల్ పర్యటనలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా అయన మిధనపూర్ పట్టణంలో బిజేపీ నాయకులూ ఏర్పాటు చేసిన ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ సభకు భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ సభలో మోడీ మాట్లాడుతుండగా సభా స్థలంలోని ఓ టెంట్ కూలిపోయింది. ఒక్కసారిగా అందరు …

    Read More »
  • 16 July

    వైఎస్ జగన్ 214వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌..!

    ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. ప్రస్తుతం వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉదయం పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అచ్యుతాపురం …

    Read More »
  • 16 July

    ఇంటింటికీ తాగునీరు.. ప్రతి ఎకరాకు సాగునీరు..మంత్రి కేటీఆర్

    రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికీ తాగునీరు.. ప్రతి ఎకరాకు సాగునీరు.. అందించడమే ప్రభుత్వ లక్ష్యమని .. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఈ రోజు మంత్రులు కేటీఆర్, నర్సింహ్మారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రులు మండేపల్లిలో కొత్తగా కట్టిన ITI భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. యువతకు అవసరమైన శిక్షణ …

    Read More »
  • 16 July

    విజయ్ దేవరకొండ ఫిలింఫేర్ అవార్డ్ కు ఎన్ని లక్షలు వచ్చాయో తెలుసా..?

    అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండ. కేవ‌లం న‌టుడిగానే కాకుండా త‌ను చేప‌డుతున్న వినూత్న కార్య‌క్ర‌మాలతో అభిమానుల మ‌న‌సులు గెలుచుకుంటున్నాడు .ఈ క్రమంలోనే అయన తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధికి ( సీఎం రిలీఫ్ ఫండ్‌ ) అందిస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ అవార్డుని వేలం …

    Read More »
  • 16 July

    గోగుల్లంకలో ఓ విద్యార్థిని మృతదేహం లభ్యం..!

    గోగుల్లంకలో ఓ విద్యార్థిని మృతదేహం లభ్యం ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్థిని మృతదేహాన్ని సహాయబృందాలు కనుగొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థినులతో పాటు ఓ మహిళ గల్లంతయ్యారు. ఆదివారం మహిళ మృతదేహం వెలికితీయగా.. ఈరోజు మధ్యాహ్నం గోగుల్లంకలో ఓ విద్యార్థిని మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో మిగిలిన ఐదుగురు విద్యార్థినుల మృతదేహాల కోసం సహాయ బృందాలు తీవ్రంగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat