TimeLine Layout

July, 2018

  • 15 July

    అది ఓ బ్రాండ్‌.. చేయాలంటేనే భ‌య‌మేస్తోంది..!

    కొన్ని క‌థ‌ల‌కు సీక్వెల్స్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. న‌ట రుద్రుడు ఎన్టీఆర్ కెరీర్‌లో అదుర్స్ చిత్రం కూడా అలాంటి క‌థే. ఈ సినిమాకు సీక్వెల్ వ‌స్తే చూడాల‌ని అభిమానులు వేచి చూస్తున్నారు. వినాయ‌క్ కూడా ఈ చిత్రంపై స్పందించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సైతం అదుర్స్ -2పై మ‌న‌సు విప్పాడు. మ‌రి ఇంత‌కీ యంగ్ టైగ‌ర్‌కు అదుర్స్ సీక్వెల్‌పై ఇష్టం ఉందా..? వినాయ‌క్ చెప్పినా ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా..? ఇక అస‌లు విష‌యానికొస్తే.. …

    Read More »
  • 15 July

    రైతుబంధు ఎందుకు కేంద్రం మెచ్చిందో చెప్పిన‌ కేసీఆర్‌

    రైత‌న్న‌ల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం రైతుబంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. దేశంలోనే విప్ల‌వాత్మ‌క నిర్ణ‌య‌మైన ఈ ప‌థ‌కానికి అనేక‌వ‌ర్గాల నుంచి ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఇటీవ‌లే ఆర్థిక‌శాఖ స‌ల‌హాదారు ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘నేలను విడిచి సాము చేయడం మంచి పద్దతి కాదు. వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలి. ప్రాధాన్యతలను గుర్తించాలి. వాటి ఆధారంగా పనిచేసుకుపోవాలి. తెలంగాణలో 65 శాతం మంది వ్యవసాయ …

    Read More »
  • 15 July

    ప్ర‌పంచానికి తెలంగాణ‌ను తెలియ‌జెప్పింది కేసీఆరే..!!

    ప్రపంచానికి తెలంగాణా పదాన్ని పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేన‌ని రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్‌సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. తెలంగాణా ప్రజల ఆకాంక్షలనూ ప్రపంచానికీ తెలిపింది ముఖ్యమంత్రి కేసీఆరే అని తెలిపారు. ఆంధ్రలోను కేసీఆర్ నాయకత్వన్నీ అహ్వానిస్తున్నారని, భవిష్యత్ భారతానికి తెలంగాణా నుండే నాయకత్వం వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ మండల,పట్టణ టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి …

    Read More »
  • 14 July

    బేగంపేట బస్తీ ధవాఖనాను ఆకస్మిక తనిఖీ చేసిన కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసి నిర్వహిస్తున్న బస్తీ ధవాఖనా పనితీరును పరిశీలించేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. బేగంపేటలో ఉన్న శ్యామ్ లాల్ బిల్డింగ్ బస్తీ ధవాఖనాను మంత్రి శనివారం ఉదయం తనిఖీ చేశారు. బస్తీ ధవాఖనాలో ఉన్న వసతులను అక్కడి సిబ్బంది పనితీరును మంత్రి పరిశీలించారు. బస్తీ ధవాఖనాలో ఉన్న డాక్టర్ తోపాటు, ఆమె సహాయక సిబ్బందిని, రోజు …

    Read More »
  • 14 July

    రూ. 2 లక్షల రుణ మాఫీ పేరుతో.. పంజాబ్ రైతులనుమోసం చేసిన కాంగ్రెస్

    పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రూ 2 లక్షల వరకు వెంటనే రుణమాఫీ చేస్తామని నమ్మించి అక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తన హామీని నిలబెట్టుకోకుండా రైతులను నిలువునా మోసం చేసింది . ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రుణమాఫీకి కేవలం రూ 4250 కోట్లు మాత్రమే కేటాయించింది . అది కూడా జిల్లాల వారీగా కొన్ని వేల మంది రైతుల చొప్పున పంపిణీ చేయిస్తున్నది . …

    Read More »
  • 14 July

    మ‌న కారు పుష్ప‌క విమానం..ఓవ‌ర్‌ లోడ్ అయ్యే అవ‌కాశం లేదు

    నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ గుర్తయిన కారును పుష్పక విమానంగా అభివర్ణించారు. శనివారం నిజామాబాద్ జిల్లా  ఆర్మూర్ లో ఆర్మూర్ పట్టణం, ఆర్మూర్ మండలం టిఆర్ఎస్ బూత్ కమిటీల సభ్యుల సమావేశం ఎంపీ కవిత అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల చేరికలతో కారు ఓవర్ …

    Read More »
  • 14 July

    కుత్బుల్లాపూర్‌కు BRTS ప్రాజెక్ట్..మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మ‌రోతీపిక‌బురు ద‌క్కింది. కుత్బుల్లాపూర్‌కు BRTS ప్రాజెక్ట్ కేటాయిస్తూ మంత్రి కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈరోజు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ కేటిఆర్, రవాణామంత్రి శ్రీ పట్నం మహేందర్ రెడ్డి లను కలసి, BRTS సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయించవలసిందిగా కోరారు. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ నుండి అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వరకు BRTS ఏర్పాటు చేయాల్సిందిగా కేపి వివేకానంద కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన …

    Read More »
  • 14 July

    తూర్పుగోదావరి జిల్లా ప‌డ‌వ ప్ర‌మాదం…గ‌ల్లంతైంది వీరే

    తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకలో   శనివారం మధ్యాహ్నం పడవ బోల్తా పడిన ఘ‌ట‌న ప‌లువురిని విషాదంలో నింపిన సంగ‌తి తెలిసిందే. పడవలో స్థాయికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం వల్లే బోల్తా పడినట్లు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పడవలో 30 మంది ఉన్నట్లు చెబుతున్నారు. పడవ బోల్తా పడిన విషయాన్ని ఒడ్డు నుంచి గమనించిన పశువుల్లంక గ్రామస్తులు వెంటనే మరికొన్ని పడవలతో స్పాట్ కు వెళ్లారు. 10 మందిని నదిలో …

    Read More »
  • 14 July

    స్వాతంత్ర్యం త‌ర్వాత ఎవ‌రూ చేయ‌ని ప‌నికి కేసీఆర్ శ్రీ‌కారం

    తెలంగాణ‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మ‌రో రికార్డు నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరినుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని ప‌నికి ఆయ‌న శ్రీ‌కారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీ శంకర్ రాసిన ‘‘బీసీ కులాలు, సంచార జాతులు’’ అనే పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ శనివారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సంచారజాతులకు చెందిన 30 కులాలను …

    Read More »
  • 14 July

    సీఎం కేసీఆర్‌కు స్టాలిన్ ప్ర‌త్యేక ఆహ్వానం..చెన్నైలో కీల‌క చ‌ర్చ‌

    దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ముంద‌డుగుతో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌లు పార్టీల నేత‌ల‌తో స‌మావేవం అయిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇందుకు త‌గిన క‌స‌ర‌త్తు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం.. తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat