Home / Tag Archives: 3 capitals

Tag Archives: 3 capitals

ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు..!

ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులు నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన పలువురు నేతలు మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలని.. అభివృద్ధి అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని ఆకాంక్షించారు. ‘పరిపాలన వికేంద్రీకరణ’పై ప్రవేశపెట్టిన తీర్మానంపై నేతలు మాట్లాడారు. రాష్ట్రం బాగుండాలంటే మూడు రాజధానులు ఉండాలని.. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని ఎంపీ నందిగం …

Read More »

సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత… మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సవాల్ విసిరారు. నిన్న గురువారం అసెంబ్లీలో మూడు రాజధానుల విషయంలో వెనక్కి వెళ్లము అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు …

Read More »

టైమ్‌ చూసుకుని మళ్లీ మూడు రాజధానుల బిల్లు: బొత్స

రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు రాజధానులు తమ ప్రభుత్వం, పార్టీ విధానమని స్పష్టం చేశారు. ‘‘మొదటి నుంచీ ఇదే తమ విధామని చెప్తూనే ఉన్నాం. టైమ్‌ చూసుకుని అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెడతాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడమనేది మా ప్రభుత్వ లక్ష్యం’’ అని బొత్స చెప్పారు. 

Read More »

ఎంపీ నందిగం సురేష్‌పై దాడిలో..నూటికి నూరుపాళ్లు చంద్రబాబు హస్తం..ఇదిగో సాక్ష్యాలు

గతంలో రాజధాని భూములు కొల్లగొట్టేందుకు టీడీపీ చేసిన దుశ్చర్యలకు అప్పట్లో సురేష్ ఎదురు నిలిచిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌ను దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఉద్దేశపూర్వకంగా కొందరు కిరాయి మనుషులతో ఇప్పిటికి రెండుసార్లు దాడికి పాల్పడటం సంచలనం రేపుతుంది. అమరావతి రైతుల ఆందోళనలు దారి తప్పాయి..టీడీపీ నేతలు అమరావతి రైతుల ముసుగులో వైసీపీ నేతలను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు వరుసగా జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ …

Read More »

కర్నూల్ జిల్లాలో భారీ ఎత్తున నినాదాలు.. నిరసనలు

అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు, విద్యార్థి సంఘాలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారం నిర్వహించారు. ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సర్వతోముఖాభివృద్దేలక్ష్యంగా   ముఖ్యమంత్రి  సీఎం జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించాల్సిన టిడిపి నాయకులు అమరావతి రాజధాని ఉండాలి మూడు రాజధానులు వద్దు అనే నినాదాలతో పెయిడ్ ఆర్టిస్ట్ లతో డ్రామాలు …

Read More »

టీడీపీకి వ్యతిరేకంగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

‘మూడు రాజధానులు’ బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జిల్లాల వ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. ప్రజలు రోడ్లెక్కి చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుకు నిరసనగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. తిరుపతి ఎస్వీయూలో నిరసన …

Read More »

అనంతపురంలో ఉద్రిక్తత

పరిపాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని నిరసన సెగలు వెంటాడుతున్నాయి. తాజాగా అనంతపురం ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లాలోని కొడికొండలో ఉద్రిక్తత నెలకొంది. కొడికొండలో చంద్రబాబును ప్రజా సంఘాలు, స్థానికులు అడ్డుకున్నారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాయలసీమ ద్రోహి అంటూ చంద్రబాబు వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. రాయలసీమలో …

Read More »

దమ్ముంటే నాతో డిబేట్ చేయి చంద్రబాబు…నువ్వు ఏం చేశావో మొత్తం చెబుతా..నందిగామ్ సురేష్ సవాల్

అమరావతిలో రైతుల ఆందోళలు రోజు రోజుకూ ఉధృతం అవుతున్నాయి. నిరసన ర్యాలీలు, దీక్షలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై బాపట్ల వైసీపీ ఎంపీని అడగ్గా దమ్ముంటే నాతో డిబేట్ చేయమని చేప్పండి చంద్రబాబును ఏపీ రాజధానిలో ఏం చేశాడో మొత్తం నేను చెబుతా అంటూ సవాల్ చేశారు. అంతేకాదు త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ వార్నింగ్ కూడ ఇచ్చారు. గతంలో రాజధాని ప్రాంతంలోని ఉద్దండ్రాయిని పాలెంలో అరటితోట దగ్ధం …

Read More »

హెచ్చరిక.. చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రను అడ్డుకుంటాం

పరిపాలనా వికేంద్రీకరణను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రను రాయలసీమ జిల్లాల్లో అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్‌ కోనేటి వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. గురువారం జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆర్‌యూఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి. భాస్కర్‌నాయుడు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అమలు చేయకుండా రాయలసీమకు అన్యాయం …

Read More »

జ‌న్మ‌నిచ్చిన క‌ర్నూలుల్లో ప్ర‌జా తిర‌స్క‌ర‌ణ‌కు గురైన భూమ అఖిల‌ప్రియ..ఎందుకో తెలుసా

సీఎం జ‌గ‌న్‌పై క‌క్ష‌తో మాజీ మంత్రి అఖిల‌ప్రియ విచ‌క్ష‌ణ కోల్పోయి మాట్లాడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఏకంగా ఆమె రాయ‌ల‌సీమ‌కు హైకోర్టు అవ‌స‌రం లేద‌నే స్థాయికి చేరార‌ని ఆ ప్రాంత‌వాసులు మండిప‌డుతున్నారు. అభివృద్ధి కోస‌మే వైసీపీ నుంచి టీడీపీలో చేరామ‌ని నాడు చెప్పిన అఖిల‌ప్రియ‌…అప్పుడెందుకు హైకోర్టును రాయ‌ల‌సీమ‌లో ఏర్పాటు చేయ‌లేద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం భూమా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందింది త‌ప్పితే క‌ర్నూలు జిల్లాకు ఒరిగిందేమీ లేద‌ని రాయ‌ల‌సీమ వాసులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat