పుదుచ్చేరిలోని కరైకల్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. పరీక్షల్లో తన కూతురు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడని ఓ స్టూడెంట్ని కడతేర్చింది ఓ తల్లి. కరైకల్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ మాలతిల రెండో కొడుకు మణికంఠన్ నెహ్రూనగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మణికంఠన్ ఎప్పుడూ మంచి మార్కులతో టాపర్గా నిలిచేవాడు. ఈసారి పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. దీంతో విక్టోరియా అనే మహిళ మణికంఠన్కు తన …
Read More »ఎనిమిదో తరగతి బాలికపై నలుగురు రెండు సార్లు అత్యాచారం..రోడ్డుపైనే
ఈ మద్య ఏపీలో దారుణంగా మహిళలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతన్నాయి. విశాఖ, ప్రకాశం, కర్నూల్ , అనంతపురం ఇలా కొన్ని జిల్లాలో జరిగిన సంఘటనలు అత్యంత దారుణంగా ఉన్నాయి. దాడులు జరిగిన తరువాత ఏపీ మహిళా కమిషనర్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామని మీడియా ముందు చెప్పడం మనకు తెలిసిందే..అయితే ఎన్ని చట్టాలు వచ్చిన, కేసులు పెట్టిన అమ్మాయిలపై లైంగిక దాడులు …
Read More »‘అంత దూరం నుంచి ఎందుకొచ్చావు..ఇబ్బంది కదా?’అని జగన్ అంటే…బాలుడు చేప్పిన మాట
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర(పాదయాత్ర) 38వ రోజు సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలో నడిమిగడ్డ పాల్ క్రాస్లో ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యి విజయవంతంగా సాగుతున్నది. ఈ పాదయాత్రలో జగన్ ప్రజలపై..చిన్న పిల్లలపై తన అభిమానన్ని స్వయంగా చూపించాడు. రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగౌడ్ కుమారుడు కార్తీక్ బళ్లారిలో 8వ తరగతి …
Read More »