తెలంగాణ అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పాత్ర ఉందని ఆరోపణలున్న కేంద్రంలోని అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ అత్యంత కీలక నేత బీఎల్ సంతోష్ తెలంగాణకు రానున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోనే ఉండనున్నారు. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ ల శిక్షణ తరగతులకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ శిక్షణ …
Read More »మంత్రి కొప్పుల ని కలిసిన తెలంగాణ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్
తెలంగాణ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన సందర్భంగా ఈరోజు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన సర్ధార్ రవీందర్ సింగ్ గారు. ఈ సందర్భంగా మంత్రి గారు రవీందర్ సింగ్ గారిని శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో మంత్రి గారి వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస్ రావు, ఓరుగంటి రమణారావు, వాల్మీకి శేఖర్ …
Read More »బండి సంజయ్ కు పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు బీఆర్ఎస్ పార్టీ నేత.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ రోజు శనివారం ఉదయం భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ కు నిజంగా దమ్ముంటే రేపు ఆదివారం ఉదయం 10 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రావాలని ఆయన సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా …
Read More »కేరళకు ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే నెలలో కేరళలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెను కల్సి ఆహ్వానం పలికారు.జనవరి 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు.
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు షాక్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి షాక్ తగలనున్నదా..?. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఆ పార్టీని వీడనున్నారా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ లో. కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు శుక్రవారం పీఎంఓ ఆఫీసులో ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిథిలోని పలు అభివృద్ధి పనులకోసం …
Read More »వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం
తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీస్కున్నారు. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల తాను బరిలో దిగే అసెంబ్లీ స్థానంపై క్లారిటీ ఇచ్చారు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆ వార్తల సారాంశం. ఈ క్రమంలోనే …
Read More »క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కింగ్ డం ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రైస్తవ సోదరీ, సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు కులాలకు …
Read More »ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సోనియా గాంధీ తనయ.. ఆ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ సోదరీమణి అయిన ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. గత ఎనిమిదేండ్లుగా దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న ప్రస్తుత పరిస్థితులు.. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై ఆరా తీస్తూ రాహుల్ గాంధీ ఈ …
Read More »కోమటిరెడ్డికి కాంగ్రెస్ షాక్..!
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఆ పార్టీ షాక్ ఇచ్చింది. ఇటీవల వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పై వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది. ఈ మేరకు కోమటిరెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి తారిఖ్ అన్వర్నోటీసులు జారీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్తతతో కోమటిరెడ్డి మాట్లాడిన వాయిస్ రికార్డు వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ …
Read More »కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. మాజీ సీఎం గుడ్ బై
కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి.. తాజాగా ఆ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నేత.. ముఖ్యమంత్రిగా పని చేసిన అత్యంత అనుభవం ఉన్న గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. ఆయన ఈరోజు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ సీఎం ఆజాద్.. పార్టీకి చెందిన అన్ని పోస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అయిదు పేజీల …
Read More »