Home / Tag Archives: anantapuram (page 4)

Tag Archives: anantapuram

టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై ..జగన్ సమక్షంలో వైసీపీ గూటికి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు నలబై రోజుల నుండి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం జగన్ మంత్రిపరిటాల సునీత సొంత ఇలాఖా అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు . ఈ క్రమంలో నల్లమాడకు చెందిన మాజీ సీనియర్ ఎంపీటీసీ ,టీడీపీ నేత డి.కుళ్లాయి నాయక్ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు .దీనికి సంబంధించిన …

Read More »

ఉదారతను చాటుకున్న వైఎస్ జగన్.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై ఎనిమిది రోజులుగా రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అనంతపురం జిల్లాలో జగన్ కు విభిన్న వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .పాదయాత్రలో భాగంగా జగన్ అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకుపోతున్నారు . దాదాపు ముప్పై ఎనిమిది రోజు పాదయాత్ర చేస్తున్న జగన్ పంట పొలాల్లోకి వెళ్లి మరి …

Read More »

బాబుకు షాకిచ్చిన “అనంత “తెలుగు తమ్ముళ్ళు ..

ఏపీ రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డిని టీడీపీలోకి చేర్చుకుంటే పార్టీకి, తమ పదవులకు రాజీనామా చే స్తామని మండల నాయకులు హెచ్చ రించారు. అనంతపురంలోని ఎంపీ దివాకర్‌రెడ్డి నివాసం వద్ద మండల నాయకులు సమావేశమయ్యా రు. సమావేశానికి జడ్పీటీసీ సభ్యుడు రామలింగారెడ్డితో పాటు ముంటిమడుగు కేశవరెడ్డి, పొడరాళ్ల రవీంద్రా, కన్వీనర్‌ అశోక్‌కుమార్‌, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పసుపులహనుమంతురెడ్డి, పలువురు …

Read More »

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం -షాకింగ్ లో చంద్రబాబు..

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి అనంతపురం పార్లమెంట్ నియోజక వర్గం నుండి టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన జేసీ దివాకర్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా నిత్యం ఏదో ఒక సంచలనాత్మక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు .ఇటీవల తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాను అని అందుకే ఎంపీ పదవికి రాజీనామా …

Read More »

నిన్న ఎమ్మెల్యే అభ్యర్ధి ..నేడు ఎంపీ అభ్యర్ధి ..గోరంట్లలో జగన్ ప్రకటన ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తోన్న ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటి చేసే అభ్యర్ధిగా శ్రీదేవిను ప్రకటించాడు . తాజాగా ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇటు కర్నూలు లేదా అనంతపురం లోక్ …

Read More »

వైసీపీ నేత హ‌త్య‌కు లేడీ మంత్రి కుట్ర‌..!!

టీడీపీ నేత‌ల హ‌త్యా రాజ‌కీయాలు ఇంకా కొన‌సాగుతున్నాయి. ప్ర‌జాస్వామ్యబ‌ద్ధ‌మైన‌న దేశంలో ఉంటూ.. త‌మ‌కు, ప్ర‌జాస్వామ్యానికి సంబంధ‌మే లేదనేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వారి అధికారాన్ని పెంచుకునేందుకు ప్ర‌జల‌ను భ‌య‌పెట్టి.. బాధ‌పెట్టేందుకు కూడా వెనుకాడ‌టం లేదు. స్వ‌యంగా టీడీపీ మంత్రులే హ‌త్యా రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతుండ‌టంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు ప్ర‌జ‌లు. అనంతపురం జిల్లాలో అయితే, టీడీపీ నేత‌ల దాడులు ఎక్కువ‌నే అంటున్నారు ఆ జిల్లా ప్ర‌జలు. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ గొడవలు అప్పుడప్పుడు …

Read More »

రెడ్డి సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ..

ఏపీ అధికార పార్టీ ,అనంతపురం పార్లమెంట్ నియోజక వర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన మాట్లాడుతూ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మంత్రులను డమ్మీలుగా మార్చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు .రాష్ట్రంలో మంత్రులకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ లేకుండాపోయింది .రాష్ట్రంలో పెత్తనం అంతా ముఖ్యమంత్రికే దక్కింది .. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు .కనీసం స్వతంత్రంగా మాట్లాడే అవకాశం ఉండటంలేదు అని …

Read More »

వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన రంపచోడవరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.ఈ సంగతి మరిచిపోవడానికి వైసీపీ శ్రేణులకు మంచి జోష్ ఇచ్చే వార్త తెగ చక్కర్లు కొడుతుంది . రాష్ట్రంలో అనంతపురం లోక్ సభ నియోజక వర్గ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు …

Read More »

సాక్షి ఎఫెక్ట్ -టీడీపీ నేత అరెస్ట్ ..

ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు కొనసాగిస్తున్న అక్రమాలను ..అన్యాయాలను మనం చూస్తూనే ఉన్నాం .వీటిపై ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు ప్రజాక్షేత్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అలుపు ఎరగని పోరాటం చేస్తోన్నారు . ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేత ,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ అయిన గుడిసె దేవానంద్ ను పోలీసులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat