Home / Tag Archives: ANDHRA CM

Tag Archives: ANDHRA CM

మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ తనలో ఉన్న మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తిరుపతి జిల్లాలో వకులామాత ఆలయ సంప్రోక్షణ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అర్జీతో నిలుచుకున్న యువకుడు మహేశ్‌ని చూసి కాన్వాయ్‌ ఆపారు. సెక్యూరిటీ స్టాఫ్‌ని ఆ యువకుడి వద్దకు పంపి అర్జీని తీసుకున్నారు. మహేష్‌కి 2019లో యాక్సిడెంట్‌ కావడంతో ఎడమ చేయి విరిగిపోయింది. అంగవైకల్యం కలగడంతో …

Read More »

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చ!

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. రేపు సాయంత్రం కేబినెట్‌ భేటీ జరగనుంది. ఆ సమావేశంలో ఎవరెవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారనే సమాచారాన్ని మంత్రులకు సీఎం వివరించనున్నారు. సీఎం జగన్‌ నిర్ణయం మేరకు ఈనెల 8న మంత్రులు తమ రాజీనామాలను సమర్పించే …

Read More »

తెలంగాణకు శాశ్వతంగా గుడ్ బై చెప్పిన నారా వారి కుటుంబం ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఏకంగా దేశ రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన రేవంత్ రెడ్డి “ఓటుకు నోటు “కేసు తో రాత్రికి రాత్రే హైదరాబాద్ మహానగరాన్ని వదిలిపెట్టి విజయవాడ నగరంలోని కరకట్టకు పారిపోయాడు అని ఇటు నెటిజన్లు అటు ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న ప్రధాన …

Read More »

Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తమ పార్టీ తరపున రాజ్యసభకు పంపించే అభ్యర్థిని ఖరారు చేసింది.అందులో భాగంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడానికి కేవలం రెండు సీట్లు మాత్రమే బలం తక్కువ.అయితే ఇదే సమయంలో అధికార టీడీపీ పార్టీ తమ మూడో అభ్యర్థిని నిలబెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.ఈ క్రమంలో వైసీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటిపై క్లారిటీ ఇచ్చింది.అందులో భాగంగా వైసీపీ తరపున రాజ్యసభ …

Read More »

వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!

ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.నిన్న మొన్నటివరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇతర నేతలు అధికార పార్టీ అయిన తెలుగుదేశంలోకి చేరిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.తాజాగా అక్కడ సీన్ రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.నిన్న కాక మొన్న సోమవారం వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే మణి గాంధీ మీడియాతో మాట్లాడుతూ బద్వేలు …

Read More »

టీడీపీ పార్లమెంటు సభ్యుడు…చంద్రబాబుపై తీవ్ర సంఛలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీ సీయం. నారా చంద్రబాబు నాయుడు పైన టిడిపి నేత, నరసాపురం పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు గురువారం రోజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి విషయమై ఆయన చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయపాటి టిటిడి చైర్మన్ పదవిని ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాప్రతినిధులకు ఆ పదవి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. …

Read More »

ఎంపీ పదవికి మరో టీడీపీ సీనియర్ ఎంపీ రాజీనామా ..!

ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకి పెరిగిపోతుంది .ఈ క్రమంలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలకు విసుగు చెందో లేదా పార్టీలో ..ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడమో ..లేదా పార్టీ అధికారంలో ఉన్న కూడా ప్రజలకు ఏమి చేయలేకపోవడమో ..కారణం ఏది ఎం,ఏమైనా కానీ ఆ పార్టీకి ఒకరు తర్వాత మరొకరు గుడ్ బై చెప్తున్నారు …

Read More »

2వేల నోటుపై చంద్రబాబు సంచలన వాఖ్యలు…?

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ప్రవేశపెట్టిన రెండు వేల నోటు పలుమార్లు చర్చనీయాంశమైంది. రెండు వేల నోటును రద్దు చేస్తారని ఆరంభంలోనే కొన్ని అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఇప్పుడు అలాంటి అభిప్రాయాన్నే వినిపించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. రెండు వేల నోట్లను రద్దు చేయాలని ఆయన తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat