ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిత్యం మీడియా సమావేశంలో కానీ పార్టీ నేతల సమావేశంలో కానీ అధికారక సమావేశాల్లో కానీ ఆయన తన గురించి చెప్పుకునే విషయం నేను దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నేతను.దేశంలో నా అంత అనుభవం ఉన్ననాయకుడు ఎవరు లేరు.నేను నిప్పులా నిజాయితీగా బ్రతికాను అని ఒకటే డబ్బా కొట్టుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం.అయితే గత సార్వత్రిక …
Read More »సొంతగూటికి కాంగ్రెస్ నేత ..!
ఏపీలో ప్రస్తుతం రాజకీయ వలసల పర్వం కొనసాగుతుంది.ఈ క్రమంలో గతంలో పీసీసీ డాక్టర్ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన ,మాజీ కాంగ్రెస్ నేత డాక్టర్ జి.గంగాధర్ తిరిగి తన సొంత గూటికి చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.మొగల్లాజపురం లో ప్రజాశక్తి నగర్ లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎగైన్ అనే నినాదంతో ఈనెల పదకొండో తారీఖున రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ,మాజీ కేంద్రమంత్రి …
Read More »పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఇంట్లో పెంపుడు కుక్క..!!
పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఇంట్లో పెంపుడు కుక్క..!! అవును, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో పెంపుడు కుక్కట. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో ములాఖత్ అయి ఏపీ ప్రజలను నట్టేట ముంచారట. అంతటితో ఆగక టీడీజీ, బీజేపీ మేనిఫెస్టో పోస్టుల్లో పవన్ కల్యాణ్ తన ఫోటో వేయించుకునేందుకు ఎంతో తాపత్రయ పడ్డారట. నా మద్దతు టీడీపీ, బీజీపీకి ఎల్లవేళలా ఉంటుందని కుండబద్దలు …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకు జగన్ దమ్మున్న సవాలు ..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసిన కానీ గల్లీ నుండి ఢిల్లీ వరకు ఒకటే రచ్చ గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వలైన బీజేపీ ,టీడీపీ పార్టీలు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీను నేరవేర్చమని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతృత్వంలో ప్రజలు ,పలు ప్రజాసంఘాలు చేస్తున్న ధర్నాలు ..రాస్తోరోకులు . అయితే ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి …
Read More »వైసీపీలోకి 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ మాజీ మంత్రి …!
ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అనారోగ్యం బాగోలేదంటూ కారణాన్ని షాకుగా చూపిస్తూ టీడీపీ వ్యవస్థాపక దగ్గర నుండి పార్టీలో ఉంటూ వస్తోన్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ను బాబు మంత్రి వర్గం నుండి తప్పించిన సంగతి తెలిసిందే .అంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర జాతీయ కమిటితో పాటుగా …
Read More »2019లో సీఎం జగనే.. టాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరులో పూర్తి చేసుకుని ప్రస్తుతం కోస్తాంధ్ర జిల్లాల్లో కొనసాగిస్తున్నారు. అయితే, నెల్లూరు జిల్లాలో ఇప్పటికే తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ ప్రస్తుతం ప్రకాశం జిల్లా వేటపాలెం అంబేద్కర్ నగర్, దేశాయిపేట, జండ్రపేట మీదుగా రామకృష్ణాఉరం, చీరాల వరకు తన ప్రజా సంకల్ప యాత్రను …
Read More »సాయిపల్లవి ప్రేమలో ఉందా ..!
సాయిపల్లవి ఫిదా అనే ఒక్క మూవీతో తెలుగు ఇండస్ట్రీలో వరస అవకాశాలను దక్కించుకున్న నేచురల్ బ్యూటీ.ఈ మూవీ తెలంగాణ యాష భాషలో డబ్బింగ్ చెప్పి కుర్రకారును తన బుట్టలో వేసుకున్న ముద్దుగుమ్మ.అయితే ఈ అమ్మడు ఏపీ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు సోషల్ మీడియా లో ,కొన్ని వార్త పత్రికల్లో ,ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తన తనయుడిపై వస్తున్నా …
Read More »జగన్పై కేసులు కుట్రపూరితమే.. తేల్చి చెప్పిన సుప్రీం న్యాయవాది..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. జగన్పై సీబీఐ, ఈడీ కేసులన్నీ క్లోజ్, అవును మీరు చదివింది నిజమే. వైఎస్ జగన్పై గత ప్రభుత్వాలు కుట్రపూరితంగా పెట్టిన కేసులన్నీ త్వరలో క్లోజ్ కానున్నాయి. అంతేకాక, వైఎస్ జగన్ నిర్దోషిగా బయటపడనున్నారు. అయితే, ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం …
Read More »ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..?
ప్రముఖ జాతీయ వార్త పత్రిక అయిన టైమ్స్ ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఎన్ని సీట్లు ..ఏ ప్రాంతాల్లో మెజారిటీ వస్తుందనే అంశం మీద సర్వే చేసినట్లు ఆ పత్రిక తెలిపింది.ఈ పత్రిక చేసిన సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వలన వంద నుండి నూట …
Read More »బిగ్ బ్రేకింగ్: భారత ఉప రాష్ట్రపతి రాజీనామా..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ పీఠాన్ని వేడెక్కిస్తున్నాయి. 2014 ఎన్నికల సందర్భంగా ఓట్లకోసం, అధికారం కోసం బీజేపీ, టీడీపీ ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచాయి. శ్రీ వేంకన్నస్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపూరిత హామీలే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో నేటి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మోడీ, చంద్రబాబు …
Read More »