టీడీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి మట్టి అంటకుండా అమరావతి నిర్మాణాల పేరుతో కాంట్రాక్ట్ సంస్థల నుంచి బోగస్ కంపెనీ పేరుతో నిధులు మళ్లించి ప్రతిగా వందల కోట్లు కమీషన్లు నొక్కేసిన సంగతి తెలిసిందే. గతంలోనే చంద్రబాబు పీఏ శ్రీనివాస్ సహకారంతో చంద్రబాబు వేల కోట్లు మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ వ్యవస్థలను తెలివిగా మేనేజ్ చేసే చంద్రబాబు ఆ స్కామ్ లో దొరక్కకుండా …
Read More »మోదీ సంకనాకినా చంద్రబాబు తప్పించుకోలేడు..కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
చేసేవన్నీ తప్పుడు పనులే అయినా..తాను నిప్పు అంటూ చెప్పుకునే నిప్పు నాయుడు అలియాస్ చంద్రబాబు నాయుడి అవినీతి తుప్పు బాగోతం బయటపడింది. టీడీపీ హయాంలో ప్రతి కాంట్రాక్ట్ షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకే కట్టబెట్టిన చంద్రబాబు ప్రతిగా తన పీఏ శ్రీనివాస్ తో ఆయా బోగస్ కంపెనీల పేరుతో నిధులు మళ్లించి కమీషన్లు కొట్టేసాడని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. దాదాపు 2 వేల కోట్లు చంద్రబాబు అప్పనంగా సూట్ కేసు …
Read More »ఏపీ మహిళలకు గుడ్ న్యూస్..అకౌంట్లలోకి రూ.18,750..రేపే ఆఖరి తేదీ..!
ఏపీలో జగన్ సర్కార్ వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతోంది. విశ్వసనీయతకు మారుపేరైన జగన్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా ఠంచన్ గా వివిధ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. తాజాగా వైఎస్ ఆర్ చేయూత పథకం ప్రతి ఏటా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల ఖాతాల్లో రూ. 18,750 /- జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే …
Read More »చంద్రబాబు సీఎం అయి ఇవాళ్టికి 28 ఏళ్లు.. వెన్నుపోటు గుర్తొస్తుందని గప్చుప్.!
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ. తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, పార్టీని లాక్కుని ఆయన చావుకు కారకులైంది ఎవరూ అంటే…అన్ని వేళ్లు..ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు వైపు చూపిస్తాయి..ఎన్టీఆర్ కు వెన్నుపోటును చారిత్రక అవసరంగా పచ్చమీడియా చిత్రీకరించినా…పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన అభినవ ఔరంగజేబుగా చంద్రబాబు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. కట్ చేస్తే..అది 1995, …
Read More »ఇడుపులపాయలో వైఎస్సార్ కు సీఎం జగన్ ఘన నివాళి..!
సెప్టెంబర్ 2..తెలంగాణ ప్రజలు ఈరోజును ఎప్పటికీ మర్చిపోరు..2009 లో రెండోసారి అఖండ విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన వైఎస్ ఆర్ కొద్ది నెలలకే రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ..హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ప్రజానేత మరణం తట్టుకోలేక నాడు వందలాది గుండెలు ఆగిపోయాయి..వైఎస్ ఆర్ భౌతికంగా లేకున్నా…ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి పథకాలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ఆర్ బతికి ఉంటే …
Read More »మహేష్ బాబుతో మంత్రి రోజా సెల్ఫీ..నెట్టింట వైరల్..!
ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో కుంగిపోయిన మహేష్ బాబు కుటుంబం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరి బంధువు ఘట్టమనేని వరప్రసాద్ – అపర్ణ దంపతుల కూతురు డాక్టర్ దామిని పెళ్లిపీటలెక్కింది. డాక్టర్ సునీల్ కోనేరు – రాధికల పెద్ద కుమారుడు డా. సేతు సందీప్ తో దామిని వైవాహిక జీవితాన్ని ఆరంభించనుంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ …
Read More »చంద్రబాబుకు లంచంగా 118 కోట్లు..ఇది నిప్పు నాయుడి తుప్పు బాగోతం..!
నేను నిప్పు అంటూ పదే పదే చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలియాస్ నిప్పు నాయుడి అవినీతి తుప్పు బాగోతం ఐటీ షోకాజ్ నోటీసులతో బట్టబయలైంది. అసలు విజనరీ అని చంద్రబాబును ఎందుకంటారో తెలుసా..హైటెక్ సిటీ, సైబరాబాద్ కట్టించానని గొప్పలు చెప్పుకోవడంలో కాదు..తన చేతికి మట్టి అంటకుండా..తెలివిగా వేల కోట్లు నొక్కేయడంలో నిప్పు నాయుడి గారిని విజనరీ అని పిలవచ్చు… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. అమరావతిలో కట్టిన తాత్కాలిక …
Read More »సింహం సింగిల్గా వస్తుంది.. అర్థమైందా రాజా..?
నాన్నా..పందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ గా వస్తుంది…. శివాజీ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కొట్టిన డైలాగ్..ఇప్పటికీ పాపురల్..ఈ డైలాగ్ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సీన్ కు సరిగ్గా సెట్ అవుతోంది…వరుస సంక్షేమ పథకాలతో పేదల అభిమాన నాయకుడిగా, తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన వైఎస్ జగన్ ను ఓడించడం అంత ఈజీ కాదని 40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీ అధినేత చంద్రబాబుకు అర్థమైపోయింది..పైకి రోడ్ షోలు చేస్తూ సైకో …
Read More »బ్రేకింగ్…టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్
పొద్దున లేస్తే వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతారంటూ సాంబడు, వెంకడు అనే ఇద్దరు పచ్చ మీడియా జర్నలిస్టులు..పిచ్చిపిచ్చిగా రంకెలు వేస్తూ విరుచుకుపడుతుంటారు..కానీ వైసీపీ నేతల కంటే బూతుల్లో పీహెచ్డీలు చేసిన టీడీపీ నేతలు చాలా మందే ఉన్నారు..అయ్యన్నపాత్రుడు, బోండా ఉమ, బుద్ధా వెంకన్న, ఆనం రమణారెడ్డి నోటి నుంచి జాలువారే మాటలు వింటే తెలుగు భాష అక్షరాలు తమకు తామే ఉరేసుకుంటాయి…మహిళలు అని కూడా చూడకుండా…మంత్రి అనే గౌరవం లేకుండా …
Read More »బిగ్ బ్రేకింగ్..చంద్రబాబుకు ఐటీ నోటీసులు..118 కోట్ల బ్లాక్మనీ నొక్కేసిన నిప్పు..!
చెప్పేది శ్రీరంగనీతులు..దూరేది…గుడిసెలు అన్నట్లు ఉంటుంది…మన టీడీపీ అధినేత చంద్రబాబు గారి వ్యవహారం..పొద్దున లేస్తే నేను నిప్పు…నాకంటే నిజాయితీపరుడు ఎవడూ లేడంటూ బాబుగారి బిల్డప్పులకు కొదువ ఉండదు..కానీ చేసేది అన్నీ కొడుకు పప్పుతో కలిసి తుప్పు పనులే…అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అంటే చంద్రబాబే అంటూ ప్రత్యర్థులు చెబుతుంటారు. తాజాగా టీడీపీ హయాంలో జరిగిన అక్రమ ముడుపుల వ్యవహారంలో బోగస్ కంపెనీల ద్వారా రూ.118 కోట్లు బ్లాక్ మనీ రూపంలో కొట్టేసినట్లు ఆరోపణలపై …
Read More »