నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమవారం అనగా ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు విజయవాడలో కొలువుతీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహిషాసురమర్థినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఎనిమిది చేతులతో మహిషాసురుడిని సంహరించింది. నవదుర్గల్లో ఇదే అత్యుగ్రరూపం. అమ్మవారు ఈరోజు లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిస్టించి భక్తులకు మహాశక్తిగా దర్శనమిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున తల్లికి గారెలు, బెల్లంతో కలిపినా అన్న పెడతారు.
Read More »నేడు భక్తులకు దుర్గమ్మ దుర్గాదేవిగా సాక్షాత్కారం..!
శరన్నవరాత్రుల్లో సందర్భంగా నేడు ఆదివారం అనగా ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు కనకదుర్గమ్మ అమ్మ వారు భక్తులకు దుర్గాదేవిగా దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు ఆమెను దుర్గముడనే రాక్షశుడిని సంహరించడంతో ఆమెను మహాశక్తి స్వరూపంగా కొలుస్తారు. అమ్మవారిని ఎరుపు రంగు చీరతో, ఎర్రటి పువ్వులతో కొలిస్తే శత్రువులు నుండి భాద తప్పుతుందని అంటారు. ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన గారెలు, కదంబం,బెల్లం, పాయసం నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది.
Read More »