Politics ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ జూదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని దేమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.. అలాగే బిజెపి ప్రభుత్వం ప్రతిసారి టార్గెట్ చేస్తుందని కానీ తాను మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాను అంటూ చెప్పవచ్చు …
Read More »ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సోనియా గాంధీ తనయ.. ఆ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ సోదరీమణి అయిన ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. గత ఎనిమిదేండ్లుగా దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న ప్రస్తుత పరిస్థితులు.. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై ఆరా తీస్తూ రాహుల్ గాంధీ ఈ …
Read More »తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర.. రూట్ మ్యాప్ ఇదే!
ఈ నెల 23న కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. మొత్తం 375కి.మీ సాగనుంది. మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయిన్పల్లి, బాలానగర్, మూసాపేట్, కూకట్పల్లి, మియాపూర్, BHEL, పటాన్ చెరువు, ఔటర్ రింగ్ రోడ్ ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి …
Read More »