Home / Tag Archives: bjp governament (page 22)

Tag Archives: bjp governament

భాగ్యనగరంలో నేడు ట్రాఫిక్ అంక్షలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ రోజు సాయంత్రం నాలుగంటలకు  బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. హెచ్ఐసీసీ, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రాజభవన్‌, పంజాగుట్ట, బేగంపేట విమానాశ్రయం, పరేడ్‌ గౌడ్స్‌ చుట్టుపక్కల రోడ్లపై ప్రయాణించడం …

Read More »

మోదీ ఎనిమిదేళ్ల పాల‌న‌లో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోయింది – సీఎం కేసీఆర్‌ ఫైర్‌

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ధ‌తుగా జ‌ల‌విహార్‌లో శ‌నివారం నిర్వ‌హించిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. మోదీ పాల‌న‌లో ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌ని పేర్కొన్నారు. మోదీ..ప్ర‌ధానిగా కాకుండా దేశానికి సేల్స్‌మెన్‌గా ప‌నిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు.మోదీ తీరుతో శ్రీలంక‌లో ప్ర‌జ‌లు నిర‌స‌న‌లు తెలిపార‌ని గుర్తుచేశారు. శ్రీలంక చేసిన ఆరోప‌ణ‌లపై ప్ర‌ధాని మౌన‌మెందుకు వ‌హిస్తున్నార‌ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. శ్రీలంక విష‌యంలో స్పందించ‌కుంటే ప్ర‌ధాని మోదీని దోషిగానే చూడాల్సి వ‌స్తుంద‌న్నారు. మోదీ ఎనిమిదేళ్ల …

Read More »

మోదీ దేశానికి ప్రధాని కాదు సేల్స్ మెన్ -సీఎం కేసీఆర్

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం యొక్క ఎనిమిదేండ్ల  పాల‌నలో అంతా తిరోగ‌మ‌న‌మే అని తెలంగాణ రాష్ట్ర  సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. ఈరోజు తెలంగాణ పర్యటనకు విచ్చేసిన  విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ధ‌తుగా జ‌ల‌విహార్‌లో   నిర్వ‌హించిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్  మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ పాల‌న‌లో ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌ని పేర్కొన్నారు. మోదీ..ప్ర‌ధానిగా కాకుండా దేశానికి సేల్స్‌మెన్‌గా …

Read More »

నేటి నుండి ప్లాస్టిక్ వాడితే 5 ఏళ్ల జైలు & రూ. లక్ష వరకు జరిమానా

దేశంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అంటే  జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  50మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. కేంద్ర సర్కారు విధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1986 ఎన్వరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల …

Read More »

అగ్నిప‌థ్ స్కీంపై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

దేశంలో  సాయుధ బ‌ల‌గాల్లో కాంట్రాక్టు ప‌ద్ధ‌తిన నియామ‌కాలు చేప‌ట్టే అగ్నిప‌థ్ స్కీంపై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా విమ‌ర్శలు గుప్పించారు. అగ్నివీరుల‌కు పెన్ష‌న్లు ఇవ్వ‌క‌పోవ‌డం ప‌ట్ల మోదీ స‌ర్కార్‌ను ఆయ‌న నిల‌దీశారు. స్వల్ప‌కాలిక స‌ర్వీసులో ప‌నిచేసే అగ్నివీరుల‌కు పెన్ష‌న్ పొందే హ‌క్కు లేన‌ప్పుడు ఈ ప్ర‌యోజ‌నాలు ప్రజా ప్ర‌తినిధుల‌కు ఎందుకని ప్ర‌శ్నించారు.దేశాన్ని కాపాడే సైనికుల‌కు పెన్ష‌న్ లేన‌ప్పుడు తానూ పెన్ష‌న్ వ‌దులుకునేందుకు సిద్ధ‌మ‌ని వ‌రుణ్ గాంధీ …

Read More »

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తప్పిన ఘోర ప్రమాదం

కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్  ఆందోళనల సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనలో ఆర్మీ అభ్యర్థులు పలు రైళ్లకు నిప్పు పెట్టిన సందర్భంలో పెను ప్రమాదం తప్పింది. ప్లాట్ ఫామ్ పై నం-1పై ఉన్న రైలు బోగీకి నిప్పంటించగా దానికి అతిసమీపంలోనే రైళ్లలో నింపే డీజిల్ ట్యాంక్ ఉంది. ఘటన సమయంలో అందులో 20వేల లీటర్ల డీజిల్ ఉంది. దానికి మంటలు అంటుకుని ఉంటే …

Read More »

అగ్నిపథ్ పై కేంద్రం తాజా నిర్ణయం

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకోచ్చిన అగ్నిపథ్ పై  దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి మనం  సంగతి విదితమే. కేంద్ర సర్కారు తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తొలి బ్యాచ్ అగ్నివీరులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అస్సాం రైఫిల్స్, CAPFలలో 10% పోస్టులను అగ్నివీరులతో భర్తీ చేస్తామంది.

Read More »

తీవ్ర నిరుద్యోగ సంక్షోభానికి ఆ హింసే నిద‌ర్శ‌నం-మంత్రి కేటీఆర్‌

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా యువ‌త ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ అంశంపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంద‌ని, అగ్నివీర్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు ఆ తీవ్ర‌త‌ను సూచిస్తున్నాయ‌ని మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. తొలుత దేశ రైతుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం ఆడుకుంది. …

Read More »

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ విద్యార్థుల విద్వసం..

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను యథాతథంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగిన యువత విధ్వంసానికి పాల్పడ్డారు.రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి పట్టాలపై పార్సిల్‌ సామాన్లు వేసి నిరసన తెలిపారు. ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న దుకాణాల్లో వస్తువులు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.స్టేషన్‌లో ఆగిఉన్న రైళ్ల అద్దాలు పగులగొట్టారు. పోలీసులపై రాళ్లదాడిచేశారు. పార్సిల్‌ సామానుకు, హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా వెళ్లే రైలుకు, ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు …

Read More »

కేంద్ర సర్కారుపై మంత్రి కేటీఆర్ సెటైరిక‌ల్ ట్వీట్

కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. దేశ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. దేశానికి కావాల్సింది డ‌బుల్ ఇంపాక్ట్ పాల‌న అని చెప్పారు. ప‌నికిరాని డ‌బుల్ ఇంజిన్లు కాదు అని కేటీఆర్ తెలిపారు. దేశ జ‌నాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ‌.. దేశ జీడీపీకి 5.0 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంద‌ని మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat