Home / Tag Archives: brsgovernament (page 10)

Tag Archives: brsgovernament

భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ శంకుస్థాపన ….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 126డివిజన్ జగద్గిరిగుట్ట పరిధిలోని జగద్గిరి నగర్ లో రూ.43 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భడ్రైనేజీ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బస్తీలను …

Read More »

మంత్రి హారీష్ క్లాస్ పై గడల శ్రీనివాస్ క్లారిటీ

 తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ను ఎలాంటి రాజకీయపు వ్యాఖ్యలు చేయద్దని చెప్పినట్లు  సోషల్‌ మీడియాలో  జరుగుతున్న ప్రచారం పై ఆయన క్లారిటీచ్చారు.. కొత్తగూడెం పర్యటనలో ఉన్న  పబ్లిక్‌ హెల్త్‌ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాస రావు కొట్టిపారేశారు. తనకు ఫోన్‌ చేసి మంత్రి క్లాస్ తీసుకున్నారనేది …

Read More »

ఈ రోజు మధ్యాహ్నం 2: 30 లకు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మధ్యాహ్నాం రెండున్నరకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. దాదాపు నూట ఐదు మంది పేర్లను ప్రకటించనున్నారు.

Read More »

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ‌ పథ‌కాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య అన్నారు. సోమ‌వారం నార్కట్ పల్లి మండలం బాగిగుడెం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు 50 మంది ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. …

Read More »

ఎమ్మెల్సీ కవితతో మాజీ మేయర్ బొంతు రామ్మోహాన్ భేటీ

తెలంగాణలో అప్పుడే ఎన్నికల హాడావుడి మొదలయింది. నేడో మాపో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో ఆశావాహులు ఆధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఉప్పల్ నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న మాజీ మేయర్ బొంతు రామ్మోహాన్ ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం ఇప్పించేలా కృషి చేయాలని విన్నవించుకున్నారు. చూడాలి మరి రామ్మోహాన్ ఆశలు నిజమవుతాయా.. అడియాశవుతాయా. అని..?

Read More »

బౌరంపేట్ లో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దైవచింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ …

Read More »

సూర్యాపేటలో సీఎం కేసీఆర్

నూతన కలెక్టరేట్, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయాలు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ కాసేపట్లో 10:35గంటలకు రోడ్డు మార్గాన ప్రగతి భవన్ నుండి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి సూర్యాపేట ఎస్ వి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన …

Read More »

గాజులారామారంలో బాడీ బీస్ట్ జిమ్ ప్రారంభం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125గాజులారామారం డివిజన్ పరిధిలోని గాజులరామారం మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బాడీ బీస్ట్ జిమ్ ను ఈ రోజు ఎమ్మెల్సీ నవీన్ రావు గారు, ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు,ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ. నేటి యాంత్రిక దిన చర్యలలో భాగంగా వ్యాయామం శారీరానికి మరియు మనస్సుకు ప్రశాంతతను ఇస్తుందని, ప్రతీ ఒక్కరు రోజు తప్పకుండ …

Read More »

అన్ని వర్గాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం-మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణ ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు కట్టుబడి ఉందని రాష్ర్ట ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు. మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం పథకాన్ని శనివారం నాడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగించారు. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల …

Read More »

ఈ నెల 26 నుండి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat