ప్రముఖ భారతదేశ వ్యాపార దిగ్గజం అయిన గౌతమ్ అదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ అదానీ గ్రూప్ వ్యాపార సంస్థ ఇప్పటిది కాదు.. దాదాపు ముప్పై ఏండ్ల కిందట ప్రారంభమైంది.. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నసమయంలోనే ఈ సంస్థను ప్రారంభించాను.. ఆ తర్వాత ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు. మరెంతో మంది రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చారు. నా సంస్థ యొక్క అభివృద్ధి ఏ ఒక్క నాయకుడి వల్ల …
Read More »మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఈరోజు గురువారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరగడంతో.. రూ. 47,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరగడంతో రూ.51,550గా ఉంది. కిలో వెండి ధర రూ.200 పెరగడంతో రూ.60,900గా ఉంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Read More »నిజామాబాద్ లో ఆ ఫ్యామిలీ సూసైడ్..!
ఓ స్థిరాస్తి వ్యాపారి భార్యా, పిల్లలతో కలిసి ఓ హోటల్లో సూసైడ్ చేసుకున్న ఘటన నిజామాబాద్లో జరిగింది. అదిలాబాద్కు చెందిన సూర్యప్రకాశ్ హోటల్గదిలో భార్య అక్షయ, పిల్లలు ప్రత్యూష, అద్వైత్లకు పురుగుల మందు తాగించి తర్వాత అతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న సూర్యప్రకాశ్ గత 15 రోజులుగా అదే హోటల్లో ఉంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు …
Read More »కేసీపీ సంస్థల అధినేత లక్ష్మణదత్ కన్నుమూత
ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్ కన్నుమూశారు. చెన్నై ఎగ్మోర్లోని స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు.. లక్ష్మణదత్కు భార్య ఇందిర దత్, కుమార్తె కవిత ఉన్నారు. డిసెంబర్ 27, 1937న జన్మించిన ఆయన మద్రాసు తెలుగు సమాఖ్య ఏర్పాటులో క్రియాశీలపాత్ర పోషించారు. రాష్ట్ర పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించారు. 1989లో ఆయనను యాజమాన్య రత్న పురస్కారంతో ప్రభుత్వం గౌరవించింది. 1991 లో నాగార్జున …
Read More »బ్యాంకులు బంద్
దేశ వ్యాప్తంగా మరోసారి బ్యాంకులు బంద్ కు మొత్తం బ్యాంకులకు చెందిన ఉద్యోగులు.. సిబ్బంది పిలుపునిచ్చాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న బ్యాంకుల విలీనం ఆపాలని ,ఉద్యోగులకు భద్రత తదితర అంశాలను నెరవేర్చాలని ఈ నెల 22న సమ్మె చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్లు తెలిపాయి. దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడున కొన్ని బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె ఎఫెక్టు తక్కువ స్థాయిలో ఉంటుంది …
Read More »జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో బలంగా వీస్తున్న ఫ్యాన్ గాలి.. టీడీపీకి డిపాజిట్లు కష్టమే
కర్నూలు జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. దాదాపుగా కడప తర్వాత కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి వీస్తోంది. 14 నియోజకవర్గాల్లో వైసీపీ తిరుగులేని న్యాయకత్వంతో ముందుకెళ్తుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర సివిల్ సప్లై సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మరీ చెల్లా రామకృష్ణారెడ్డి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో …
Read More »త్వరలో వెంకటేష్ కూతురి పెళ్లి…ఆ ఇద్దరిలో ఒకరితో ఫిక్స్?
టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం మరి కొద్ది రోజుల్లో జరగనుంది.అంటే దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి మొదల కానుంది.ఆశ్రిత పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి.మొన్నటివరకు అక్కినేని అఖిల్తో పెళ్లి అని వార్తలు రాగా అవి రూమర్స్ అని తేలిపోయింది.తాజాగా మరోసారి ఈమె వార్తలకు ఎక్కింది.కొంతమంది హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డిగారి మనవడితో మరి కొందరు …
Read More »