కోవిడ్–19 (కరోనా వైరస్) దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ కొనుగోళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో కొందరు వ్యాపారులు వారి ఆలోచనలకు పదునుపెట్టి ఆఫర్లు గుప్పిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇదే తరహాలో కృష్ణాజిల్లా నందిగామ పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన ఓ మాంసం వ్యాపారి ‘5 కేజీల మటన్ కొన్న వారికి హెల్మెట్ ఉచితం’ అంటూ ఆదివారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించాడు. దీంతో అతని వద్ద విక్రయాలు జోరుగా సాగాయి. …
Read More »ఒక్క ఫోన్ కొంటే..ఒక కిలో ఉల్లిపాయాలు ఉచితం..భారీగా క్యూ కడుతున్న ప్రజలు
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయ అధిక ధరలతో కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని ఒక చిన్న మొబైల్ షాప్ ఆసక్తికరమైన ఆఫర్తో ఆ షాపు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తంజావూరు జిల్లాలో ఎస్టీఆర్ మొబైల్స్ చేసిన ప్రకటన చూపరుల ఆసక్తిని రేకెత్తించడమే కాక ప్రజలలో వినోదాన్ని కూడా కలిగించింది. అసలు విషయానికి వస్తే పట్టుకొట్టైలోని తలయారీ వీధిలోని మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ అయిన ఎస్టీఆర్ మొబైల్స్, …
Read More »