ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 47,803 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 210 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,91,388కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 1,227 ఉన్నాయి.. ఇప్పటివరకు 8,82,981 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఇద్దరు మృతిచెందగా.. మొత్తం 7,180 మంది కరోనాతో చనిపోయారు
Read More »దేశంలో కొత్తగా 24,882 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 24,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 19,957 మంది కరోనా నుంచి కోలుకోగా, 140 మంది మరణించారు మొత్తం కేసుల సంఖ్య 1,13,33,728కి చేరింది. ఇప్పటివరకు 1,09,73,260 మంది కరోనా నుంచి కోలుకోగా, 2,02,022 యాక్టివ్ కేసులు ఉన్నాయి మొత్తం 1,58,446 మంది మరణించారు.
Read More »తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,717కు చేరింది. ఇక నిన్న ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,650కు పెరిగింది. కరోనా నుంచి గురువారం రోజు 163 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,872 య్ాక్టివ్ కేసులున్నాయి
Read More »దేశంలో కొత్తగా 23,285 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 23,285 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.13 కోట్లు దాటింది. ఇక నిన్న 117 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,58,306కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,97,237 యాక్టివ్ కేసులున్నాయి
Read More »గ్రేటర్ హైదరాబాద్ లో కొత్తగా 44 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం మరో 44 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,159 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రజలు నిర్లక్ష్యంగా చేయకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 34 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం మరో 34 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,080 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,342కు చేరింది. ఇక నిన్న ఇద్దరు కరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,646కు పెరిగింది. నిన్న కరోనా నుంచి 176 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 1,780 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 142 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 32,198 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది..కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,153కి చేరింది. ఇందులో 1,769 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 633 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 2,96,740 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1,644కి చేరింది
Read More »ఏపీలో కొత్తగా 136 కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో 45,702 శాంపిల్స్ పరీక్షించగా. కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,692కి చేరింది. ఇందులో 998 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 8,82,520 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఒకరు మృతిచెందగా.. మొత్తం 7,174 మంది మరణించారు…
Read More »దేశంలో వేగంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతోంది. 2021 6న ఈ ప్రక్రియ ప్రారంభమవగా.. ఇప్పటివరకు 2,09,22,344 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో 71 లక్షల మందికి తొలి డోసు అందించారు.. మరో 37 లక్షల 54 వేల మందికి రెండు డోసులు పూర్తయ్యాయని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 14 లక్షల 24 వేల మందికి టీకా ఇచ్చామని పేర్కొంది.
Read More »