భారత్ లో కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,931 మందికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 14,34,4534 కు చేరింది. ఇందులో 4,85,114 మంది చికిత్స తీసుకుంటున్నారు. 9,17,568 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గత 24 గంటల్లో 708 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 32,771కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా …
Read More »తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
తెలంగాణలో కరోనాకు ఉచితంగా పరీక్షలు ..చికిత్స.. * తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం * ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స * అందులోభాగంగా మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంపిక * మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితం
Read More »ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు
ఏపీలో తాజాగా 1933 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీనిలో రాష్ట్రానికి చెందిన కేసులు 1914 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 268 కేసులు నమోదు అయ్యాయి.అనంతపురంలో 129, చిత్తూరు 159 గుంటూరులో 152, కడపలో 94, కృష్ణాలో 206 కర్నూలులో 237గా నమోదయ్యాయి. నెల్లూరులో 124, ప్రకాశంలో134, శ్రీకాకుళంలో 145, విశాఖపట్నంలో 49, విజయనగరంలో 138, ప.గోలో 79 కేసులు నమోదయ్యాయి.
Read More »ఏపీలో ఆ జిల్లాలో డేంజర్ గా కరోనా
ఏపీలో ఆ ఒక్క జిల్లాలోనే 101 కరోనా మరణాలు నమోదయ్యాయి.ఇప్పటివరకుఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,168కి చేరుకున్నాయి.. మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది. 328 మరణాల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే 101 మరణాలు నమోదు కాగా.. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 80 మంది కరోనాతో మరణించారు. గడిచిన 48 గంటల్లో 8మంది కరోనా కారణంగా కర్నూలు జిల్లాలోనే మరణించడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. అటు …
Read More »ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు
ఏ రాష్ట్రంలో ఇవాళ ఎన్ని కరోనా కేసులో తెలుసుకుందాం.. మహారాష్ట్రలో 7827 కరోనా కేసులు.. మొత్తం 2.54లక్షలు తమిళనాడు 4244 కరోనా కేసులు.మొత్తం 1.38లక్షలు కర్ణాటకలో 2627 కరోనా కేసులు. మొత్తం 38,843.. ఢిల్లీలో 1573 కరోనా కేసులు.. మొత్తం1.12లక్షలు ప.బెంగాల్ లో 1560 కరోనా కేసులు. మొత్తం 30,013.. గుజరాత్లో 879 కరోనా కేసులు.. మొత్తం 41,906 కేరళలో 435 కరోనా కేసులు.. మొత్తం 7913
Read More »తెలంగాణలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య
తెలంగాణలో ఆదివారం కూడా తక్కువగానే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య రాష్ట్రంలో 34,671కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,883కు చేరుకుంది..ఇప్పటివరకు మొత్తం 22,482 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 8 మంది వైరస్ వల్ల మరణించారు.. మొత్తం మృతుల సంఖ్య 356కి చేరింది. తాజా కేసుల్లో GHMC పరిధిలో …
Read More »కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్లను పంపిణీ-తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్న కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం.. అలాగే హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోన్న నేపధ్యంలో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10 వేల మందికి పైగా కరోనా పేషంట్లు …
Read More »హోం క్వారంటైన్ లో ఆ రాష్ట్ర సీఎం
దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది.చిన్న పెద్దా తేడా లేకుండా అందరికీ కరోనా సోకుతుంది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ సిని క్రీడా ప్రముఖులకు కూడా కరోనా సోకుతున్న వార్తలను చూస్తున్నాం. తాజాగా కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప హోంక్వారంటైన్ కి వెళ్లారు. ఆయన అధికారిక నివాసంలో తాజాగా ముగ్గురు ఉద్యోగులకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు అపాయింట్మెంట్లను రద్దు చేసుకున్నారు. తన విధులన్ని ఇంటి …
Read More »ఏపీలో మంత్రి కుమారుడికి కరోనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు నేతలకు కరోనా సోతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.. తాజాగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మంత్రి కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి హోం క్వారంటైన్ లో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస లో బుధవారం జరిగిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహావిష్కరణలో మంత్రి కృష్ణదాస్ పాల్గొన్నారు. దీంతో జిల్లా వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలవగా, ఆ కార్యక్రమానికి …
Read More »ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మొత్తం 1608 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో స్థానికంగా 1576 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 208, అనంతపురంలో 191, ఈస్ట్ గోదావరిలో 169 ,గుంటూరులో 136, వైఎస్సార్ కడపలో 91, కృష్ణాలో 80 ,కర్నూల్ లో 144, నెల్లూరులో 51, ఒంగోలులో 110, శ్రీకాకుళంలో 80,విశాఖపట్టణంలో 86, విజయనగరంలో 86,వెస్ట్ గోదావరి జిల్లాలో 144 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో అనంతపురం, …
Read More »