Home / Tag Archives: carona effect (page 11)

Tag Archives: carona effect

లాఠీ పట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితుల అమల్లో స్థానిక పోలీసులు,మున్సిపాలిటీ సిబ్బంది మాత్రమే పాల్గొంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులేవరు లేరు.మీకు చేతులెత్తి దండం పెడుతున్న కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంపీటీసీ నుండి మంత్రుల వరకు,వార్డు మెంబర్ నుండి మేయరు వరకు అందరూ ప్రజలకు దగ్గరలో ఉండి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వాళ్లకు సూచనలు,సలహాలు ఇవ్వాలని..కథానాయకులవ్వాలని పిలుపునిచ్చారు. …

Read More »

అధిక ధరలకు విక్రయిస్తే ఈ నెంబర్లకు కాల్ చేయండి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించారు.దీంతో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. వ్యాపారులు,కిరణా షాపుదారులు వస్తువుల ధరలను అమాంతం పెంచారు.దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ ఉంది.లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా నిత్యవసర వస్తువుల విషయంలో కూడా ఇబ్బంది పడకూడదు అని ఎక్కడ …

Read More »

భయం బాధ్యత ఉండాలంటున్న మహేష్

సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ తార‌లు ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న క‌రోనా నివార‌ణ కోసం ప‌లు జాగ్ర‌త్త‌లను సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ప్రిన్స్ మహేశ్ ట్విట్ట‌ర్ ద్వారా కొన్ని సూచ‌న‌లు చేశారు. మ‌హేశ్ బాబు చెప్పిన 6 సూచ‌న‌లు: 1. ఇంట్లోనే ఉండాలి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనే బ‌య‌ట అడుగు పెట్టాలి. 2. రోజులో చాలా సార్లు స‌బ్బుతో 20-30 సెక‌న్ల పాటు చేతుల‌ను క‌డుగుకోవాలి. 3. …

Read More »

కరోనా మరణాల్లో చైనాను దాటిన స్పెయిన్

కరోనా వైరస్.. స్పెయిన్‌లో విశ్వరూపం దాల్చింది. మహమ్మారి కారణంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,434‌కు చేరగా.. 47,610 మంది కొవిడ్ బారిన పడ్డారు. కరోనా బారిన పడి చైనాలో మరణించిన వారి సంఖ్య(3,281) కంటే ఇది అధికం. దీంతో మరణాల సంఖ్యలో చైనాను దాటిన రెండో దేశంగా స్పెయిన్ నిలిచింది. కాగా.. కరోనా కారణంగా ఇటలీ తర్వాత స్పెయిన్‌లోనే అత్యధికంగా మరణించారు. కరోనా కాటుకు ఇటలీలో …

Read More »

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం

దేశమంతా కరోనా వైరస్ తో వణికిపోతుంది.ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.ఈక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వైద్యులకు నాలుగు నెలల జీతాన్ని ముందుగానే ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ప్రభుత్వం జీవోలను విడుదల చేసింది. మరోవైపు కరోనా వైరస్ బాధితుల చికిత్స కోసం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన నాలుగు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు …

Read More »

కరోనా ఎఫెక్ట్ -ఢిలీ సీఎం సంచలన నిర్ణయం

ఢిల్లీ ముఖ్యమంత్రి,అధికార ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ప్తీసుకున్నారు..కరోనా వైరస్ ప్రభావంతో ఢిల్లీ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు సీఎం. అయితే తాజగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు..లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కింద రూ.ఐదు వేలను నగదు కింద ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా పనులు లేక అద్దెలను చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న వారి పరిస్థితులను ఆర్ధం …

Read More »

లాక్ డౌన్ నుండి వీటికి మినహయింపు ఇచ్చిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే.అయితే లాక్ డౌన్ నుండి కొన్నిటిని మినహాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు మినహయిస్తున్నట్లు తెలిపారు. అయితే వ్యవసాయ పనులు చేసేవాళ్లు గుంపుగుంపులుగా కాకుండా ఇరిగేషన్ పనులు చేస్కోవచ్చు. రైతులను,కూలీలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అంతే కాకుండా …

Read More »

సీఎం కేసీఆర్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇస్తామనడానికి అసలు కారణమిదే..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ” అమెరికా లాంటి పెద్ద దేశంలోనే పరిస్థితులను అదుపు చేయడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారు..దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్మీని రంగంలో దింపి లాక్ డౌన్ పరిస్థితులను విజయవంతం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేతులెత్తి మొక్కి దండం పెట్టి మరి చెబుతున్న అలాంటి పరిస్థితులను తెచ్చుకోవద్దు.మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి స్మూత్ గా చెబుతున్నాం.మాట వినకపోతే ఆర్మీని రంగంలోకి …

Read More »

కరోనా ఎఫెక్ట్ – ప్రజాప్రతినిధులపై సీఎం కేసీఆర్ అగ్రహాం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య,మున్సిపల్,పోలీసు శాఖలకు చెందిన అధికారులతో మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.మీడియాతో మాట్లాడుతూ ” లాక్ డౌన్ కార్యక్రమంలో స్థానిక పోలీసు,మున్సిపాలిటీ అధికారులు ,సిబ్బంది,కలెక్టర్లు మాత్రమే కన్పిస్తున్నారు.ప్రజాప్రతినిధులు ఎక్కడని కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు .మనల్ని …

Read More »

వ్యక్తిగత సిబ్బందికి 3 నెలల జీతం ఇచ్చేసిన ప్రకాశ్ రాజ్..ఆయన బాటలో మరికొందరు

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అరికట్టాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీని ప్రభావం సామాన్య ప్రజలపై ఘోరంగా పడింది. రోజు కూలీ చేసుకుని బ్రతికే వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పనిలేక రోజు గడవలేని పరిస్థితికి చేరుకుంది. ఇలాంటివారికి సాయం చేయాలని ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన పొలంలో పనిచేస్తున్న వారికి తన వ్యక్తిగత సిబ్బందికి మూడు నెలల జీతాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat