Home / Tag Archives: carona virus

Tag Archives: carona virus

కోవిడ్ టీకాలకు… గుండె పోటుకు సంబంధం ఉందా..? లేదా..?

కరోనా విజృంభణ తర్వాత అత్యధికులు గుండెపోటుతో మృత్యువాత పడుతున్న సంగతి తెల్సిందే. అయితే కోవిడ్ కు గుండెపోటుకు ఏమైన సంబంధం ఉందా..?. లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాము..?.  దేశ వ్యాప్తంగా వినియోగిస్తున్న కోవిషీల్డ్ ,కోవ్యాక్సిన్ టీకాలకు గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రికి చెందిన పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. భారత్ లో ఆ టీకాలు చాలా సురక్షితమని వివరించారు. తాము జరిపిన పరిశోధనల్లో భాగంగా …

Read More »

చైనాలో కొత్త క‌రోనా వేరియంట్  విజృంభణ

చైనాలో కొత్త క‌రోనా వేరియంట్  విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెల‌లో తారా స్థాయికి చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాను పెంచేసింది. చైనాలో ప్ర‌స్తుతం వారానికి దాదాపు 65 మిలియ‌న్ల మందికి కొత్తగా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఎక్స్‌బీబీ వేరియంట్ వ‌ల్ల చైనాలో మ‌ళ్లీ క‌ల‌క‌లం మొద‌లైంది. జీరో కోవిడ్ పాల‌సీ నుంచి ఇటీవ‌ల చైనా ఫ్రీ అయిన …

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా వైరస్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ   వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 44,225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 918 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,350కి చేరింది. ఇక గత 24 గంటల్లో నలుగురు …

Read More »

Politics : చైనాకు సాయం చేయనున్న భారత్..

Politics భారత్ మధ్య ఎప్పటికప్పుడు వివాదాలు నెలకొంటూనే ఉంటూనే ఉన్నాయి అలాగే చైనా ప్రతినిత్యం భారత్ పై ఏదో ఒక రూపంలో దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ తవానికి సెక్టార్లో చైనా భారత్ మధ్య సంఘర్షణ అనంతరం ఈ దేశాల మధ్య వివాదాలు మరింత మొదలైన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మరచి భారత్ చైనాకు సాయం చేయనున్నట్లు తెలుస్తోంది… …

Read More »

క‌రోనా కేసుల ప‌ట్ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న

చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న క‌రోనా కేసుల ప‌ట్ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అవ‌స‌ర‌మైన వారికి త్వ‌ర‌గా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో కోరింది. చైనాలో తీవ్ర‌మైన క‌రోనా కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న‌క‌ర‌మే అని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియాసిస్ తెలిపారు. అయితే ఏ స్థాయిలో వ్యాధి తీవ్ర‌త ఉన్న‌దో ఆ దేశం వెల్ల‌డించాల‌ని టెడ్రోస్ కోరారు. హాస్పిట‌ళ్ల‌లో జ‌రుగుతున్న అడ్మిష‌న్లు, …

Read More »

ఎక్స్‌బీబీ కరోనా ప్రాణాంతకమా..?

కొవిడ్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రారంభమైందని.. ప్రాణాంతకమని.. దాన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారికి దగ్గు, జ్వరం వంటివేమీ ఉండవని.. కీళ్ల నొప్పులు, తలనొప్పి, న్యూమోనియా వంటివి పరిమితంగా ఉంటాయని సదరు న్యూస్ సారాంశం. దీని మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్న …

Read More »

మరోసారి కలవరపెడుతున్న కొత్త కరోనా వేరియంట్ 

మూడు విడతలుగా క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ద‌డ పుట్టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒమిక్రాన్‌కు చెందిన మ‌రికొన్ని కొత్త వేరియంట్లు చైనాలో ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ BF.7, BA.5.1.7 వేరియంట్ల కేసులు అధికంగా న‌మోదు అవుతున్న‌ట్లు రికార్డులు ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ కొత్త వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. BA.5.1.7 ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్‌ను మొద‌టిసారి ఈశాన్య చైనా ప్రాంతంలో గుర్తించామ‌ని …

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన గత 24 గంటల్లో 6,395 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 6,614 మంది  బాధితులు కరోనా మహమ్మారి కోలుకున్నారు. ఈ కరోనా  మహమ్మారి కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కరోనా పాజిటీవ్ కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,44,78,636కు చేరాయి. ఇందులో 4,39,00,204 మంది …

Read More »

దేశంలో కొత్తగా 5379 కరోనా పాజిటీవ్ కేసులు

దేశంలో కొత్తగా 5379 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,72,241కి చేరాయి. ఇందులో 4,38,93,590 మంది కరోనా మహమ్మారి వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,28,057 మంది కరోనా భారీన పడి  మరణించారు. ఇంకా దేశ వ్యాప్తంగా మొత్తం  50,594 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 7094 మంది కోలుకున్నారు. 16 మంది మరణించారు.కరోనా కేసులు తగ్గుతుండటంతో …

Read More »

దేశంలో కొత్తగా 6809 కరోనా పాజిటీవ్ కేసులు

 దేశంలో కొత్తగా 6809 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,56,535కు చేరాయి. ఇందులో 4,38,73,430 మంది కోలుకున్నారు… 5,27,991 మంది బాధితులు కరోనా మహమ్మారి భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరో 55,114 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో మంది మరణించగా, 8414 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat