అప్పటి ఉమ్మడి ఏపీలో సరిగ్గా పదకొండు ఏళ్ళ ముందు అంటే 2007 మే 18న హైదరాబాద్ మహానగరంలో మక్కా మసీద్ పరిధిలో జరిగిన ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న పేలుళ్ళ కేసులో నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది . అందులో భాగంగా మక్కా మసీద్ లో నిందితులుగా ఉన్న ఐదుగుర్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది.అయితే దాదాపు పదకొండు ఏళ్ళ పాటు న్యాయం కోసం ఎదురుచూసిన బాధితులకు చివరకు నిరాశే …
Read More »కోడలికి.. కొడుకుతో కాపురం చేస్తే మగపిల్లలు పుట్టలేదని మామతో కాపురం చేసి కనాలంట..!
ఏపీలో అత్యంత దారుణంగా మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు..ఎంత దారుణంగా జరుగుతున్నాయో..వారికి న్యాయం ఎలా జరుగుతుందో ఇదే సాక్ష్యం. నా పేరు నన్నపనేని రేఖ. మాది గుంటూరు గ్రామీణ మండలం ఉప్పలపాడు గ్రామం. మా గ్రామానికి చెందిన నాగశ్రావణ్కుమార్తో నాకు ఆరేళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. మాకు తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి అత్తింటివారి వేధింపులు మొదలయ్యాయి. రెంవడ సారి మళ్లీ అమ్మాయి పుట్టడంతో …
Read More »సుప్రీంకోర్టు తీర్పు..ప్రేమ జంటలకు పండుగే..!
నిజమైన ప్రేమ కారణంగా పిల్లలు వివాహ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడాలు చూసుకోరు. అందుకే ఇష్టపడి పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నించే యువతీ ,యువకులకు సుప్రీంకోర్టు మంచి శుభవార్త చెప్పింది. కుల పంచాయతీలకు ఇటువంటి పెళ్ళిళ్ళను అడ్డుకునే అధికారం లేదని స్పష్టం చేసింది. యువతీయువకులు పరస్పర సమ్మతితో చేసుకునే వివాహాన్ని అడ్డుకునేందుకు సమావేశమవడం కూడా చట్టవిరుద్ధమేనని తీర్పు చెప్పింది. ఈ మార్గదర్శకాలు ఈ విషయంలో తగిన …
Read More »శ్రీదేవి డెత్ మిస్టరీ కేసులో సంచలనాత్మక ట్విస్టు ..!
దాదాపు యావత్తు భారతదేశ సినిమా ఇండస్ట్రీతో పాటుగా ఇటు సినిమా అభిమానులను ,భారతీయులను ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కు గురిచేసిన సంఘటన సీనియర్ నటి శ్రీదేవి అకస్మాత్తుగా మరణించడం.అయితే నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను వ్యక్తమయ్యాయి.కొందరు అయితే మద్యం ఎక్కువ త్రాగడం వలన స్పృహ కోల్పొయి బాత్ టబ్ లో పడి ఊపిరి ఆడక చనిపోయిందన్నారు. See Also:శ్రీదేవిని హత్య చేశారు .. సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు మరికొంతమంది …
Read More »హైదరాబాద్ లో డిప్యూటీ పోలీసు కమిషర్ అక్రమ సంబంధం..!
పోలీసు శాఖలో వెలుగు చూసిన మరో అక్రమ సంబంధం కలకలం సృష్టిస్తోంది. సీఐ మల్లికార్జున రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఏఎస్పీ సునీతా రెడ్డి కేసు మరవకముందే.. నగర సాయుధ బలగాలకు చెందిన డిప్యూటీ పోలీసు కమిషర్ కె. బాబూరావుపై ఆయన భార్య వేదశ్రీ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) మహేందర్ రెడ్డికి ఆమె ఫిర్యాదు చేయ్యడం కలకలం రేపుతుంది. మా పెద్దలు కూర్చుని మాట్లాడినా తన భర్త బాబూరావులో …
Read More »రామ్ గోపాల్ వర్మకి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం..డీసీపీ
‘జీఎస్టీ’ వెబ్ సిరీస్కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రాంగోపాల్ వర్మపై ఓ ఛానల్లో జరిగిన జీఎస్టీ వెబ్ మూవీ చర్చలో వర్మ.. సామాజికవేత్త దేవిని దూషించారంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సీసీఎస్ పోలీసులు విచారణకి హాజరయిన వర్మకు సంబంధించిన కేసు సాధారణ కేసు కాదని ఆయనను విచారించిన సైబర్ క్రైమ్ డీసీపీ …
Read More »వరుస ప్రశ్నలతో రాంగోపాల్ వర్మని అధికారులు ఉక్కిరిబిక్కిరి…ఏం అడిగారో తెలుసా..?
‘జీఎస్టీ’ వెబ్ సిరీస్కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రాంగోపాల్ వర్మపై సీసీఎస్లో సామాజికవేత్త దేవి, ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఓ ఛానల్లో జరిగిన జీఎస్టీ వెబ్ మూవీ చర్చలో వర్మ తనను దూషించారంటూ దేవి ఫిర్యాదు చేశారు. జీఎస్టీ వ్యవహారం, ఓ మహిళను కించపరిచారన్న అభియోగాలపై వర్మను సైబర్ క్రైం పోలీసులు విచారిస్తున్నారు. వర్మ విచారణకు హాజరైన …
Read More »తలను మేడ మీద…మొండెన్ని మూసీ నదిలో..ఎంత దారుణం
ఉప్పల్లో సంచలనం సృష్టించిన చిన్నారి నరబలి కేసును ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా పోలీసులు ఛేదించారు .చంద్ర గ్రహణం రోజున క్షుద్ర పూజలు చేయించిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ మూడు నెలల పసికందును బలి ఇచ్చిన సంగతి తెలిసిందే. డాబా మీద చిన్నారి తల కనిపించడంతో పక్కింటి వాళ్లు ఫిర్యాదు చేశారు. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు కేసును చేధించారు. చాలా కాలం వరకూ ఆ చిన్నారి హత్యతో తనకు ఎలాంటి …
Read More »సినీ నటుడు సామ్రాట్ రెడ్డి అరెస్ట్..కేసు పెట్టింది భార్యనే….కారణం
టాలీవుడ్ లో ఈ మద్య నటులు మీద కేసులు పెరిగిపోతున్నాయి. నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా భార్యను వేధిస్తున్నా…వర్థమాన సినీ నటుడు సామ్రాట్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. భార్యను వేధిస్తున్నాడంటూ ఇప్పటికే 498/A కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. రెండేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. ఏడాదిపాటు సవ్యంగా సాగిన వీరి కాపురంలో..గత కొంత కాలంగా సామ్రాట్ రెడ్డి – అతని భార్య స్వాతిరెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. …
Read More »చెట్ల చాటుకు, పొదల మాటుకు వెళ్లే జంటలకు…ఓ పార్క్ వింత నిర్ణయం
దేశంలో కొన్ని పబ్లిక్ పార్క్ ల్లో జంటలు..జంటలు చెట్ల చాటుకు, పొదల మాటుకు వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే..అయితే ఈలాంటి జంటలను కట్టడి చేసేందుకు తమిళనాడులోని ఓ పార్క్ వింత నిర్ణయం తీసుకుంది. కోయంబత్తూర్ మరుధామలియా రోడ్లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్స్ లో కొన్ని జంటలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో పార్క్కి వెళ్లే జంటలు తమ …
Read More »