ఏపీకి తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్ విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నేతల నిరసనలు అంటూ నాటకాలు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన ఎల్లో గ్యాంగ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. కేంద్ర తీరును నిరసిస్తూ ఇటీవల ఏపీలో నిర్వహించిన ఆందోళనలో విజయవాడ సెక్స్ రాకెట్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకుని …
Read More »జగన్ పాదయాత్ర ఆపేయాలి.. పచ్చమేధావి పిచ్చ వ్యాఖ్యలు..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజా రాజకీయాలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేసింది. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తూనే మరోవైపు.. ఏపీకి సెంటిమెంట్ అయిన ప్రత్యేక హోదా పై తాడోపేడో తేల్చుకోవడానికి డెడ్లైన్ ప్రకటించి సంచలనం రేపాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి కేంధ్రప్రభుత్వానికి హెచ్చరికులు పంపిస్తూ.. వైసీపీ ఎంపీలు రాజీనామా తేదీని ప్రకటించి.. అటు నాటాకాలు ఆడుతున్న టీడీపీ బ్యాచ్కి కూడా బ్లాస్టింగ్ పంచ్ ఇచ్చాడు. దీంతో …
Read More »సరైనోడి నుండి నిఖార్సైన రాజకీయం.. టీడీపీ తమ్ముళ్ళ సరదా తీరిపోతుందా..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పక్కా వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు. ఏపీలో ఉన్న కోట్ల మంది ప్రజలకు సెంటిమెంట్గా ఉన్న ప్రత్యేక హోదాను తనకు అనుకూలంగా మార్చుకొని… గత కొన్నేళ్లుగా జగన్ పై టీడీపీ బ్యాచ్ చేస్తున్న కామెంట్స్కు చెక్ పెట్టడం ఖాయమనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటి నుండి ప్రతిపక్షమైన వైసీపీ ఏపీలో పోరాడుతూనే ఉందని అందరికీ తెలిసిన సంగతే. …
Read More »ఎలగెలగా.. కేసులు మాఫీ కోసమే.. జగన్ ఎత్తుగడలా.. మిరాకిల్ జోక్ బాబాయ్..!
వైసీపీ అధినేత జగన్ చేసిన సంచలన ప్రకటన దెబ్బకి ఏంచేయాలో అర్ధంకాక అధికార టీడీపీ పచ్చ వ్యాఖ్యలకు దిగుతోంది. జగన్ రాజకీయాలన్నీ డ్రామానేనని కొట్టిపారేసింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు తమలోపల ఉన్న పచ్చ విషాన్ని బయటకు కక్కుతున్నారు. అంతే కాకుండా ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేస్తామని ప్రకటించిన జగన్ ఏప్రిల్ ఒకటవ తేదీ అని …
Read More »పోలవరం లెక్కలు తేలిస్తే.. చంద్రబాబు జైలుకే..!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాలక కోరిక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ ప్రాజెక్టు పనులు ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఈ నేపత్యంలో 2014 ఎన్నికల్లో బూటకపు హామీలతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడుతోంది. ఇందుకు నిదర్శనం పోలవరం తహశీల్దారును బదిలీ చేయడమే. …
Read More »దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న వైఎస్ జగన్ నిర్ణయం..!!
విలువు, విశ్వసనీయతకు మారుపేరు, మాట ఇస్తే మడమతిప్పని నైజం. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళతామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నట్టుగానే తన కార్యాచరణను ప్రకటించారు. తమ పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయించేందుకు సిద్ధమయ్యారు. అందుకు తేదీని కూడా ఖరారు చేశారు వైఎస్ జగన్. అయితే, ఎంపీల రాజీనామా విషయంపై గతంలోనే స్పష్టమైన వైఖరిని ప్రకటించారు వైఎస్ జగన్. మూడు సంవత్సరాల పాలన …
Read More »వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు
వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు. అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫైరయ్యారు. గాయత్రి చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు మోహన్బాబు చంద్రబాబును ఇన్డైరెక్ట్గా ఏకి పారేశారు. see also : కన్నతల్లి లాంటి పార్టీను మోసం చేస్తారా అని ఎదురుతిరిగిన మహిళలు.. అయితే, ముక్కు సూటి తనానికి మంచు మోహన్బాబు మారుపేరన్న విషయం అందరికీ తెలిసిందే. …
Read More »‘జీరో’కు పడిపోయిన టీడీపీ గ్రాఫ్..! తాజా సర్వేలో ఒక్క సీటునూ గెలవని వైనం..!!
ఏపీలో తాజా రాజకీయా పరిణామాల దృష్ట్యా టీడీపీ గ్రాఫ్ జీరోకు పడిపోయిందా..? 2019లో టీడీపీ అధికారంలోకి రావడం కష్టమేనా..? ఇప్పటి వరకు ధీమాగా ఉన్న టీడీపీ ఒక్కసారిగా చతికలబడిందా..? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు. వీటికి తోడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా సర్వే కూడా ఇందుకు వంత పాడింది. అయితే, సర్వేలో చేయించి మంత్రులకు ర్యాంకులు ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ …
Read More »”జగన్కు అన్ని కేసుల్లో క్లీన్ చిట్”.. ”లాజిక్ ఇదే” :సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే గత అధికార పార్టీలు, ఎల్లో గ్యాంగ్ పెట్టిన కేసుల నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్లీన్ చిట్తో బయటకు వస్తారని చెప్పారు. అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో ఏపీ వ్యాప్తంగా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. …
Read More »చంద్రబాబుకు మరోసారి సీఎంగా అవకాశం కల్పిస్తే అమలు చేస్తారు.. ఎంపీ జేసీ దివాకర్రెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 10శాతం మాత్రమే అమలు చేశారని, మరోసారి సీఎంగా అవకాశం కల్పిస్తే అమలు చేస్తారని ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్లో ఉన్నప్పటికి, ఏపీని అగ్రస్థానంలోకి తీసుకెళ్లేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. కేంద్రం సహకరించడం లేదు, నిధులు లేకుండా ప్రాజెక్టులు, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించామన్నారు. సీఎం దేవుడు కాదు కాదా..ఏపీ ప్రజలు రెండోసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి …
Read More »