టీడీపీ కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి.. తమ తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేస్తారా..? ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో సక్యతతో ఉన్న చంద్రబాబు ఇప్పుటు రూటు మారుస్తున్నారా..? ఏపీలో ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీతో కలిసి బీజేపీ కూడా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక అసలు విషయానికొస్తే.. ఏపీలో ఎన్నికల …
Read More »చంద్రబాబు పాలనకు నిదర్శనం.. ”ఐదెకరాలకు అరబస్తా”..!!
నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసి చంద్రబాబు పాలనలో తన సమస్యలు చెప్పుకునేందుకు వచ్చాడు రైతు శివన్న. చంద్రబాబు పాలనలో రైతులు నిలువెల్లా మోసపోయారని, పంటకు గిట్టుబాటు ధర రాక, రుణాలు సక్రమంగా అందించకపోవడంతో తాము పంటలను పండించలేకపోతున్నామని …
Read More »ఓటుకు నోటు కేస్.. చంద్రబాబును అందుకే వదిలేశా..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్రలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీలో చేస్తోందని చెప్పారు. తాను నిర్మాణాత్మకంగానే రాజకీయాలు చేస్తానని చెప్పారు. సమస్యలు పరిష్కారం కావాలన్నదే తన ఉద్దేశమని అధికార పార్టీలతో గొడవలు పెట్టుకోవాలన్న ఆలోచన తనది కాదన్నారు. జనసేనకు ఎందుకు ఓటేయాలి అన్న అంశాన్ని సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు. ఇక ఓటుకు నోటు …
Read More »వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి.. డేట్ ఫిక్స్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఓ మాజీ కేంద్ర మంత్రి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజల్లో ఉంటూ వైఎస్ జగన్ ప్రజల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఇటీవల కాలంలో పలు మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు చేసిన సర్వేల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా …
Read More »చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ జగన్ షాకింగ్ రియాక్షన్..!!
చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అయితే, నిన్న జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..మీ అందరికీ బైక్లు ఉన్నాయా..? కార్లు ఉన్నాయా..? అంటూ ప్రశ్నించారు. మరి వాటికి పెట్రోలు, డీజిల్ పోయించుకుంటారు కదా..? ఒక్కసారి తమిళనాడు బాడర్కు వెళ్లి పెట్రోలు ధర ఎంతో కనుక్కోండి అక్కడ ఏపీలో పోల్చితే …
Read More »తెలంగాణలో టీడీపీ వెలిగిపోతోందట..!
తెలంగాణలో టీడీపీ వెలుగిపోతుందట. అయితే, ఇటీవల జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నల్గొండ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన విషయం తెలిసిందే. టీడీపీని ఎంతవీలైతే.. అంత త్వరగా టీఆర్ఎస్లో కలిపేస్తే మంచిదని చంద్రబాబుకు సలహాకూడా ఇచ్చారు మోత్కుపల్లి నర్సింహులు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ఐటీశాఖ మంత్రి, టాడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి …
Read More »ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఇరుక్కోవడం ఏపీకి శనిగా మారిందంట
ఏపీలో ప్రస్తుతం టీడీపీ పాలన దారుణంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి హక్కుగా రావల్సిన వాటిని కూడా సాదించుకోవడంలో పూర్తిగా వెనుకబడి పోయారని మాజీ మంత్రి,కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. టీడీపీ ప్రభుత్వం పూర్తి వైఫల్యం అని ఆయన అన్నారు. చంద్రబాబు అనుభవం దోపిడీదారులను,రేపిస్టులు, ఇతరత్రా దొంగలకు మాత్రమే ఉపయోగపడుతోందని ఆయన అన్నారు. నాలుగేళ్లపాలన పూర్తి అవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అన్నారు. ఓటుకు …
Read More »అవినీతి కంపుకొడుతున్న చంద్రబాబు పేషీ..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేషీ అవినీతి కంపుకొడుతోంది. ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రికి సీఎంఓ ఎంతో ముఖ్యం. సీఎంవో పనితీరునుబట్టి రాష్ట్ర పరిపాలను అర్థంచేసుకునే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఏపీ సీఎం సీఎంవో మాత్రం అవినీతి కంపుకొడుతోంది. అయితే, సీఎం దృష్టికి వచ్చే ప్రతీ సమస్య సీఎంవో కార్యాలయానికి వెళ్తుందన్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం వచ్చిన సామాన్య ప్రజల వద్ద సీఎంవో కార్యాలయ సిబ్బంది …
Read More »ఆ ఒక్కటి అడగొద్దంటున్న చంద్రబాబు..!!
అవును, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఒక్కటి అడగొద్దంటున్నారు. అది చదివితే మీరు నవ్వు ఆపుకోలేరు. ఎన్నికలు జరిగిన ప్రతీసారి.. అబద్ధపు హామీలు గుప్పిండం.. ఎన్నికల ఫలితాలు వచ్చాక మీకు మీరే.. మాకు మేమే అన్న చందాన ప్రజలకు దూరంగా ఉండటం చంద్రబాబుకు అలవాటే అని చెప్పుకోవాలి. ఇందుకు కారణాలు లేకపోలేదు కూడాను. ఇక అసలు విషయానికొస్తే.. గతంలో నారా చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లపాటు ఏపీ ముఖ్యమంత్రిగా పరిపాలించిన విషయం …
Read More »వైఎస్ జగన్పై మనసు మార్చుకుంటున్న మీడియా..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ.. వారి హృదయాలను దోచుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. అక్కా చెల్లెమ్మలు, వృద్ధులు, నిరుద్యోగులు, ఇలా అందరినీ తన పాదయాత్రలో చిరునవ్వుతో పలకరిస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేగాక సమస్యల పరిష్కారానికి ప్రణాళికబద్దమైన చర్యలు తీసుకునేలా డైరీని కూడా రాస్తున్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం వైఎస్ …
Read More »