వైఎస్ఆర్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై అక్రమంగా మోపిన కేసులతో తెలుగుదేశం పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులోను దీనికి కారణం లేకపోలేదు. అదే.. ఇటీవల సీబీఐ కోర్టు టుజీ స్పెక్ర్టం కేసుకు సంబంధించి వెల్లడించిన తీర్పు. ఇప్పుడు ఇదే తీర్పు అటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు… టీడీపీ నేతల గుండెల్లో …
Read More »ఎమ్మెల్సీ ఎన్నిక వేళ.. వైస్ఆర్సీపీ సంచలన నిర్ణయం..!!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిత్యం ప్రజాస్వామ్య విలువల కోసం తపించే వైఎస్ జగన్ చంద్రబాబు అవినీతి రాజకీయాలను దృష్టిలోపెట్టుకుని.. ప్రజాస్వామ్య విలువలకు పాతరవేసే చంద్రబాబు సర్కార్కు దిమ్మదిరిగేలా కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై తన నిర్ణయాన్ని ప్రకటించారు. అవకాశం దొరికొతే చాలు… నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు నిఘంటువునని స్వోత్కర్షకు పోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »నారా లోకేష్ మంత్రి కావడం ఏపీ ప్రజల అదృష్టమట..!!
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జై సింహా. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ లు ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన అల్లుడు గురించి మాట్లాడుతూ.. …
Read More »చంద్రబాబుకు బిగ్ షాక్.. సొంత గూటికి వైసీపీ ఎమ్మెల్యేలు..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఏపీ ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి.. మాయమాటలతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబుపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. అందులోనూ నాడు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓ వైపు బీజేపీ.. మరో వైపు జనసేన అధినేతలతో జతకట్టి అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకుని ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగిస్తున్న చంద్రబాబుకు మె మెల్లగా దూరం జరిగే పనిలో పడ్డారు వైసీపీ నుంచి టీడీపీలోకి …
Read More »చంద్రబాబుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలు హల్ చల్…!
ఏపీ రోజు రోజుకు రాజకీయం వెడెక్కుతంది. అధికార ..ప్రతిపక్షలు ఓక్కోసారి వారు చేసే వాఖ్యలు వారి నాయకుల మీద పడే అవకాశం ఉంటుంది. అచ్చం అలాంటిదే టీడీపీలో జరిగింది. చంద్రబాబుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అసలు ఆయన ఏమన్పారంటే చంద్రబాబు కాకుండా మరొకరైతే ఈపాటికి సీఎం పదవిని వదిలేసి పారిపోయేవారు, ఏపీని పాలించే సత్తా ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందని ప్రజలు …
Read More »చంద్రబాబుకు ఝలక్..! వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే!!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రస్తుతం తమ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకు అకారణంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీపై విమర్శలు గుప్పించే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు.. జగన్ చెంతకు చేరే పనిలో ఉన్నారు. ఈ మాటలకు రుజువు కూడా లేక పోలేదు. అవేమిటంటే.. ఇటీవల జరిగిన టీడీపీ మంత్రివర్గ విస్తరణలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోండా …
Read More »వైసీపీలోకి నందమూరి వారసుడు.. ముహూర్తం ఫిక్స్..!!
2014 ఎన్నికల్లో చంద్రబాబు బూటకు హామీలను నమ్మి.. టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. తీరా తాము చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయామని గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అంతేగాక గత సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ స్వల్ప మెజార్టీతో, అమలు కాని హామీలను గుప్పించి గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి బూటకపు హామీలు గుప్పించే పార్టీపై …
Read More »చంద్రబాబు 2 ఛండాలమైన పనులు చేశాడు.. యార్లగడ్డ
ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైరయ్యారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి పుష్కరాల సమయంలో వేలకు వేల కోట్ల నిధులు వినియోగించడం వృధా ఖర్చేనని పేర్కొన్నారు. అలాగే, 2014 ఎన్నికల సమయంలో తెలుగు భాషకు సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలోని 49వ పేజీలో ఏముందో.. దానిని, ఇంకా 2015 గిడుగు రామ్మూర్తి జయంతి …
Read More »చంద్రబాబు తాజా వ్యూహం – బీజేపీతో కటీఫ్.. కాంగ్రెస్తో దోస్తీ..!!
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న వార్త ఏమిటయ్యా అంటే.. అందరి నోట వచ్చే మాట.. కాంగ్రెస్తో నారా చంద్రబాబు దోస్తీ. అవును, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు నాయుడు పోటీ చేయనున్నారనే సమాచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా దావానంలా వ్యాపించింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇక అసలు విషయానికొస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నప్పట్నుంచి చంద్రబాబుపై బీజేపీ నాయకులు చులకనభావం …
Read More »ఏపీలో టీడీపీ తాజా గ్రాఫ్ ఎంత..? చంద్రబాబు సర్వేలో విస్తుపోయే నిజాలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన అనుచర వర్గంతో చేయించిన సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో కూడా టీడీపీదే అధికారం అన్న ధీమాతో ఉన్న చంద్రబాబు… ఇటీవల జరిపిన సర్వేలో వెలుగులోకి వచ్చిన నిజాలతో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా ఒక్కసారిగా డీలాపడ్డారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక వెల్లడించింది. 2014 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. ప్రజల సంక్షేమాన్ని …
Read More »