ఏపీలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన తనిఖీల్లో పోలీసులు భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన పేపర్లు చూపించకపోవడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఉభయ గోదావరి జల్లాల్లో ఈ తనిఖీలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరం సమీపంలో హైవేపై పోలీసులు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తున్న రెండు ట్రావెల్స్ బస్సులను చెక్ చేశారు. ఆ …
Read More »జక్కన్నా జర జాగ్రత్త..అందుకే టైట్ సెక్యూరిటీ !
ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అయితే ఈ చిత్రం విషయంలో జక్కన్న బయపడుతున్నారట. దాంతో షూటింగ్ దగ్గర మరియు ఎడిటింగ్ రూమ్ దగ్గర టైట్ సెక్యూరిటీ పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించి ఏదోక రూపంలో చిన్న చిన్న సీన్స్ లీక్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఒకటి బయటకు రావడంతో ఆయన ఇంకా బయపడుతున్నారు. ఇంతకు ముందు మగధీర, ఈగ సినిమా సమయంలో …
Read More »విమానాలు, రైళ్లలో కరోనా వైరస్ గుర్తించడానికి దేశవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్న చైనా..!
విమానాలు, రైళ్లలో , బుసుల్లో ఇలా ప్రతీచోట కరోనా వైరస్ గుర్తించడానికి దేశవ్యాప్తంగా చైనా చర్యలు తీసుకుంటుంది. నేషనల్ హెల్త్ కమిసన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే అనుమానాస్పద న్యుమోనియా ఉన్న ప్రయాణీకులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెల్లడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.ఈ చర్యలు అన్ని రవాణా మార్గాల్లో అలాగే కస్టమ్స్ మరియు సరిహద్దు తనిఖీలలో వర్తిస్తాయి.ప్రయాణీకులకు సేవలు అందించే సిబ్బంది అందరూ ముసుగులు ధరించాలని ఎన్హెచ్సి …
Read More »చంద్రబాబు చెకింగ్ పై వితండవాదం చేస్తున్న టీడీపీ.. సరైన సమాధానం చెప్పిన వైసీపీ..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామన్ మ్యాన్ లా చెకప్ చేయించుకునే ఫొటోపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. విజయవాడనుంచి హైదరాబాద్ వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన చంద్రబాబును విమానాశ్రయ అధికారులు సాధారణ ప్రయాణికుడిలా ట్రీట్ చేశారు. మెటల్ డిటెక్టర్ మార్గంలోనే ఆయన విమానాశ్రయం లాంజ్లోకి వెళ్లారు. అక్కడి విమానాశ్రయ భద్రతా సిబ్బంది చంద్రబాబును మెటల్ డిటెక్టర్తో తనిఖీ చేశారు. తర్వాత చంద్రబాబు సాధారణ ప్రయాణికులతో కలసి, వారు …
Read More »