చైనాలోని ఓ స్పా యాజమానికి, అక్కడి ఉద్యోగులకు భయానక ఘటన ఎదురైంది. 20 కిలోల కొండచిలువ పార్లర్ సీలింగ్ నుంచి కింద పడటంతో ఉద్యోగులంతా బెంబేలెత్తిపోయారు. వివరాలు.. దక్షిణా చైనాలోని ఓ స్పా ఉద్యోగికి పార్లర్లో పెద్ద శబ్ధం వినబడంతో అక్కడికి వెళ్లి చుశాడు. 10 అడుగుల భారీ కొండ చిలువ కింద పడటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే స్పా యాజమానికి చెప్పడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. …
Read More »చైనా అధ్యక్షుడి భారత పర్యటన ఖరారు..!
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. భారత ప్రధాని మోదీ, జిన్పింగ్ కలిసి చెన్నైలో ఈ నెల 11,12 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరూ కాంచీపురం జిల్లాలోని మహాబలిపురాన్ని సందర్శించనున్నారు. వీరు బేటీ అయ్యే ప్రదేశమంతా మునుపెన్నడూ లేని విధంగా కొత్త వైభవంతో కళకళ్ళాడనుంది. కేంద్ర మరియు రాష్ట్ర నిఘా అధికారులు ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
Read More »ఏ దేశమేగినా భారతీయులదే ఆధిపత్యం..!
ప్రస్తుత జనాభా ప్రకారంగా భారతదేశం రెండో స్థానంలో ఉండగా చైనా అగ్రస్థానంలో నిలిచింది. జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ తెలివితేటలు విషయానికి వస్తే మనల్ని మించినవారే లేరని చెప్పాలి. ఎందుకంటే భారతీయులు ఏ దేశంలో అడుగుపెట్టిన తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఇతర దేశాలు వాణిజ్య రంగంలో గాని, వేర్వేరు వాటిల్లో పైకి లేస్తున్నాయి అంటే దానికి కారణం భారతీయులే.ఈ క్రమంలో భారతదేశం ఒక రికార్డు కూడా సృష్టించింది. …
Read More »అదిరిపోయిన రెడ్మీ నోట్ 8 ప్రో..నెక్స్ట్ సేల్ రెండు రోజుల్లో..!
రెడ్మీ..ఈ పేరు ప్రస్తుతం ఇండియాలో మారుమొగిపోతుందని చెప్పాలి.వాళ్ళ బ్రాండ్ వస్తుంటంటే చాలు కళ్ళు మూసి తెరిచేలోపల అన్ని సేల్ అయిపోతాయి.అయితే ప్రస్తుతం రెడ్మీ నోట్ 8 ప్రో గత వారం చైనాలో రిలీజ్ చేసారు. దాంతో ఆ మొబైల్స్ విపరీతంగా సేల్స్ అవుతున్నాయి. సెప్టెంబర్ 6న సెకండ్ సేల్ పెట్టాలని రెడ్మీ సీఈఓ ప్రకటించారు. రెడ్మీ 8 సెప్టెంబర్ 17న రిలీజ్ కానుంది. ఇక రెట్లు విషయానికి వస్తే రెడ్మీ …
Read More »అడ్డదిడ్డంగా రోడ్డు దాటితే.. నీరు పడుద్ది జాగ్రత్త!
ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశాలలో ఇండియా రెండో స్థానంలో ఉండగా చైనా మొదటి స్థానంలో ఉంది.మన ఇండియా పరంగా చూసుకుంటే..దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర వహించే రవాణా సౌకర్యాలలో భారత దేశం మంచి ప్రగతిని సాధించింది.రోడ్లు, ట్రాఫిక్ రూల్స్ విషయానికి వస్తే మనదేశంలో జనాలు కొంతమంది రూల్స్ పాట్టిస్తారు.కొందరు రూల్స్ కి వ్యతిరేఖంగా నడుచుకుంటారు.ఇదే పరిస్థితి చైనాలో కూడా ఉంది.అయితే అక్కడి ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ …
Read More »తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక సంస్థ..ప్రశంసించిన కేటీఆర్
తెలంగాణ రాష్ర్టానికి ప్రముఖ కంపెనీల రాక కొనసాగుతోంది. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఒప్పో ఆర్ఆండ్డీ ఇండియా హెడ్ తస్లీమ్ ఆరిఫ్ ఈ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు స్టార్టప్లకు సహాయం చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఒప్పో ఓ ప్రకటనలో వివరించింది. స్టార్టప్లు, …
Read More »ట్రక్కు చక్రాల కింద పడి నుజ్జునుజ్జయిన బైక్ ..మహిళ అదృష్టవంతురాలు
చైనాలో ఓ మహిళ పెను ప్రమాదం బారిన పడి అదృష్టవశాత్తూ గాయాలు కాకుండా తప్పించుకుంది. ఈ సంఘటనను చూసిన చుట్టుపక్కల వారికి ఇది ఓ విచిత్రంలా తోచింది. చైనాకు చెందిన పీపుల్స్ డైలీ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ద్విచక్రవాహనం నడుపుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మలుపు తిరుగుతుండగా.. అదే దిశలో మలుపు తీసుకుంటున్న ఓ భారీ ట్రక్కు ఆమెను వెనుక నుంచి …
Read More »19 ఏళ్ల అమ్మాయి.. ‘నాతో ఫ్రీగా సెక్స్ చేస్తారా?’ అంటూ హోటల్ పేరు, రూమ్ నెంబరుతో సహా పోస్ట్‘
ఎవరైన అమ్మాయి మాట్లాడితే చాలు అల్లుకుపోదాం’ అనుకునే ప్రస్తుత రోజుల్లో… ‘సెక్స్ కోసం ఉచితంగా ఆఫర్’ ఇస్తే? ఇంకేమైనా ఉందా.. అబ్బాయిలు ఎగబడిపోరూ. ఇదిగో అక్కడ కూడా ఇదే జరిగింది. చైనాకు చెందిన 19 ఏళ్ల కియాంజిన్ యెయె అనే యువతి హోటల్ గదిలో ఒక బికినిలో ‘నాతో ఫ్రీగా సెక్స్ చేస్తారా?’ అంటూ సోషల్ మీడియాలో హోటల్ పేరు, రూమ్ నెంబరు 6316,ష అని పోస్ట్ పెట్టింది. ఆమె …
Read More »20ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఒప్పో ఎఫ్5.. ధర ఏంతో తెలుసా?
చైనీస్ హ్యాండ్సెట్ తయారీదారి ఒప్పో గురువారం తన సరికొత్త సెల్ఫీ-ఫోకస్డ్ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. ఒప్పో ఎఫ్5 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ముందు హ్యాండ్సెట్ల మాదిరిగానే ఈ కొత్త స్మార్ట్ఫోన్ కూడా సెల్ఫీలను ఫోకస్ చేసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బ్యూటీ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చింది. భారత్లో ఈ స్మార్ట్ఫోన్ నవంబర్ 2న లాంచ్ కానుంది. రెండు స్టోరేజ్ ఆప్షన్లను ఈ ఫోన్ కలిగి ఉంది. ఒకటి 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ …
Read More »