Home / Tag Archives: cm jagan (page 3)

Tag Archives: cm jagan

వైసీపీకి చుక్కలు చూపిస్తాం -మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి  పై దెందులూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్   తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్   జగన్   దొంగ హామీలు ఇచ్చారు.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నిక  ల్లో చిత్తుగా పట్టభద్రులు ఓడించారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఒక్క రూపాయితో ఐదు లక్షల విలువైన ఇల్లు కట్టిస్తానని చెప్పి …

Read More »

skoch awards : జాతీయ స్థాయిలో గుర్తింపు.. జగన్ పథకాలకు స్కాచ్ అవార్డుల పంట..

skoch awards ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే ఏ చిన్న పథకాన్ని ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. సన్నకారు రైతులు, చిన్న రైతులు మొదలగు వారందరూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి ధైర్యంగా గడుపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైయస్సార్ రైతు భరోసా పేద రైతుల జీవితాల్లో ఆనందాన్ని నింపింది అని చెప్పవచ్చు. కాగా  రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడేందుకు తీసుకువచ్చిన …

Read More »

Ap Highways : ఆంధ్రాలో త్వరలో ఐదు జాతీయ రహదారులు..

Ap Highways వైయస్సార్ సీపీ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కేవలం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందు కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు కొరకు అనేక మంచి పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారు. చేయూత, వైయస్సార్ రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు అధిక మొత్తంలో రుణాలు లభించేలా చేసి పేద ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకుని వచ్చారు. తాజాగా …

Read More »

Cm Jagan : ఆ ఒక్క పథకంతో దేశం చూపును ఆంధ్ర వైపు తిప్పిన ముఖ్యమంత్రి..

cm-jagan-meeting-on-newly-constructing-ports-and-harbers

Cm Jagan ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలు దేశమంతా గుర్తింపును పొందుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు సహాయం చేసేందుకు, వారి బాగోగులు చూసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన రైతులకు అందిస్తున్నటువంటి సేవలు జాతీయస్థాయిలో గుర్తింపును సాధిస్తున్నాయి. పేదల, రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆబికే రైతు భరోసా కేంద్రం …

Read More »

Ys Jagan Mohan Reddy : మోడీ, అమిత్ షాతో జగన్ భేటీ.. కీలక విషయాలపై చర్చ

Ys Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈరోజు ముగిసింది. ఆయన రాష్ట్రానికి సంబంధించినంత వరకు పలు సమస్యలపై మోడీ అమిత్ షా తో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాల కావస్తున్న …

Read More »

Global Industry Summit 2023: గ్లోబల్ ఇండస్ట్రీ సబ్మిట్ 2023తో ఆంధ్రాకు పెట్టుబడుల వెల్లువ..

Global Industry Summit 2023: గ్లోబల్ ఇండస్ట్రీ సబ్మిట్ 2023 విశాఖపట్నంలో జరిగిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పరిశ్రమంలో మరియు పెట్టుబడులు ఆకర్షించి ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి అందరికీ మంచి చేయాలని ఉద్దేశంతో ఈ సమ్మిట్ ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్ ఏర్పాటు చేయడం వలన ఏపీలో పెట్టుబడిలో పెట్టడానికి ఏపీతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ …

Read More »

RAITHU BHAROSA: రైతు భరోసా నిధులు విడుదల

CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

RAITHU BHAROSA: నాలుగో ఏడాదికి సంబంధించి వైఎస్ ఆర్ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రంల బాగుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువగానే ప్రజలకు మేలు చేశామని వెల్లడించారు. రైతులకు ఏటా 13500 రూపాయలు అందిస్తున్నామని సీఎం ప్రస్తావించారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ …

Read More »

RAITHU BHAROSA: నాలుగో ఏడాది మూడో విడత రైతు భరోసా ఎప్పుడు జమవుతుందంటే..

cm jagan distribute rythu bharosa

RAITHU BHAROSA: నాలుగో ఏడాది మూడో విడత రైతు భరోసా ఎప్పుడు జమవుతుందంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. ఆంధ్రా రైతులకు వైయస్సార్ రైతు భరోసా నిధులు రేపు విడుదల కానున్నాయి.. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు గుంటురు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. వైసిపి ప్రభుత్వం ఇప్పటికే రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చింది అలాగే నష్టపోయిన రైతులకు …

Read More »

BUGGANA: చంద్రబాబుకు తప్పుడు ప్రచారం చేయడం తప్ప మరోకటి తెలీదు: బుగ్గన

BUGGANA: చంద్రబాబుకు తప్పుడు ప్రచారం చేయడం తప్ప….మరోకటి లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2019 నుంచి క్రైం రేటు తగ్గిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా దాడులు లేవని అన్నారు. అక్రమ కేసులు కూడా నమోదు కాలేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేయడం తప్ప మరో పని చేతకాదని …

Read More »

CM JAGAN: ఇంధనశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

CM REVIEW MEETING ON ENERGY DEPARTMENT

CM JAGAN: ఇంధనశాఖపై ముఖ్యమంత్రి జగన్ తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎండాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ కొరత ఉండకూడదని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కరెంట్ కొరత వల్ల విద్యుత్ కోత సమస్యలు రాకూడదని….ఆ విధంగా తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులెప్పుడూ పరిస్థితికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బొగ్గు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat