chelluboyina: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోందని బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి జగన్ మొదటి స్థానంలో ఉంచారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లు లాగా చూస్తున్నారని మంత్రి పునరుద్ఘాటించారు. ఎమ్ ఎస్ ఎంఈలకు మార్కెట్లో విస్తృత ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని మంత్రి అన్నారు. కరోనా కష్ట కాలంలో ఆర్థిక సంక్షోభం నుంచి …
Read More »JAGAN: త్వరలో విశాఖ షిఫ్ట్ అవుతా
JAGAN: త్వరలో విశాఖ షిఫ్ట్ అవుతానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధానిగా విశాఖ ఉండనుందని వ్యాఖ్యానించారు. దిల్లిలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. విశాఖ….ఏపీకి కొత్త రాజధాని కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న ఇన్వెస్టర్ల సదస్సుకు రావాలని ప్రతినిధులను ఆహ్వానించారు. సమావేశానికి వచ్చిన ప్రతినిధులంతా …
Read More »minister venu gopalakrishna: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చారన్న మంత్రి చెల్లుబోయిన
minister venu gopalakrishna: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రతిపక్ష నేతగా తెదేపా అధినేత చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు విని మోసపోయిన ప్రజలు….ఓటుతో సరైన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. లోకేశ్ …
Read More »CM JAGAN: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న సీఎం
CM JAGAN: దురుద్దేశంతోనే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పంచాయతీ, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేసి….కొత్త రోడ్లను నాణ్యతతో వేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని…..అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు. ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందని …
Read More »Amaravati: విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహం
Amaravati: విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి…..అధికారులతో సమీక్ష నిర్వహించారు. విగ్రహం తయారీ, దానిచుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై అధికారులతో చర్చించారు. మంత్రులు మేరుగు నాగార్జున, బొత్స, సీఎస్, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఎత్తు పీఠంతో కలుపుకుని …
Read More »Ysrcp : విభేదాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి అందరూ కలిసి పని చేయాలన్న సీఎం జగన్…
Ysrcp : రానున్న ఎన్నికలలో కూడా అధికారమే లక్ష్యంగా వైసీపీ నేతలంతా కలిసి పనిచేయాలని, విబేధాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి అందరూ ఒక్కటి కావాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జగన్ సమావేశామయ్యారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. ఈ …
Read More »politics : పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జగన్..
politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడు బడ్డుకొండ మనిదీప్ వివాహానికు హాజరయ్యారు.. విజయనగరం దాకమర్రి జంక్షన్ రఘు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు స్నేహ, మణిదీప్లను ఆశీర్వదించారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పెద్ద కుమారుడు వివాహం భీమునిపట్నం మండలం దాకమర్రిలో జరిగింది అయితే ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు …
Read More »politics : వైయస్సార్సీపి నాయకుడు మృతి చెందటంతో ఆయన కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన జగన్..
politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును నిరూపించుకున్నారు ఎప్పుడు పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పుకొస్తున్న జగన్ మరోసారి ఆ విషయాన్ని నిరూపించుకున్నారు వైయస్సార్సీపీకి చెందిన ఓ నాయకుడు మృతి చెందగా అతని కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తన పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పుకొస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో తాజాగా …
Read More »Political Fight : ఒకే వేదిక పైకి రానున్న సీఎం జగన్, చంద్రబాబు… ఎప్పుడంటే !
Political Fight : ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య రోజుకో రచ్చ జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య బూతు పురాణం కొనసాగుతోంది. ఎవ్వరు కూడా తక్కేవేం కాదన్నట్లు వైసీపీ నేతలు, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎవ్వరు కూడా తక్కేవేం కాదన్నట్లు కొనసాగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. గతంలో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ ను …
Read More »Cm Jagan : మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్… చిన్నారి వైద్యం కోసం !
Cm Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. నరసన్నపేట పర్యటనలో భాగంగా కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో కాన్వాయ్ నుంచి బాధితులను గమనించి వాహనం నిలిపివేసి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి తమ కుమార్తె ఇంద్రజకు (7) అవసరమైన వైద్య సాయం అందించాలని సీఎం వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. ఇంద్రజ అనారోగ్య సమస్యను …
Read More »