ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయస్సును పెంచుతామని ముఖ్యమంత్రి …
Read More »సీఎం కేసీఆర్ తో అసదుద్దీన్ ఒవైసీ భేటీ.. ఎందుకంటే..?
సీఎం కేసీఆర్ తో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ యునైటెడ్ ముస్లిం ఫోరం నాయకులతో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. సుమారు 3 గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశమనంతరం ఎంపీ అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ..ఎన్ఆర్సీని వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్ను కోరాం. సీఏఏ, ఎన్ఆర్సీ అమలు చేయొద్దని సీఎంకు లేఖ సమర్పించాం. రాజకీయ పార్టీలతో సమావేశం అవుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ తమ …
Read More »రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్..!!
గులాబీ దళపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించేందుకు యాదాద్రికి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే రేపు ఉదయం 11 గంటలకు స్వామి వారిని దర్శించుకుని అనంతరం పనులను పరిశీలించనున్నారు. ఇప్పటికే యాదాద్రి ఆలయం కొన్ని నిర్మాణాలు పూర్తికాగా ప్రస్తుతం ఫెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు, స్తపతులు రాత్రిబంవళ్లు శ్రమిస్తున్నారు. ఈ నెల చివరిలోపు పనులు పూర్తి చేసేందుకు …
Read More »హ్యాట్సాఫ్ టూ కేసీఆర్.. అసెంబ్లీలో సీఎం జగన్
మహిళలపై అత్యాచారాలకు చట్టాలు ఎన్ని వున్నా వాటి వల్ల ఎంత ఉపయోగం అన్న విషయం మాత్రం అనుమానమేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా బిల్లుపై ఆయన మాట్లాడుతూ నిర్భయ అత్యాచారం కేసు జరిగి ఎంత కాలమైంది, ఇంతవరకు ఆ కేసులో తీసుకున్న చర్యలు నిరుత్సాహంగానే వున్నాయన్నారు. దిశ హత్యాచార సంఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యకు హ్యాట్సాఫ్ అన్నారు. ఆడపిల్లల …
Read More »మిషన్భగీరథతో దేశానికి సరికొత్త దిశ.. జార్ఖండ్ అధికారి
మిషన్ భగీరథతో దేశానికి సరికొత్త దిశను తెలంగాణ నిర్దేశించింది అన్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సునీల్ కుమార్. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాల పెంపుపై తెలంగాణకు ఉన్న చిత్తశుద్దికి మిషన్ భగీరథ నే నిదర్శనం అన్నారు. ఇవాళ మిషన్ భగీరథ గజ్వెల్ సెగ్మెంట్ లో పర్యటించిన సునీల్ కుమార్, ప్రతీ ఒక్క ఇంటికి శుద్ది చేసిన నీటిని సరాఫరా చేయడం తెలంగాణ ప్రభుత్వ ముందుచూపు అని ప్రశంసించారు. ముందుగాల …
Read More »దిశ నిందితుల ఎన్కౌంటర్పై మంత్రి తలసాని స్పందన..!
డిసెంబర్ 6 , శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్లోని చటాన్పల్లి బ్రిడ్జి వద్ద దిశ కేసులోని నలుగురు నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారు. నిజానికి దిశ హత్యాకాండ జరిగిన దగ్గర నుంచి తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా లెక్క చేయక ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. కాగా తాజాగా జరిగిన ఈ ఎన్కౌంటర్ పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం …
Read More »ఆ ఘనత సీఎం కేసీఆర్దే..మంత్రి శ్రీనివాస్గౌడ్
బీసీకులాల ఆత్మగౌరవ భవనాల కోసం రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో 13 కులాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాలను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా వాటిని పరిరక్షించేందుకు వీలుగా బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం బీసీసంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. గతంలో వెనుకబడిన కులాలు అంటే చిన్నచూపు ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ వెనుకబడిన కులాలవారు కూడా గొప్పస్థాయికి …
Read More »ఎమ్మెల్యే రేఖా నాయక్ కూతురి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరు
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న శ్రీమతి రేఖా నాయక్ దంపతుల తనయ వివాహమహోత్సవానికి ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్తో పాటు ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి …
Read More »నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం..మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణమైన హాత్యకు గురైన సంగతి విదితమే. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”షాద్ నగర్లో జరిగిన ఘటన చాలా బాధాకరమైనదన్నారు. బాధితురాలి కుటుంబానికి చెందిన ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆయన అన్నారు.ఈ …
Read More »మరికాసేపట్లో కేసీఆర్ ప్రెస్ మీట్..!!
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ భేటీలో ఆర్టీసీపైనే ప్రధానంగా చర్చ జరిగిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో…ఆర్టీసీ అంశంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లో తీసుకోవడంపై ఆయన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే అంశంపై వారితో పాటు తెలంగాణ ప్రజలందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. …
Read More »