ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రం చూసిన ప్రజలందరికి ఒక విషయమైతే బాగా అర్దమైంది.ఇందులో పాత్రలు గురించి చెప్పుకుంటే..పూర్తిగా విలన్ గా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును చూపించగా,హీరోగా చంద్రబాబుని చూపించారు.అయితే దీనిపై స్పందించిన నాదెండ్ల కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.తాను సినిమా చూడలేదని కాని చూసినవారంత తననే విలన్ అనుకుంటున్నారని అన్నారు.నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్ వారసులు తీసారు.ఒకపక్క …
Read More »అతడు కామసూత్ర దర్శకుడు…నటి సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ వివాస్పద నటిగా పేరు సంపాదించిన శ్రీరెడ్డి మరోసారి తన నోటికి పదును పెట్టింది.కొన్ని రోజులుగా ఎవరికీ కనిపించకుండా సైలెంట్గా ఉన్న ఈమె సడన్ ఎంట్రీ ఇచ్చింది.ఓ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీరెడ్డి కొన్ని విషయాలు గురించి ప్రేక్షకులకు చెప్పింది.తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్పై తను చేసిన ప్రయత్నం గురించి అందరికి తెలిసిందే.టాలీవుడ్లో అవకాశాలు రావాలంటే ఎవడి పక్కలోనైన పడుకుంటేనే వస్తాయని చెప్పి పెద్ద దుమారమే సృష్టించింది. ఇప్పుడు మరోమారు …
Read More »ట్విటర్ వేదికగా చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు…ఎంపీ విజయసాయిరెడ్డి
దీక్షతో ఢిల్లీలో హడావిడి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు, తనయుడు లోకేష్ను ఏకిపారేశారు. నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి కదా. ఈ చొక్కాల్లో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు.. అంటూ ఎద్దేవా చేశారు. …
Read More »చంద్రబాబుకు రక్తం మరుగుతుందట.. ఫన్నీ కామెంట్స్ చేసిన హీరో..ఎవరో తెలుసా?
కొన్ని రోజులుగా హీరో నాగబాబు రాజకీయ నాయకులపై కామెంట్స్ చేస్తు సంచలనం సృష్టిస్తున్న విషయం అందరికి తెలిసిందే.తన తమ్ముడైన పవన్ కల్యాణ్ పార్టీ జనసేనను ఏపీలో గెలిపించాలని కష్టపడుతున్నాడు.ఈ మేరకు సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నాడు.మొన్న జగన్,లోకేష్ ను టార్గెట్ చేసిన నాగబాబు తాజాగా చంద్రబాబు పై వ్యాఖ్యలు చేస్తు ఓ వీడియోను విడుదల చేశాడు.జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ సభ్యులపై మండిపడి వాళ్ళ తీరు చూస్తుంటే రక్తం మరుగుతోందని …
Read More »టీడీపీకి ”హ్యాండ్”ఇస్తున్న అయ్యన్నపాత్రుడు..!!
ఏపీ టీడీపీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..NTR టీడీపీ పార్టీ పెట్టిందే, కాంగ్రెస్ పార్టీ అరాచకాల్ని అరికట్టడానికి.. అలాంటిది పోయి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీతో మేము చేతులు కలిపితే, జనాలు బట్టలు ఊడదీసి తంతారంటూ అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే పరిస్థితి వస్తే.. అంతకంటే దుర్మాగ్గపు పని మరొకటి ఉండదని అయన మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీ …
Read More »పట్టిసీమలో పనికిరాని మంత్రి దేవినేని ఉమా గాడు: కొడాలి నాని సంచలన వాఖ్యలు
ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 155వ రోజు పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడ నెహ్రౌచౌక్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పేదల గురించి ఆలోచించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో పేదల కోసం 5 వేలకు పైగా ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్సార్దేనని తెలిపారు. పేదలకు ఉచిత వైద్యం అందించడం …
Read More »సోషల్ మీడియాలో అశ్లీల వీడియో ..శ్రీరెడ్డి క్లారిటీ ..!
శ్రీరెడ్డి గత కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన పేరు .ఎప్పటి నుండో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద తనదైన స్టైల్ లో పోరాడి దేశ వ్యాప్తంగా పేరు గాంచిన ప్రముఖ నటి .ఆ తర్వాత జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పై అభ్యంతకర వ్యాఖ్యలు చేసి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శ్రీరెడ్డి మరోసారి సంచలన వార్తకు …
Read More »కేసుల మాఫీ కోసం.. ”కేంద్రం కాళ్లుపట్టుకున్న వ్యక్తి జగన్”..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తనమీద ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు తమ పార్టీ ఎంపీలను ఢిల్లీ చుట్టూ తిప్పుతున్నారని, పైపైకి మా పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని తన సొంత పత్రికలో ప్రకటనలు ఇప్పిస్తున్నారని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు. కాగా, ఇవాళ కళా వెంకట్రావు అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ …
Read More »చంద్రబాబు గురించి బీభత్సమైన స్టోరీ చెప్పిన జగన్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అటు మోడీ ప్రభుత్వంపై, ఇటు చంద్రబాబు సర్కార్పై విరుచుకుపడ్డారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును దుయ్యబట్టారు. మోడీ, చంద్రబాబు కలిసి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్నారు. ఓటుకు నోటు కేసులో కేంద్ర పెద్దలవద్ద సాగిలపడి.. ప్రత్యేక హోదా కావాలన్న ఏపీ ప్రజల ఆకాంక్షను …
Read More »వైఎస్ జగన్వి ఊరపంది ఆలోచనలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై ఫిరాయింపు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఆదినారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ను ఊరపందితో పోల్చారు. జగన్వి ఊరపంది ఆలోచనలని, జగన్ దగుల్బాజి ఆలోచనవల్ల ప్రధాని మోడీకి నోటీసులు వచ్చాయని, బీజేపీ వైఎస్ జగన్ను దగ్గరకు రానివ్వదని ఆదినారాయణరెడ్డి జోస్యం చెప్పారు. see also : జగన్ దమ్మున్న మగాడు.. కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..!! see …
Read More »