Home / Tag Archives: cricket news

Tag Archives: cricket news

చెన్నై కి రోహిత్ ఆడితే..?

టీమిండియా కెప్టెన్  రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో అతను వేరే జట్లకు ఆడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా మాజీ చెన్నై ప్లేయర్ బద్రినాథ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. ఒకవేళ రోహిత్  చెన్నై కి ఆడితే ఎలా ఉంటుంది అని పేర్కొన్నారు. చెన్నైకి రోహిత్ ఆడాలని, ధోనీ తర్వాత అతడిని కెప్టెన్ చేయాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read More »

ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన భారత్

టీమిండియా మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ లోనే అత్యధిక పరుగుల విజయం నమోదు చేసింది టీమిండియా మహిళల జట్టు. ముంబైలోని డా. డివై పాటిల్ మైదానంలో ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా మూడోందల నలబై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఇంగ్లాండ్ తొలి రెండో ఇన్నింగ్సుల్లో నూట ముప్పౌ ఆరు.. నూట ముప్పై  ఒకటి పరుగులకు …

Read More »

సూర్యకుమార్ పోస్టు వైరల్

టీమిండియా తాత్కాలిక టీ20 కెప్టెన్ సూర్యకుమార్ పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ నుండి తప్పించడంతో సూర్యకుమార్ తన ఇన్ స్టాగ్రామ్ లో స్పందిస్తూ హార్ట్ బ్రేక్ ఏమోజీని పోస్టు చేశారు. గత కొన్నేళ్ళుగా రోహిత్ శర్మ సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ కి కీలక ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. తాజాగా ముంబై తీసుకున్న నిర్ణయం సూర్యకు కూడా మింగుడు పడట్లేదని అభిమానులు …

Read More »

ధోనీకి అరుదైన గౌరవం

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన వాడిన 7వ నంబర్ జెర్సీని ఇకపై ఏ ఇతర ప్లేయర్ తీసుకోకుండా రిటైర్ చేయనుంది. క్రికెట్ కు మిస్టర్ కూల్ చేసిన సేవకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఆటగాళ్ల కోసం 60 రకాల బేసి సంఖ్యలను కేటాయించామని తెలిపారు. గతంలో లెజెండరీ క్రికెటర్ సచిన్ వాడిన 10వ …

Read More »

టీమిండియాకు బిగ్ షాక్

ప్రస్తుతం జరుగుతున్న  వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ హార్దిక్ పాండ్యా  ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. కాలి మ‌డిమకు గాయం కావ‌డంతో.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ స‌మ‌యంలో అత‌ను గాయ‌ప‌డ్డాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం హార్దిక్ పాండ్యా స్థానంలో ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ను తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత ఆస్ట్రేలియాతో జ‌రిగే అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా హార్దిక్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు. ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికాతో జ‌రిగే మూడు …

Read More »

టీమిండియాకు బిగ్ షాక్

ప్రస్తుతం వరల్డ్ కప్ లో   సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ జట్టుకు అద్భుత ఆరంభాలను ఇస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక తన అద్భుత కెప్టెన్సీతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అన్ని విధాల జట్టును ముందుండి నడిపిస్తున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడకపోతే ఇంగ్లండ్‌ను ఎదుర్కొవడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చీలమండ గాయంతో బాధపడుతున్న …

Read More »

అజారుద్దీన్‌పై నాన్ బెయిల‌బుల్ కేసు

టీమిండియా సీనియర్ మాజీ ఆటగాడు  అజారుద్దీన్‌పై నాన్ బెయిల‌బుల్ కేసు న‌మోదైంది. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామాగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ జ‌రిగింద‌ని ఆరోపిస్తూ హెచ్‌సీఏ సీఈవో సునీల్ చేసిన‌ ఫిర్యాదుతో ఉప్ప‌ల్ పోలీసులు ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర్చీలు, జిమ్ సామాగ్రితో సహా అనేక పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జ‌రిగాయని సీఈవో ఫిర్యాదులో …

Read More »

విరాట్‌ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

 టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ నికర ఆస్తుల విలువ తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ‘స్టాక్‌ గ్రో’ అనే కంపెనీ గణాంకాల ప్రకారం విరాట్‌ నికర ఆస్తుల విలువ రూ.1050 కోట్లు అని తెలింది. అంతర్జాతీయ క్రికెటర్లు అర్జిస్తున్న ఆదాయంలో ఇదే అత్యధికం.సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రికెటర్‌గానే కాక.. ఆసియాలోనే టాప్‌లో నిలిచిన కోహ్లీ.. ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు దాదాపు 9 కోట్లు చార్జ్‌ చేస్తున్నట్లు సమాచారం. …

Read More »

వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

భారత్‌ వేదికగా ఈ ఏడాది చివర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌ ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించింది. ప్రతిపాదిత షెడ్యూల్‌ ప్రకారం టీమిండియా కెప్టెన్  రోహిత్‌ సేన అక్టోబర్‌ 8న చెన్నై వేదికగా తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. లీగ్‌ దశలో టీమ్‌ఇండియా తొమ్మిది మైదానాల్లో మ్యాచ్‌లు ఆడనుండగా.. అందులో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. తొలి మ్యాచ్‌లో డిఫెండిగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో రన్నరప్‌ న్యూజిలాండ్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ …

Read More »

ధోనీపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

2007, 2011 వరల్డ్ కప్ లలో భారత్ సమిష్టిగా రాణించి గెలిస్తే.. కెప్టెన్ ధోనీని హీరోని చేశారని టీమిండియా మాజీ ఆటగాడు..ఎంపీ గౌతమ్ గంభీర్ విమర్శించారు.  ఐసీసీ ట్రోఫీల్లో గెలవడం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కే సాధ్యమని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై స్పందించిన గంభీర్.. ‘ICC టోర్నమెంట్లలో మనోళ్లు వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వేరే జట్లు సమష్టిగా ప్రదర్శన చేస్తాయి. 2007, 2011 WCలలో భారత్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat