ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విజయాలతో తన అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో సరికొత్త పాత్రలో తన అభిమానులను కనువిందు చేయడానికి సిద్ధమయ్యారు.వచ్చే నెల ఏడో తారీఖు నుండి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న సంగతి విదితమే. గత ఐపీఎల్ సీజన్లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించడమే కాకుండా ఆయా ప్రాంచేజీలతో పాటుగా బీసీసీఐ కు కూడా కనకవర్షం కురిపించింది.ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ …
Read More »క్రికెటర్ మహమ్మద్ షమీ కు రోడ్డు ప్రమాదం..!
గత కొద్దీ రోజులుగా ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియా లో తెగ వినపడుతున్న పేరు టీం ఇండియా ఆటగాడు మహమ్మద్ షమీ .గత పక్షం రోజులుగా తన భార్య హసిన్ జహాన్ తో వివాదాలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు .తాజాగా క్రికెటర్ షమీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు . డెహ్రాడూన్ నుండి దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్ళుతుండగా ఈ ప్రమాదం జరిగింది .అయితే స్వల్ప …
Read More »భారత ఆటగాడు 20 బంతుల్లో ఏకంగా 14 సిక్స్లు.. 4 పోర్లు ..మొత్తం స్కోర్ ఏంత చేశాడో తెలుసా..!
జేసీ ముఖర్జీ ట్రోఫీలో ఆడుతోన్న వృద్ధిమాన్ సాహా చెలరేగిపోయి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. 20 బంతుల్లో శతకం సాధించడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీకి తరలించాలి. అప్పుడైతేనే శతకం సాధించగలం. తాజాగా భారత ఆటగాడు వృద్ధిమాన్ సాహా 20 బంతుల్లో 102 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. ఇందులో 14 సిక్స్లు ఉండగా.. నాలుగు పోర్లు ఉన్నాయి 20 బంతుల్లో ఏకంగా 14 …
Read More »స్టార్ బ్యాట్స్మన్ క్రికెట్కు గుడ్బై
ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు పోందిన పీటర్సన్ భవిష్యత్తులో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి క్రికెట్ అభిమానులను కంగారు పెట్టించాడు. ‘స్విచ్ షాట్’ ఇన్వెంటర్, స్టార్ బ్యాట్స్మన్ కెవిన్ పీటర్సన్ ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మన్గా రికార్డులకెక్కాడు. 14 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు. సోషల్ మీడియా ద్వారా శనివారం ఆయన …
Read More »టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీంఇండియా
సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా టాస్ ఓడిపోవడంతో బ్యాటింగ్ కు దిగింది.ఇప్పటికే వన్డే సిరిస్ 1-5తో టీం ఇండియా గెలుపొందిన సంగతి తెల్సిందే.అయితే ముందు బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియాలోకి సీనియర్ ఆటగాడు సురేష్ రైనా చాలా రోజుల తర్వాత తిరిగొచ్చాడు.హార్దిక్ పాండ్యా కాకుండా ముగ్గురు రెగ్యులర్ పేసర్లతో భారత్ బరిలోకి దిగుతుంది.మోకాలి గాయంతో డివిలియర్స్ జట్టుకు దూరమయ్యాడు.జేపీ డుమిని కెప్టెన్ …
Read More »నాలుగో వన్డేలో .. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్…వీడియో
దక్షిణాఫ్రికాతో భారత్ న్యూ వాండరర్స్ మైదానంలో శనివారం జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టేశాడు. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పట్టి ఔరా! అనిపించాడు. ఈ క్యాచ్తో భారత్ భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. సఫారీ స్పీడ్స్టర్ రబాడ వేసిన 47వ ఓవర్ ఆఖరి బంతిని భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య భారీ షాట్కు ప్రయత్నించాడు. ఐతే …
Read More »లసిత్ మలింగ క్రికెట్కు రిటైర్మెంట్ గురించి ప్రకటన..!
ప్రపంచ క్రికెట్లో శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. విభిన్నమైన బౌలింగ్ శైలితో పదునైన యార్కర్లు, స్వింగ్ బంతులు వేసే మలింగ.. బ్యాట్స్మెన్ పాలిట సింహస్వప్నమే. శ్రీలంక జట్టు ఆటగాడైనా భారత్లో ఎంతో మంది ఫ్యాన్స్ అతని సొంతం. ముంబై ఇండియన్స్ తరపున ఆడే ఈ బౌలర్ ఇక క్రికెట్ ఆడనని సంచలన నిర్ణయానికి వచ్చాడు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తా అంటున్నాడు. తాజాగా మలింగ …
Read More »దక్షిణాఫ్రికా వన్డేలో ధోనీ కళ్లు మూసి తెరిచేలోపు…కళ్లు చెదిరే స్టంపింగ్..!
భారత్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి వికెట్ల వెనుక తన చురుకుతనం చూపాడు. బుదవారం కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఓ కళ్లు చెదిరే స్టంపింగ్ చేశాడు. వికెట్ల వెనకాల మెరుపు వేగంతో కదిలే మిస్టర్ కూల్.. కళ్లు మూసి తెరిచేలోపు స్టంపింగ్ చేసి అదుర్స్ అనిపించాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్ రెండో బంతిని హిట్ చేసేందుకు దక్షిణాఫ్రికా …
Read More »అండర్ 19 వరల్డ్ కప్ : పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోకి యువభారత్ అడుగుపెట్టింది. న్యూజిలాండ్లోని క్రెస్ట్ చర్చ్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత కుర్రోళ్ళు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తు చేశారు. భారత యువ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కుర్రోళ్లు పెవిలియన్కు వరుసగా క్యూ కట్టారు. పాక్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఏకంగా 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ …
Read More »విశాఖలో శ్రీలంక జట్టు ప్రయాణిస్తోన్న బస్సుకు త్రుటిలో ప్రమాదం
ఈనెల 17వ తేదీ ఆదివారం రోజు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మూడో వన్డే మ్యాచ్కు టీమిండియా శ్రీలంక జట్లు విశాఖ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీలంక జట్టు ప్రయాణిస్తోన్న బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది.శుక్రవారం నోవాటెల్ హోటల్ నుంచి స్టేడియానికి నెట్ప్రాక్టీస్కు బయలుదేరిన బస్సు హోటల్ సమీపంలో గోడను ఢీకొనడంతో దానిలో ఉన్న లంక క్రికెటర్లు కలవరపాటుకు గురయ్యారు. వెంటనే డ్రైవరు తేరుకుని బస్సును …
Read More »