సాధారణంగా మనకు తెల్సిన వారికీ కొత్తగా పెళ్లి అయితే నిండు నూరేళ్ళు సిరిసంపదలతో ..పిల్లాపాపలతో కల్సి ఉండాలని ఆశీర్వాదిస్తాము .లేదా మనకు తోచిన విధంగా తగిన బహుమతి కానుకలను సమర్పించుకుంటాం .కానీ ఇటివల పెళ్లితో ఒకటైన ప్రేమపక్షులు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ,,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ లను ఉద్దేశించి టీం ఇండియా ఆటగాడు రోహిత్ శర్మ ఏమని సలహా ఇచ్చాడో తెలుసా . రోహిత్ …
Read More »10నెంబర్ జెర్సీ వివాదం .బీసీసీఐ క్లారీటీ ..
క్రికెట్ దేవుడు ,టీం ఇండియా లెజండరీ ఆటగాడు ,కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్ రంగాన్ని శాసించిన మకుటం లేని మహారాజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10 పై గత కొంత కాలంగా వివాదం నెలకొన్న సంగతి తెల్సిందే .అయితే సచిన్ జెర్సీ మీద నెలకొన్న వివాదంపై బీసీసీఐ క్లారీటి ఇచ్చింది . అందులో భాగంగా బీసీసీఐ ఈ వివాదంపై స్పందిస్తూ “ఇక నుండి అంతర్జాతీయ …
Read More »ఈ ఏడాది విరాట్ ప్రపంచ రికార్డు ..
టీం ఇండియా -శ్రీలంక మధ్య నాగపూర్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 205 పరుగులకే లంక అల్ ఔట్ అయింది .అయితే ,మొదటి ఇన్నింగ్స్ ను మొదలెట్టిన టీం ఇండియా 168 ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి 568 పరుగులు చేసింది . ఈ మ్యాచ్ లో టీంఇండియా ఆటగాళ్ళు మురళి విజయ్ (128 ),పుజారా …
Read More »మిథాలీ రాజ్ కు ఆ కోరిక ఉందంట…మరి ఎవరు పిలుస్తారో..
సినీ స్టార్ అనగానే ఆ కిక్కే వేరు. అందుకే చాలామంది వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటారు. ఇప్పటికే పలువురు స్పోర్ట్ స్టార్స్ వెండితెరపై తళుక్కుమని మెరిశారు. తాజాగా ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అవకాశం దొరికినప్పుడల్లా కెమేరాలకు గ్లామర్ ఫోజులిస్తున్నారు. ఐతే ఈ గ్లామర్ ఫోటోలివ్వడం వెనుక సినిమాల్లో నటించాలనే కోర్కె వుందని ఆమె ఇప్పటివరకూ చెప్పలేదు కానీ ఫోటోలను చూసిన వారు మాత్రం ఆమె ఖచ్చితంగా …
Read More »ఆ క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన అనుష్క
క్రికెటర్లకు మన దేశంలో ఉన్న క్రేజే వేరు. తమ ఆటతీరుతో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. కోహ్లీ, పాండ్య, బుమ్రా, భువనేశ్వర్ లాంటి యువ ఆటగాళ్లకు మహిళా అభిమానులే ఎక్కువ. ఇంతకుముందు సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోనీ తదితర క్రికెటర్లను ఎంతో మంది తమ కలల రాకుమారుడిగా వూహించుకునే వాళ్లు. మొన్నటికి మొన్న బాలీవుడ్ భామ కైరా అడ్వాణీ.. మహేంద్ర సింగ్ …
Read More »ఫిక్సింగ్ కుంభకోణం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీశాంత్
టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నా మీద కేవలం బీసీసీఐ నిషేధం విదించింది.. కానీ ఐసీసీ కాదుగా’ అందుకే భారత్లో ఆడే అవకాశం ఇవ్వకపోతే వేరే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ఇటీవల చెప్పిన శ్రీశాంత్.. ఫిక్సింగ్ కు సంబంధించిన పలు అంశాలను వెల్లడించినట్లు సమాచారం. ‘ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్ లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్తో సంబంధం ఉంది. కానీ బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించింది. …
Read More »కోహ్లీ చిన్నప్పుడు ఆశిష్ నెహ్రాతో దిగిన ఫోటో…. ఈ రోజు ఏ స్థానంలో ఉన్నాడో
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్నప్పుడు సీనియర్ క్రికెటర్ ఆశిష్ నెహ్రాతో దిగిన ఫోటో ఒకటి ఈ మధ్య విపరీతంగా వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నెహ్రా రిటైరవుతున్న సందర్భంగా ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయం కాస్తా నెహ్రా దృష్టికి వెళ్లడంతో.. ఈ వెటరన్ క్రికెటర్ స్పందించాడు. ‘‘నేను సోషల్ మీడియాలో లేను. అయితే విరాట్ కోహ్లీ ఇవాళ ఏ స్థానంలో ఉన్నాడో …
Read More »కోహ్లీ కొంప మునిగేనా..?
మూడు ట్వంటీ 20ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్తో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా టీ 20 ఫార్మాట్ లో కివీస్ పై తొలి విజయాన్ని అందుకున్న భారత్ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అయితే ఆ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంపముంచాడు అదేంటి భారత్ ఈ మ్యాచ్లో …
Read More »ముంబయి ఇండియన్స్కు పాండ్య … వీడ్కోలు
టీమిండియా యువ ఆల్రౌండర్, హార్డ్హిట్టర్ హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్కు వీడ్కోలు పలకనున్నట్టు సమాచారం. ఐపీఎల్-2018 మెగా వేలంలో పాల్గొనేందుకు ఆయన సముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ విషయాన్ని బీసీసీఐకి వెల్లడించాడని వార్తలు వస్తున్నాయి. 2018 ఏప్రిల్ 4న ఐపీఎల్-11 ప్రారంభానికి దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఉంటుంది. కన్నేసిన బెంగళూరు గత సీజన్లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలవడంతో హార్దిక్ పాండ్య …
Read More »రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం సాదించింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను 1-1తో సమం చేసింది టీమిండియా. 231 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ (7)ను కోల్పోయింది. అయితే కెప్టెన్ కోహ్లీ, శిఖర్ ధవన్లు కలిసి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా …
Read More »