తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.. ఈ క్రమంలో వరంగల్ లో బీటెక్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. తను ప్రేమించిన వ్యక్తితో దిగిన ఫొటోలను అతను మరొకరికి పంపడం, వాటితో బ్లాక్ మెయిల్ చేయడంతోనే ఆమె ఉరేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ భూపాలపల్లికి చెందినవారని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో …
Read More »పెను విషాదం.. అందరూ చూస్తుండగానే ప్రేమికులు
రైలు బయలుదేరిన కాసేపటికి ఓ ప్రేమ జంట అందులో నుంచి దూకేసింది. ఈ హఠాత్పరిణామానికి రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఘటన చెన్నై బీచ్లో గురువారం రాత్రి చోటుచేసుకోగా.. ప్రేమికుల్లో యువతి అక్కడికక్కడే కన్నుమూసింది. యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనిని గమనించిన కో పైలట్ రైలును తక్షణమే ఆపేశాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న మాంబళం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు …
Read More »ఆంధ్రప్రదేశ్లో దారుణం
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి మోజులోపడి ఓ బాలిక కన్న తండ్రిపై దాడికి పాల్పడింది. నగరంలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉన్నది. ఆమెకు ఐటీఐ చదువుతున్న ఓ బాలుడితో పరిచయమైంది. రోజులు గుడుస్తున్న కొద్ది అదికాస్త ప్రేమగా మారింది.అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె.. తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. …
Read More »ఒడిశాలో మరో రష్యా వ్యక్తి మృతి
ఒడిశాలో మరో రష్యా వ్యక్తి శవమై తేలాడు. గత 15 రోజుల్లో ఆ దేశానికి చెందిన మూడో వ్యక్తి ఒడిశాలో మరణించాడు. అతన్ని మిల్యకోవ్ సెర్గీగా గుర్తించారు. జగత్సింగ్పుర్ జిల్లాలోని పారాదీప్ పోర్టు వద్ద ఉన్న ఓ షిప్లో అతన్ని మృతదేహాన్ని పసికట్టారు. బంగ్లాదేశ్లోని చిట్టాగాంగ్ నుంచి పారాదీప్ మీదుగా ఆ నౌక ముంబై వెళ్తోంది. ఆ షిప్లో సెర్గీ చీఫ్ ఇంజినీర్గా ఉన్నారు.ఇవాళ ఉదయం 4.30 నిమిషాలకు షిప్లోని …
Read More »సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం!
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో పది మంది తీవ్రంగా గాయపడడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. మునగాల మండల కేంద్రం శివారులోని పెట్రోలు బంక్ వద్ద ఓ ట్రాక్టర్, లారీని ఢీకొట్టింది. ట్రాక్టర్ రాంగ్ రూట్లో వెళ్లడం వల్లనే ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి సమీపంలోని సాగర్ …
Read More »మద్యం మత్తులో బతికున్న తల్లిని పూడ్చేసిన కొడుకు!
తమిళనాడులోని విల్లుపురం జిల్లా ముగైయూర్ సమీపంలోని సిత్తామూర్లో దారుణం చోటుచేసుకుంది. ఫుల్లుగా తాగేసిన ఓ కొడుకు మద్యం మత్తులో కన్నతల్లిపై దాడి చేసి అనంతరం ఆమెను బతికుండగానే గొయ్యి తీసి పాతిపెట్టేశాడు. సిత్తామూర్కు చెందిన శక్తివేల్ దంపతులకు నలుగురు కూతురులు, ఒక కొడుకు. శక్తివేల్ తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మరోసారి వారి మధ్య గొడవ జరగడంతో శక్తివేల్ భార్య పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో …
Read More »కొడుకుతో ప్రేమగా మాట్లాడి.. బాత్రూమ్కి పంపి.. సూసైడ్!
పమిడిముక్కల మండలం వీరంకిలాకులో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల కొడుకుతో ఆ తల్లి ప్రేమగా మాట్లాడి.. బాత్రూంకి వెళ్లమని చెప్పి పిల్లాడు తిరిగి వచ్చే సరిగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పుడే తనతో మాట్లాడి ఇంతలో విగతజీవిగా మారిన కన్నతల్లిని చూసి ఆ కొడుకు ఏడ్చిన తీరు అక్కడున్నవారిని సైతం వెక్కివెక్కి ఏడ్చేలా చేసింది. భర్త వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకుంటున్నానని.. తన కొడుకును భర్త దగ్గర ఉంచొద్దని లేఖ …
Read More »దారుణం: విద్యుత్తు తీగలు తెగి నలుగురు కూలీలు మృతి..!
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పంట పొలంలో విద్యుత్తు తీగ తెగి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. రాయదుర్గం బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలోని ఓ రైతు పొలంలో మొక్కజొన్న కంకులు పంట కోయడానికి కూలీలు వెళ్లారు. కోసిన కంకులను ట్రాక్టర్లో లోడు చేస్తుండగా.. సమీపంలోని విద్యుత్తు తీగ తెగి పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో …
Read More »తోడు కోరుకున్న వృద్ధుడు.. ప్రేమ పేరుతో లక్షలు నొక్కేసిన అమ్మాయిలు!
ఆ వృద్ధుడి భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకొని వదిలి వెళ్లిపోయారు. షుగర్తో బాధ పడుతోన్న వృద్ధుడు తనకు ఓ తోడు కావాలని భావించాడు. ఇందుకు న్యూస్పేపర్లలో వచ్చే పెళ్లి యాడ్లను చూసి అందులో ఓ మధ్యవర్తికి ఫోన్ చేసి మాట్లాడారు. అటుగా మాట్లాడిన ఓ అమ్మాయి దాన్ని ఆసరాగా తీసుకొని తన ఖాతాతో రూ.3 వేలు వేయమని చెప్పింది. డబ్బులు వేయగానే ఓ ఫోన్ నెంబరు …
Read More »కొడుకుతో విసిగిపోయి సుపారీ ఇచ్చి మరీ చంపించేశారు!
కొడుకు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి తమకు చోదోడు వాదోడుగా ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. చదువును మధ్యలోనే ఆపేసి.. చెడు వ్యవనాలకు బానిసై.. నిత్యం తాగుతూ వావి వరసలు లేకుండా కన్న తల్లితోనే అనుచితంగా ప్రవర్తించాడు. కొడుకు చేష్టలతో విసుగు చెందిన తల్లిదండ్రులు ఇలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒకటే అనుకొని సుపారీ ఇచ్చి మరీ కన్న కొడుకును చంపించేశారు. కొడుకు మృత దేహాం …
Read More »