Home / Tag Archives: crime (page 35)

Tag Archives: crime

హత్యల వెనుక బలమైన కుట్ర

ఒంగోలు జిల్లాలో సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసు నిందితులను పోలీసు అధికారులు శనివారం తమ కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారమే కస్టడీకి తీసుకున్నా శనివారం నుంచి వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎస్పీ బి.సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, ఒన్‌టౌన్‌ సీఐ ఫిరోజ్‌ల ఆధ్వర్యంలోని బృందం విచారణ చేపట్టింది. జిల్లా జైలులో ఉన్న నిందితులు లక్కే శ్రీనివాసులు, సెప్టింక్‌ ట్యాంకుల ఓనర్‌ సింథే కుమార్, ఎనిమిశెట్టి సుబ్బుమ్మ …

Read More »

ఒంటరిగా ఉన్నప్పుడు ఒకరు కాళ్లుపట్టుకోగా మరోకరు గొంతుపై కాలు పెట్టి హత్య..

కడప జిల్లా రామాపురం మండలంలోని గురుకుల పాఠశాలకు ఎదురుగా ఉన్న మల్లిక స్వగృహంలో ఈ నెల 3వ తేదీన హత్యకు గురైనట్లు పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకర్ల ఎదుట నిందితులను హాజరుపరిచి వివరాలు వెళ్లడించారు. మృతురాలు మల్లికతో నిందితులు టి.వెంకటరమణ, నాగరాజు వివాహేతర సంబంధాలు కొనసాగించేవారు. మల్లిక వీరిని గాక వేరే వారితో కూడా వివాహేతర సంబంధం కలిగి ఉందనే అనుమానంతో పథకం ప్రకారం …

Read More »

ఆమె గదిలో కండోమ్ లు, ఖాళీ మద్యం సీసాలు.. చూసి పోలలీసులు

ఏపీలో నేరాలు పెరుగుతున్నాయి తప్ప ,తగ్గడం లేదు. మరి ఘోరంగా ఏపీ రాజధాని చూట్టు ఎక్కువగా జరగడం దారుణం. మొన్న అమ్మాయిపై అత్యాచార ప్రయత్నం చేయడమేగాక వీడియో తీసి ..నిన్న వావి వరుసలు మరచి చెల్లి వరుస అయ్యో అమ్మాయి పై ..నేడు ఇంత దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతున్నాయి. అయితే అదే జిల్లాలో ని కృష్ణా జిల్లా రామవరప్పాడులో ఓ ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైంది. …

Read More »

మృతదేహాలను ఇంత దారుణంగా

ఏపీలో కలకలం రేపిన ఒంగోలు నగరానికి చెందిన పాత ఇనుము వ్యాపారి పల్లపోతు శ్రీనివాసరావు, ప్రమీలారాణి దంపతుల మృతదేహాలను గురువారం పోలీసులు వెలికితీశారు. నిందితులు పూడ్చిన మృతదేహాలను డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, రిమ్స్‌ వైద్యుల సమక్షంలో బయటకు తీశారు. దంపతులను అత్యంత కిరాతకంగా హతమార్చిన హంతకులు అంతే కిరాతకంగా నాలుగు అడుగుల గుంతలో పాతి పెట్టారు. మృతదేహాలను గోనె సంచిలో కుక్కినట్లు గోతిలో కుక్కారు. ఇదంతా చేసింది …

Read More »

భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి

ఏపీలో వారం కిందట అదృశ్యమైన దంపతులు హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో భార్యాభర్తలను కిరాతకంగా హతమార్చారనే వార్త ప్రకాశం జిల్లాలో బుధవారం సంచలనం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒంగోలులోని ఇస్లాంపేటకు చెందిన పల్లపోతు శ్రీనివాసులు(41) నగరంలో పాత ఇనుము వ్యాపారి. స్థానిక మంగమూరురోడ్డులో నివాసముంటున్న బుడబుక్కల శ్రీనివాసులు పాత ఇనుమును సేకరించి పల్లపోతు శ్రీనివాసులుకు విక్రయిస్తుంటాడు. ఇలా వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు …

Read More »

ఏపీలో మరో దారుణం….కొడుకు కన్నతల్లిపై … అంతటితో అగకుండా

ఏపీలో మరో దారుణం జరిగింది. త‌న‌కు పెళ్లి జ‌ర‌గ‌కుండా త‌మ్ముడికే సంబంధం కుదిరింద‌న్న అక్కసుతో మరో క‌సాయి కొడుకు మ‌ద్యం మ‌త్తులో క‌న్నత‌ల్లి, తోడ‌బుట్టిన త‌మ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డొచ్చిన తండ్రిని గాయ‌ప‌ర‌చి ప‌రారైయ్యమాడు. ఈ ఘ‌ట‌న‌ విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండ‌లం బొయిత‌లి పంచాయ‌తీ స‌దురుమామిడి గ్రామంలో జ‌రిగిన‌ దారుణం. బొయిత‌లి పంచాయ‌తీ స‌దురుమామిడి గ్రామానికి చెందిన శ్రీ‌ను మ‌ద్యానికి బానిసై అంద‌రితోనూ గొడ‌వ‌లు పెట్టుకుంటూ జులాయిగా …

Read More »

శివాలయంలో పూజారి భర్త.. భార్య అక్రమ సంబంధం

భార్య మరోకరితో సంబంధం కొనసాగించటం భర్తకు తెలిసిపోయింది. ముందు తప్పును అంగీకరించని ఆమె తర్వాత ఒప్పేసుకుంది. అయితే ఆ తర్వాతే ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ప్రియుడిని తన దగ్గరికి రప్పించుకుని పూజారి భర్తతో కలిసి హతమార్చింది. ఆపై ఏమీ ఎరగనట్లు శవాన్ని గుళ్లోనే తగలబెట్టగా.. పోలీసులు కేసు మిస్టరీని చేధించారు. ఢిల్లీలోని గాంధీనగర్‌ పురాతన శివాలయంలో పూజారిగా లఖన్‌ దుబే పనిచేస్తున్నాడు . అతనికి తొమ్మిదేళ్ల క్రితం మధురకు …

Read More »

ఐరన్ బాక్సు వేడి చేసి భార్య జననాంగాన్ని కాల్చాడు.. అంతటితో ఆగకుండా

సమాజం ఎటు వైపు పరుగు పెడుతుంది. మరి ఇంత దారుణంగా మహిళలపై దాడులు చేయ్యడం నిజంగా సిగ్గు చేటు. వీడు చేసిన ఘటన చాలా దారుణంగా ఉంది. తన భార్య పుట్టింటి నుంచి కట్నం తీసుకురాలేదనే కోపంతో పీకల దాకా మద్యం తాగిన భర్త అత్యంత దారుణానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బాన్స్‌వాడి పట్టణంలో వెలుగుచూసింది. దిలీప్‌కుమార్ అనే యువకుడు ఓ యువతిని పెళ్లాడాడు. భార్య పుట్టింటి నుంచి …

Read More »

అన్నదమ్ముల మధ్య గొడవలు ..అన్న హత్య … కారణం

ఆస్తితగాదాలతో తమ్ముడి చేతిలో అన్న హత్యకు గురైన ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్‌ కథనం ప్రకారం కొండూరుకు చెందిన యాకుబ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు(పెద్ద కుమారుడు శంషొద్దీన్‌, చిన్న కుమారుడు ఉమర్‌). వారికి ఎనమిది ఎకరాల భూమి ఉంది. కొడుకులకు చెరి మూడు ఎకరాల భూమిని పంచి ఇచ్చాడు. రెండు ఎకరాల భూమిని తల్లిదండ్రులు సాగు …

Read More »

‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు.. నా భర్త రోజూ

‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త రామకృష్ణ, అత్త రజినమ్మ అదనపు కట్నం కోసం నన్ను, నా పిల్లలను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. భర్త రోజూ మద్యం తాగి వచ్చి కొడుతున్నాడు’’అని పంచలింగాలకు చెందిన రేఖ అనే మహిళ పోలీసుల ప్రజాదర్బార్‌లో ఎస్పీ గోపీనాథ్‌ జట్టికి ఫిర్యాదు చేసింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజలు..పలు సమస్యలను ఎస్పీకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat