చెన్నై సూపర్ కింగ్స్…ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మోస్ట్ వాంటెడ్ జట్టు ఏదైనా ఉంది అంటే అది సీఎస్కే అనే చెప్పాలి. ఆ జట్టుకున్న ఫాలోయింగ్ దేశంలో ఏ జట్టుకి ఉండదు. అదేవిధంగా జట్టు ప్రదర్శన కూడా అలానే ఉంటుంది. ఇప్పటివరకు ఏ జట్టు సాధించని ఫీట్లు చెన్నై సాధించింది. ఇంకా చెప్పాలంటే దీనంతటికి కారణం ధోని అనే చెప్పాలి. ధోని ఫ్యాన్స్ వల్లే చెన్నై కి ఇంత క్రేజ్ …
Read More »భజ్జీ అరుదైన రికార్డు..!
టీమ్ ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు,ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న వెటర్నర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్సింగ్ అరుదైన ఘనత సాధించాడు.ఈ ఏడాది ఐపీల్ సీజన్ లో సీఎస్కే తరపున ఆడుతున్న సంగతి తెల్సిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 150 వికెట్లు తీసిన మూడో టీమ్ ఇండియా బౌలర్గా భజ్జీ నిలిచాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్లో భజ్జీ ఈ …
Read More »ధోనిపై ఉన్న అభిమానాన్ని బయటపెట్టిన ఆల్ రౌండర్..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పై ప్రసంసల జల్లు కురిపించాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య.నిన్న మొదటి క్వాలిఫయర్ లో చెన్నై సూపర్ కింగ్స్,ముంబై ఇండియాన్స్ మధ్య జరిగిన విషయం అందరికి తెలిసిందే.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై భారీ స్కోర్ చేయలేకపోయింది.అనంతరం చేజ్ కి వచ్చిన ముంబై ఆదిలోనే కంగ్గు తిన్నారు.కాని సుర్యకుమార్ యాదవ్,కిషన్ మంచి స్టాండింగ్ ఇచ్చి గెలిపించారు.ఇప్పుడు అసలు విషయానికి వస్తే మ్యాచ్ …
Read More »ధోనిని మించిన కీపర్ లేనట్టే..!
చెన్నై సూపర్ కింగ్స్ ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.అసలు ఈ టీమ్ కి అంత పేరు రావడానికి గల కారణం కూడా ధోనినే.నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై 80పరుగుల భారీ తేడాతో చెన్నై గెలిచింది.ఇందులో కీలక పాత్ర ధోనిదే.ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఢిల్లీ.బౌలర్స్ ధాటికి చెన్నై ఓపెనర్స్ పవర్ ప్లే అసలు స్కోర్ నే …
Read More »ధోనికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రీతీ జింటా..!
ఐపీఎల్ ప్రతీ జట్టుకు ఓనర్ ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ ఓనర్స్ లో కొంతమంది సెలబ్రేటీస్ కూడా ఉన్నారు అందులో ఒక అందాల ముందుగుమ్మ కూడా ఉంది.ఆమె ఎవరో కాదు..ప్రీతీ జింటా. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని.తన అందం మరియు నటనతో తాను నటించిన చిత్రాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.ఇప్పుడు ఈ మెగా ఈవెంట్ లో కూడా అదే ట్రెండ్ సెట్ చేస్తుంది.అయితే తన జట్టు …
Read More »ఐపీఎల్ పై సూపర్ స్టార్ రజనీ షాకింగ్ కామెంట్స్ .
దేశ వ్యాప్తంగా నిన్న శనివారం ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబయి లో ఐపీఎల్ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. శనివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్టు అయిన ముంబై ఇండియన్స్ మీద ఒక వికెట్ తేడాతో గెలుపొందింది .అయితే తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు .కావేరీ వాటర్ బోర్డు మేనేజిమెంట్ ఏర్పాటు గురించి ఆయన మాట్లాడుతూ ప్రజల బాధలను …
Read More »